నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల నెల రోజులుగా ఆటోలు నడవలేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. కాగా ఆటోలు నడిపే నిరుపేదలకు మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఎంపీ బి.బి పాటిల్ నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన ఆటో నడిపే 400 మంది కార్మికులకు చేయూతనందించారు. ఒక్కో కార్మికునికి నిత్యావసర వస్తువులతో పాటు రూ.500 లు పంపిణి చేసారు. కార్యక్రమంలో మార్కేట్ కమిటీ మాజీ ఛైర్మన్ ...
Read More »