కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గంజివర్తక సంఘం ధర్మశాల ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం ఘనంగా నిర్వహించారు. శ్రీమన్మధనామ సంవత్సరం అధిపతి శనీశ్వరుడు కావడం వల్ల శనిదోష నివారణ కోసం శ్రీగణపతి సచ్చిదానంద స్వామి ఆదేశాల మేరకు హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం చేస్తున్నట్టు గంజి వర్తక సంఘం సభ్యులు తెలిపారు. వందలాది మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.ప్రతి మంగళవారం, శనివారం యజ్ఞం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ...
Read More »ప్రభుత్వం తన చిత్తశుద్దిని చేతల్లో చూపాలి ..
– టిడిపి జిల్లా కన్వీనర్ అరికెల నర్సారెడ్డి కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం తమ చిత్తశుద్దిని మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని టిడిపి జిల్లా కన్వీనర్, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. కామారెడ్డిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నప్పటికి పనుల్లో మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్గ్రిడ్ ద్వారా నాలుగేళ్లలో ఇంటింటికి నీటి సరఫరా చేస్తామనిచెబుతున్నారని, కానీప్రస్తుతం నీటి ఎద్దడితో ప్రజలు రోడ్లమీదికి ...
Read More »వైకాపా జిల్లా అధ్యక్షుని ఎంపిక పట్ల సంబరాలు
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైకాపా జిల్లా అధ్యక్షునిగా పట్లోళ్ళ సిద్ధార్థరెడ్డిని నియమించడం పట్ల శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పార్టీ జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి ఆద్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్రెడ్డి మాట్లాడుతూ సిద్ధార్థరెడ్డిని జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకుగాను పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ పటిష్టానికి తమవంతు సహాయ ...
Read More »సంప్రదాయ విద్యల కన్న, సాంకేతిక విద్యే మిన్న
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెక్నాలజి విస్తరిస్తున్న తరుణంలో సంప్రదాయ విద్యల కన్నా సాంకేతిక విద్యే మిన్న అని వాణి విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి అన్నారు. కామరెడ్డి పట్టణంలో శుక్రవారం రామన్ పాలిటెక్నిక్, టిఎస్ ఆర్జేసి కోచింగ్సెంటరు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరై రమాదేవి ఉపన్యసించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే సంప్రదాయ విద్యతోపాటు సాంకేతిక విద్యల్లో కూడా రాణించాలని సూచించారు. రామన్ కోచింగ్ సెంటరు అందుకు ఉపకరిస్తుందని అన్నారు. విద్యార్థులు కోచింగ్ సెంటరును ఉపయోగించుకొని ర్యాంకులు సాధించాలని ...
Read More »ఉన్నత లక్ష్యంతోనే గుర్తింపు
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నత లక్ష్యంతోనే వ్యక్తికి గుర్తింపు లభిస్తుందని, ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా ముందుకు సాగాలని ప్రముఖ కెరీర్ గైడెన్స్ అడ్వయిజర్ అనిల్కుమార్ సూచించారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బిఇడి కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం లైఫ్ అండ్ కెరీర్పై సెమినార్ నిర్వహించారు. సెమినార్లో అనిల్కుమార్ మాట్లాడుతూ మనిషి లక్ష్యాన్ని బట్టి గుర్తింపు లభిస్తుందని, మంచి లక్ష్యాన్ని ఎంచుకొని మంచి గుర్తింపును తెచ్చుకోవాలని సూచించారు. చిన్నప్పటి నుంచే ఓ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం ...
Read More »ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నా
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్వాడి ఉద్యోగులకు, ఆయాలకు మే 1వ తేదీ నుంచి నెలరోజుల సెలవులు మంజూరు చేయాలని పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కామారెడ్డి ఐసిడిఎస్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాచేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.యాదమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్లు మాట్లాడారు. అంగన్వాడిల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో అనేకసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఇప్పటివరకు సమస్యల పరిష్కారం పట్ల మొగ్గుచూపకపోవడం గర్హణీయమన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించలేదని, ...
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభం
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డు రాజానగర్ కాలనీలో శుక్రవారం మునిసిపల్ ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిదులురూ. 2 లక్షలతో సిసి రోడ్డు పనులను చేపట్టామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సరోజ, మోహన్, ఏ.ఇ. గంగాధర్, వర్క్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, రవిందర్, తదితరులు పాల్గొన్నారు.
Read More »చెరువుల అభివృద్ధితోనే రైతన్న అభివృద్ధి… – ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెరువులు అభివృద్దిచెందితేనే రైతన్న పంట పొలాలు పచ్చగా ఉంటాయని తద్వారా రైతులు అభివృద్ది చెందుతారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని దోమకొండ మండలంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల పునరుద్దరణ చేసేందుకు మిషన్ కాకతీయను చేపట్టామని, తద్వారా చెరువుల్లో లభ్యమయ్యే మట్టిని రైతులు తమ పంట పొలాలకు తరలించుకొని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. దీనిద్వారా చెరువుల్లో ...
Read More »గత కార్మిక వ్యవస్థను రద్దు చేయవద్దు
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మునిసిపాలిటీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారిని రద్దుచేసి కొత్తగా టెండర్లు ఆహ్వానించారని పాలకవర్గం యోచిస్తుందని ఆ యోచనను వెంటనే మానుకోవాలని మునిసిపల్ కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం మునిసిపల్ ఆవరణలో సమావేశమై పాలకులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టెండర్లు పిలిచి తద్వారా కార్మికులను విదుల్లో పెట్టుకున్నారని, మళ్లీ టెండర్లు పిలిచి పాతవారిని తీసేసి వారికి ఇష్టమైన వారిని పెట్టుకోవాలనే యోచనలో పాలకవర్గం ఉన్నట్టు ...
Read More »ఘనంగా డైరీ కళాశాల వార్షికోత్సవం
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని పివి.నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయం డైరీ కళాశాల 6వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ డీన్ ఆచార్య రవిందర్రెడ్డి మాట్లాడుతూ డైరీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. డైరీ కోర్సు పూర్తవగానే విద్యార్థులకు స్వదేశంతో పాటు విదేశాల్లో సైతం అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలోని ఏకైక డైరీ కళాశాల కామారెడ్డిలో ఉందని, విద్యార్థులు డైరీలో ...
Read More »మిషన్ కాకతీయతో రైతులకు బంగారు పంట …
– ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ తో చెరువుల పునరుద్దరణ చేసి తద్వారా రైతులు బంగారు పంటలు సాగుచేసుకునేందుకు కృషి చేస్తున్నట్టు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలోని భిక్కనూరు మండలంలో బాగిర్తిపల్లి, ఇస్సన్నపల్లి, తిప్పాపూర్ గ్రామాలను సందర్శించి మిషన్ కాకతీయ పనులను, పలు అభివృద్ది పనులనుసైతం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఆంధ్రా పాలకుల ...
Read More »మిషన్కాకతీయతో చెరువులకు పునర్వైభవం
– ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణలోని చెరువులు, కుంటలు పునర్వైభవాన్ని సంతరించుకుంటాయని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఉగ్రవాయి, క్యాసంపల్లి గ్రామాల్లో మిషన్కాకతీయ పనులను ప్రారంభించారు. చిన్నమల్లారెడ్డి, లింగాయిపల్లి గ్రామాల్లో అంగన్వాడి భవనం, సిసిరోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ...
Read More »మంత్రిని అడ్డుకున్న కేసులో కోర్టుకు హాజరు
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 18న సదాశివనగర్ మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డిని అడ్డుకొని వాగ్వాదానికి దిగిన కేసులో 15 మంది సిఐటియు నాయకులు బుధవారం కామారెడ్డి కోర్టులో హాజరయ్యారు. బీడీ కార్మికుల జీవనభృతికి సంబంధించి జనవరి 18న మంత్రి పోచారంను సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయంలో సిఐటియు నాయకులకు మంత్రికి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి 15 మంది నాయకులపై కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరైన నాయకులు బెయిల్పై బయటకు ...
Read More »ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి
– మునిసిపల్ ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగ యువతీయువకుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వినియోగించుకొని తద్వారా లబ్దిపొందాలని కామారెడ్డి మునిసిపల్ ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డిలో మెప్మా, మునిసిపల్ ఆద్వర్యంలో నిరుద్యోగ మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నిరుద్యోగ యువతులు, మహిళల కోసం మెప్మా ఆధ్వర్యంలో 3 నెలలపాటు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన ...
Read More »పోలీసు అమర వీరులకు నివాళి – కర్షక్ బిఇడి కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నల్గొండ ఘటనలో మృతి చెందిన పోలీసు అమరవీరులకు కామారెడ్డి కర్షక్ బిఇడి కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు నివాళి అర్పించారు. బుధవారం కళాశాలలో పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కళాశాల నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు పోలీసులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానంహారం ఏర్పాటు చేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశంకోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రషీద్, ...
Read More »అభివృద్ధి పనులు ప్రారంభం
కామారెడ్డి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం మునిసిపల్ ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాల ప్రకారం హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్టు తెలిపారు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదమ్మ, బట్టు మోహన్, ఏ.ఇ. ...
Read More »బిజెపి పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం, – బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతారెడ్డి
కామారెడ్డి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి పాలనలో కేంద్ర ప్రబుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తుందని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతారెడ్డి అన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన మహిళా మోర్చా సభ్యత్వ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్, విద్య, ఉద్యోగం, ఉపాధి తదితర వసతుల కల్పనలో బిజెపి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు. మోడి ఆశయాలకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ...
Read More »పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి – మునిసిపల్ ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ
కామారెడ్డి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కామారెడ్డి మునిసిపల్ ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నల్గొండ ఘటనలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు అహర్నిశలు పాటుపడుతూ తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే పోలీసుల సేవలను కొనియాడారు. తీవ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించడంలో ...
Read More »సిసి డ్రైన్ పనులు ప్రారంభం
కామారెడ్డి, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 1వ వార్డులో సోమవారం మునిసిపల్ ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ సిసి డ్రైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో సిసి డ్రైన్ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే 1వ వార్డుకు సైతం నిదులు కేటాయించామన్నారు. అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కాళ్ళ గణేశ్, నాయకులు రాంకుమార్గౌడ్, తదితరులు ...
Read More »ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో సోమవారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ బిజెపి కార్యాలయం వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిద్దిరాములు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బిజెపిని స్థాపించి నేటికి 35 సంవత్సరాలు అవుతోందని తెలిపారు. ఈకాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడి మూడుసార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. పీడిత పాలననుంచి ప్రజలను విముక్తులను ...
Read More »