– మంత్రి వర్గంలో చోటు – మోడీతో భేటీకేనా జగన్ ఢిల్లీలో పాగా – ఏ క్షణాన్నైనా కేంద్రంలో అనూహ్య పరిణామాలు – ఇదే సమయంలో బిజెపి కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు హైదరాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత కీలకమైన, ప్రభావ శీలమైన వ్యవసాయ రంగంలో సమూల మార్పుల కొరకు తీసుకువచ్చిన చట్టాలు రాజ్యసభను దాటి, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయమై పంజాబ్, ...
Read More »గోసేవా సంరక్షకుల ర్యాలీకి స్వాగతం
కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోసేవా, గోరక్షణ పాదయాత్రలో భాగంగా లడక్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్న సాధువులకు కామారెడ్డిలో బుధవారం ఘన స్వాగతం లభించింది. బిజెపి నాయకులు కామారెడ్డిలో వారిని కలుసుకొని స్వాగతం పలికారు. వారికి పూలదండలు చేసి వారు చేస్తున్న కార్యక్రమం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎం.డి.ఫయాజ్ ఖాన్, పీయుష్ రాయ్, రాంసాహూ, కృష్ణ శుక్లా, కైలాష్ వైష్ణవ్లు గోరక్షణే లక్ష్యంగా లడక్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ...
Read More »బిజెపి సంబరాలు
నిజామాబాద్ టౌన్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి అతిపెద్ద పార్టీగా అవతరించినందున జిల్లా భారతీయ జనతాపార్టీ నాయకులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో బిజెపి అధ్యక్షుడు పల్లెగంగారెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి తన సత్తా చాటుతుందని, రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కూడా బిజెపి మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపిని ప్రతిపక్షాలు ...
Read More »హైకోర్టు విభజనపై జాప్యమెందుకు? : ఎంపీ కవిత
న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రశ్నించారు. లోక్సభ వాయిదా అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విభజన కోరుతూ పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలన్న కవిత.. ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని కవిత ...
Read More »★ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన లోక్సభ
★ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన లోక్సభ ★ వి వాంట్ హైకోర్ట్… ★ పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల పట్టు ★ హైకోర్టు విభజనపై ఆలస్యమెందుకు? :ఎంపీ జితేందర్ రెడ్డి ★ కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలి : ఎంపీ కవిత ★ హామీలు కాదు.. ప్రకటన కావాలి : ఎంపీ వినోద్ ★ టీఆర్ఎస్ ఎంపీల పట్టుదలతో లోక్సభ రెండుసార్లు వాయిదా ★ తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు అత్యవసరం : కేంద్రమంత్రి ★ దిగొచ్చిన కేంద్రం – రేపు సభలో ...
Read More »శబరిమలలో తాత్కాలికంగా దర్శనం నిలిపివేత
కేరళ: ఓక్కీ తుఫాను ప్రభావంతో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి కన్యాకుమారిలో వందల చెట్లు నేలకూలాయి. ఇప్పటి వరకు నలుగురు మృతిచెందారు. భారీ వర్షం వల్ల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలకు వెళ్లే రహదారులు మూసివేశారు. దీంతో శబరిమల ఆలయంలో గురువారం సాయంత్రం 6గంటల నుంచి శుక్రవారం ఉదయం 7గంటల వరకు దర్శనం నిలిపివేశారు. శబరిమల అధికారులు యాత్రికులకు హెచ్చరికలు జారీ చేశారు. సన్నిధానం, పంబ వద్ద ఉన్న భక్తులు అక్కడి అధికారులను సంప్రదించి సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని ...
Read More »అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసుల హెచ్చరిక
– దీక్షా స్వాములపై, భక్తులపై విష ప్రయోగం జరిగే ప్రమాదముందని ముందస్తు సూచన నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొంత కాలంగా దేశంలో ఉగ్రదాడులు, తీవ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయి… ఇది తెలిసిందే. ఈ నేపథ్యంలో తరచూ పోలీసులు, రక్షణశాఖ అధికారులు దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే ఉంటారు ఇది షరామామూలే…. కానీ తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమంటే ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు (ఐఎస్ఐఎస్) ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకొని చంపమని భారతీయ ...
Read More »అంగట్లో అత్యాచార వీడియోల విక్రయం…
లక్నో : ఓ యువకుడు అమ్మాయిపై అత్యాచారం చేస్తుండగా…ఆ దృశ్యాలను మరో యువకుడు చిత్రీకరించిన వీడియోలను కొందరు వ్యాపారులు అంగట్లో ‘లోకల్ ఫిలిం’పేరిట యథేచ్చగా విక్రయిస్తున్నారు. యువకులు, విద్యార్థుల్లో రేప్ వీడియోలకు డిమాండు పెరగడంతో కొందరు వ్యాపారులు గుట్టుగా వీటిని లోకల్ ఫిలిమ్స్ పేరిట పెన్ డ్రైవ్లలో వేసి విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయిస్తున్న నాకా హిందోళ మార్కెట్ లో రేప్ వీడియోల విక్రయం జోరుగా సాగుతోంది. తెలతెలవారక ముందే నాకా హిందోళ మార్కెట్ లో సగం తెరచి ఉంచిన ...
Read More »సౌదీ విమానానికి తప్పిన ముప్పు
చెన్నై పైలెట్ అప్రమత్తతో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. విమానంలోని 261 మంది ప్రయాణికులు ప్రాణగండం నుంచి బయటపడ్డారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం రాత్రి 10.30 గంటలకు సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ విమానం జెడ్డాకు బయలుదేరింది. రన్వేపై టేకాఫ్ చేస్తుండగా దాని వెనుకవైపున ఓ అద్దం పగిలి ఉండటాన్ని పైలెట్ గమనించాడు. వెంటనే విమానాన్ని నిలిపివేసి కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. ఇంజనీరింగ్ నిపుణులు వెళ్లి పగిలిన అద్దాన్ని తొలగించారు
Read More »అమెరికాతో సమఉజ్జీ
అదే మా లక్ష్యం ► అణు కార్యక్రమం పూర్తి చేస్తా.. ► ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ప్రతిజ్ఞ సియోల్: సైనిక సంపత్తి విషయంలో అమెరి కాతో సమ ఉజ్జీ కావాలనే లక్ష్యానికి తమ దేశం చేరువగా వచ్చిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని, అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతానని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరకొరియా అధికారిక మీడి యా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) కిమ్ వ్యాఖ్యలను శనివారం ప్రసా రం చేసింది. తాజా ...
Read More »తాడుకట్టి లాగి.. గుండెలపై తన్ని!
శ్రీనగర్లో గురువారం హతమైన ఇద్దరు ఉగ్రవాదులు అబు ఇస్మాయిల్, చోటా ఖాసిమ్ల మృతదేహాల పాదాలకు సైనికులు తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చారు. గుండెలపై బూటు కాళ్లతో తన్నారు. సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. భారత్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని లష్కరే ఉగ్రవాది మెహమూద్ షా హెచ్చరించారు.
Read More »బీరు ఎక్కువైతే పేగు కేన్సర్
నిత్యం పరిమితికి మించి బీరు తాగటం, హాట్స్ డాగ్స్, బేకన్స్ లాంటివి తినటం వల్ల పేగు కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వారానికి 500 గ్రాములకు మించి పంది మాంసం, బీఫ్ తింటే కూడా ఈ కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని, ఊబకాయం, అధికబరువు వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాధి ప్రమాదం తగ్గడానికి బ్రౌన్ రైస్, గోధుమ రొట్టెలు తినాలని అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఫర్ కేన్సర్ ...
Read More »అమ్మాయిలకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ..నగ్నంగా ఫోటోలు తీసి…
కోల్కతా : టీనేజ్ అమ్మాయిలకు సినిమాల్లో హీరోయిన్ లుగా నటించే అవకాశం ఇప్పిస్తామని చెప్పి హోటల్, స్టూడియోలకు తీసుకువెళ్లి వారి నగ్న చిత్రాలు తీసిన ముఠా గుట్టును బెంగాల్ సీఐడీ పోలీసులు రట్టు చేశారు.పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన షేక్ హిదాయత్ అలీ, హరేకృష్ణ ధాలీలు అందమైన అమ్మాయిలకు సినిమాల్లో హీరోయిన్ లు గా నటించే అవకాశాలు కల్పిస్తామంటూ హోటల్ కు తీసుకువచ్చి వారి నగ్నచిత్రాలు తీసి బెదిరించి వారిని పోర్న్ చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేశారని సీఐడీ పోలీసులు చెప్పారు. అలీ, ధాలీలు తాము ...
Read More »నగల దుకాణంలో పామును వదిలి..నగలు దోచుకొని వెళ్లి…
లేడీ కిలాడీల నయా మోసం రాంపూర్ : నగల దుకాణంలో పామును వదిలి…నగలను దోచుకెళ్లిన లేడీకిలాడీల బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పట్టణంలో వెలుగుచూసింది. సినీఫక్కీలో జరిగిన ఈ నగల దోపిడీ ఘటన యూపీలో సంచలనం రేపింది. రాంపూర్ పట్టణంలోని మెస్టన్ గంజ్ లో ఉన్న పరితోష్ చాందీవాలా నగల దుకాణానికి బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు వచ్చారు. వస్తూనే నగల దుకాణంలోకి ఓ పామును వదిలిపెట్టారు…పామును చూసిన నగల దుకాణం యజమాని పరితోష్ భయంతో దుకాణం వదిలి బయటకు పరుగులంకించుకున్నాడు. అంతే ఆ మహిళలు ...
Read More »సింగర్ కల్పన భర్త గురించి తెలిస్తే షాక్ అవుతారు..
సంగీత సరస్వతి ఆమె. శాస్త్రీయం, హిందుస్థానీ, రాక్, ఫోక్, పాప్ విధానం ఏదైనా ఆమె స్వరం దానికి సౌరభాన్ని అద్దుతుంది. లక్షల గుండెల హర్షద్వానాలు అందుకుంటోంది. ఇలాంటి అమ్మాయి అసలు ఈ ప్రపంచంలోనే లేదు. కల్పన రాఘవేంద్రన్ తమిళ అమ్మాయి. ఈ తరం గాయనీమణుల్లో ఈమెదే అగ్రస్థానం. ఐదవ ఏట నుంచే సంగీత సాధన మొదలుపెట్టింది కల్పన. ఆమె తండ్రి ప్రముఖ నటుడు, సింగర్ టీఎస్ రాఘవేంద్ర. తల్లి సులోచన కూడా మంచి గాయకురాలు. చెల్లి ప్రసన్న కూడా సింగరే. మధురై టి. శ్రీనివాస్ ...
Read More »‘గుర్మీత్తో నా భార్యకు శారీరక సంబంధం’
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్కు దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ ఇశాన్ల సంబంధంపై ఆమె భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య హనీప్రీత్, బాబా గుర్మీత్ల మధ్య శారీరక సంబంధం ఉందని విశ్వాస్ గుప్తా అన్నారు. హనీప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో విశ్వాస్ గుప్తా, హనీప్రీత్లకు వివాహం జరిగింది. 2011లో హనీప్రీత్ నుంచి విడాకులు కోరుతూ గుప్తా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుర్మీత్, హనీప్రీత్లు శృంగారంలో పాల్గొంటూ తనకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారని విడాకుల పిటిషన్లో ...
Read More »రూ. 200 నోటు వచ్చేసింది..
చవితి రోజే మార్కెట్లోకి.. న్యూఢిల్లీ: తొలిసారిగా భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) దేశంలో 200 రూపాయల డినామినేషన్ కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతోంది. శుక్రవారం వినాయక చవితి రోజే ఈ సరికొత్త నోట్లను జారీ చేస్తున్నారు. మహాత్మా గాంధీ కొత్త సీరిస్లో ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో జారీ చేస్తున్న ఈ కొత్త నోట్లు పసుపు రంగులో ఉంటాయి. నోటు ముందువైపు మహాత్మాగాంధీ బొమ్మ వెనక వైపు సాంచీ స్థూపం ఉన్నాయి. దేశ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నాలను ఎంచుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ...
Read More »పిల్లలు పుట్టడం లేదని వివాహిత వస్తే డాక్టరే రేప్ చేశాడు…
థానే : పిల్లలు పుట్టడం లేదని సరోగసీ సేవలు పొందుదామని ఫెర్టిలిటీ డాక్టరు వద్దకు వచ్చిన ఓ వివాహితపై సాక్షాత్తూ వైద్యుడే అత్యాచారం జరిపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే నగరం పరిధిలోని నౌపదలో జరిగింది. ధారవీ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల వివాహిత తనకు పిల్లలు పుట్టడం లేదని ఫెర్టిలిటీ డాక్టరును కలిసేందుకు వచ్చింది. సరోగసీ స్పెషలిస్టు అయిన డాక్టరు వివాహితను గదిలోకి తీసుకువెళ్లి ఆమె జననాంగానికి ఒక రకమైన జెల్ పూసి బట్టలన్నీ విప్పేశాడు. ఆపై వివాహిత అరుస్తున్నా నోరు మూసేసి డాక్టరే ...
Read More »పాకిస్తాన్ వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. కారణం ఇదే..
ఇస్లామాబాద్/వాషింగ్టన్: ఉగ్రవాద మూకలకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్కు అమెరికా హెచ్చరికల క్రమం కొనసాగుతోంది. ఇటీవలే నిధులు ఇవ్వడానికి తిరస్కరించిన అమెరికా, ఉగ్రవాద నిరోధంలో భారత్కు సహకరించాలని పాక్కు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు అమెరికా నుంచి మరోసారి హెచ్చరికలు వెలువడ్డాయి. పాకిస్తాన్లో పర్యటించిన యూఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ జోసెఫ్ వోటెల్ పాక్ నాయకత్వంతో భేటీ అయ్యారు. పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ, రక్షణమంత్రి ఖుర్రమ్ దస్త్గిర్, చైర్మన్ అఫ్ జాయింట్ చీఫ్స్ జనరల్ జుబేర్తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వోటేల్ మాట్లాడుతూ.. ...
Read More »మీ ఆధార్ ఉందా? రద్దయిందేమో తెలుసుకోండిలా..
ఇప్పటివరకు 81 లక్షల కార్డుల రద్దు న్యూఢిల్లీ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి):ఆధార్ కార్డులు 81 లక్షలకు పైగా రద్దు/డీయాక్టివేట్ అయిన సంగతి తెలుసా? మరి మీ కార్డు ఉందో, లేదో సరిచూసుకున్నారా? వివిధ కారణాల వల్ల విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆయా కార్డులను రద్దు/డీయాక్టివేట్ చేసింది. ఇవి రాష్ట్రాల వారీగా ఎన్ని, ఏ ఏ కారణాలు అని విడిగా వివరించకపోయినా.. మొత్తం ఇప్పటివరకు భారీసంఖ్యలో కార్డులు రద్దయిన విషయాన్ని కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి పీపీ చౌధురి గత వారం ...
Read More »