నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛభారత్ మిషన్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఖర్చు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనాలపై ఎమ్మార్వోలు, ఎండివోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రెటరీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికే ...
Read More »వాడకం తగ్గించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలలో ఉన్న 1 హెచ్పి వాటర్ మోటార్స్ వీలైనంత వరకు వాడకం తగ్గించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ భగీరథ వాటర్ 100 శాతం సప్లై ఉన్నచోట వన్ హెచ్పి వాటర్ మోటార్స్ డిస్ కనెక్టు చేయాలని, దీనికి గ్రామ ప్రజలందరూ గ్రామ పంచాయతీకి సహకరించాలని కోరారు.
Read More »జిల్లా రెండవ స్థానంలో ఉంది…
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛభారత్ మిషన్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఖర్చు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం జెడ్పి చైర్మన్ విట్టల్ రావుతో కలిసి పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనాలపై, ఎంపీపీలు, ఎండిఓలు, జెడ్పిటిసిలు, సర్పంచ్లు, ఎంపిటిసిలు, ఎంపిఓల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నిజామాబాద్ ...
Read More »బేషరతుగా విడుదల చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై సమగ్రంగా చర్చించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన పి.డి.ఎస్.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి రామును హైదరాబాదులోని సంస్థ కార్యాలయంపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారని, అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పిడిఎస్యు జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు. బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై సమగ్రంగా చర్చించాలని, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు ...
Read More »అభివృద్ధి పనులు ప్రారంభించిన నగర మేయర్
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో అభివ ృద్ధి పనులను నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ ప్రారంభించారు. నగర అభివృద్ధిలో భాగంగా పట్టణ ప్రగతిలో ప్రతి డివిజన్కు కేటాయించిన 10 లక్షల రూపాయలతో (మొత్తం 8 డివిజన్లలో 80 లక్షలతో) చేపట్టే పనులను నగరంలోని 10వ డివిజన్లలో 80 క్వాటర్స్ వద్ద 10 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అలాగే 11వ డివిజన్ హాసద్బాబానగర్లో 10 లక్షల ...
Read More »గిరిజన ఆవాసాలను గుర్తించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం గిరివికాస్ పథకంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటివరకు గుర్తించిన 52 విద్యుత్ మోటార్ల బోర్ డ్రిల్లింగ్ యూనిట్స్కు గాను 32 యూనిట్లు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 20 యూనిట్లు ప్రోగ్రెస్లో ఉన్నవని, ఎంపీడీవోల ద్వారా గిరిజన ఆవాసాలను గుర్తించి పాపులేషన్ బట్టి మండలానికి రెండు యూనిట్స్ చొప్పున ...
Read More »చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారం తెలపండి
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాల సమాచారం తెలపాలని నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడిరచారు. నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజనల్ పరిధిలో ఎక్కడైనా గుట్కా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నట్టు తెలిస్తే క్రింది నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి రివార్డు ఇస్తామన్నారు. ...
Read More »ఉత్తమ అధ్యాపకుడు డాక్టర్ వాసం చంద్రశేఖర్
డిచ్పల్లి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారానికి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపల్ డా.వాసం చంద్రశేఖర్ ఎంపికయినట్లు తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య నసీం తెలిపారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత ఇవ్వబడుతున్న ఉత్తమ రాష్ట్ర అధ్యాపక పురస్కారాన్ని ఈ యేడు డా.వాసం చంద్రశేఖర్ అందుకోబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రిజిస్ట్రార్ మెయిల్ ద్వారా ...
Read More »ప్లాస్మా అంటే ఏమిటి?
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ని ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్ు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్ల రక్త కణాలు గుర్తించి చంపేందుకు కావాల్సిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషేంట్ల ప్లాస్మాలోనూ ఈ యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల. సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్లకు వైరస్ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని, ...
Read More »చాలా వరకు టెంపరరే
బోధన్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు కరోనా కారణంగా సంక్షోభంలో కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని, యాజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చోద్దని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించొద్దని, ఎన్.ఎం.ఆర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ తదితర డిమాండ్లతో బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేసి, ఆర్డీవో రాజేశ్వర్కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ లాక్డౌన్, కరోనా మహమ్మారి ...
Read More »అందరం వారికి సహకరించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజి మంత్రి పి.సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ మహిళ పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందికి ఎన్ఎస్యుఐ అద్యక్షుడు వేణురాజ్ చేతుల మీదుగా శానిటైజర్, మాస్కులు పోలీసు బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ కరోన సమయంలో పోలీసులు చేసే సేవలు మరువలేనివని ప్రజల కోసం నిత్యం కష్టపడుతున్న పోలీసుశాఖకు హాండ్ సానిటైజర్స్, మాస్కులు అందించిన మాజీ ...
Read More »145 రోజులకు స్వదేశానికి చేరిన మృత దేహం
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసుదూర దేశంలో చనిపోయిన ఆప్తుని చివరి చూపుకోసం కుటుంబ సభ్యులు, బంధువులు దాదాపు అయిదు నెలలుగా ఎదిరిచూస్తుండగా చివరికి గల్ప్ మృతుడి శవపేటిక శనివారం సాయంత్రం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సంఘటన జరిగింది. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్ గ్రామానికిచెందిన సుంకె రాజయ్య (55) సౌదీ అరేబియా దేశంలోని రియాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 14న చనిపోయాడు. లాక్డౌన్ కారణంగా విమానాల రాకపోకలు నిలిపివేసినందున శవపేటికను ఇండియాకు ...
Read More »రేట్లు పెంచాలని వినతి
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఏఐటియుసి బీడీ కార్మిక సంఘం మరియు తెలంగాణ బీడీ కమిషనర్ల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ హ్యాండ్ టోబాకో మర్చంట్ అసోసియేషన్ వారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీడీ యూనియన్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బీడీ రోలర్స్ గత ఒప్పందం 31.5.2020 నాటికి ముగిసిందని, బీడీ కమిషన్ దారుల గత వేతన ఒప్పందం 2020 మార్చి 31తో ముగిసిందని వీరిరువురి ఒప్పందం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత కరోనా ...
Read More »అలా చేస్తే రూ. 5 వేల జరిమానా
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ, క్రిమటోరియం, తడి పొడి చెత్త సేకరణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సులో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. శుక్రవారం ఎంఆర్వోలు, ఎండిఓలు, ఆర్డబ్ల్యుఎస్ అధికారులు, ఎంపీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి గ్రామంలో నాలుగు రకాల పనులు తీసుకోవడమైనదని, గ్రామానికి సాంక్షన్ అయిన పైప్ లైన్, టాప్లు పాత వాటర్ ట్యాంక్లు, సిసి రోడ్లు లీకేజీలకు సంబంధించిన రిపైర్లు వెంటనే చేయాలని, పూర్తికాని ...
Read More »అతిక్రమిస్తే చర్యలు తప్పవు
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్లోని ఎల్లమ్మగుట్టలోగల మెడికవర్ ఆసుపత్రి, సరస్వతి నగర్లోని ఇందూరు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సకు ప్రభుత్వ అనుమతి ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అనుమతి పొందిన కోవిడ్ చికిత్స ఆసుపత్రి వారు తప్పకుండా జివో ఆర్టి నెంబర్ 248 తేది. 15.06.2020 ప్రకారం నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. ధరలను రోగులకు మరియు వారితో వచ్చిన వారికి కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. ...
Read More »16 ఏళ్ల తర్వాత మాతృభూమికి వలసజీవి
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక తెలంగాణ వలస కార్మికుడు దుబాయి నుండి స్వగ్రామానికి చేరి కుటుంబాన్ని కలుసుకున్న అరుదైన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అతను దుబాయికి వెళ్ళేటప్పుడు అతని కూతురు పాలుతాగే పసిగుడ్డు. ఇప్పుడు ఆమెకుపెళ్లయి ఏడాది బాబు ఉన్నాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమానుపల్లె గ్రామానికి చెందిన నీల ఎల్లయ్య 2004 లో ఒక భవన నిర్మాణ కంపెనీలో కూలీగా పనిచేయడానికి యుఎఇ దేశానికి వెళ్ళాడు. ...
Read More »ఎంతమంది క్లాసులు వింటున్నారు?
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి మండలం, పడకల్, కలిగొట్, చింతలూరు, జక్రాన్పల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, హరితహారం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు రైతు వేదికలు రూఫ్ లెవెల్ వరకు సెప్టెంబర్ 30 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా గ్రామాలలో పెద్ద ...
Read More »ప్రశాంతంగా ముగిసింది
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్- 2020 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా కో ఆర్డినేటర్ శ్రీరాంకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలకు మొత్తం విద్యార్థులు 3552కు గాను 2779 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా 78.24 శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్టు తెలిపారు. పరీక్షలను జిల్లా కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ పి.శ్రీకర్, జిల్లా ప్రత్యేక ...
Read More »దరఖాస్తు గడువు పెంపు
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత లేకున్నా 18 సంవత్సరాల వయసు నిండిన వారు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు విద్యార్థుల కోరిక మేరకు ప్రవేశ అర్హత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 7వ తేదీ వరకు గడువు పెంచినట్టు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 9 అధ్యయన కేంద్రాల్లో నిజామాబాద్, ఆర్మూర్, బోదన్, కామారెడ్డి, మోర్తాడ్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, భీంగల్లో తమకు ...
Read More »దీంతో గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందల్వాయి మండలం, సిర్నాపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. మంగళవారం జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా సిర్నాపల్లి గ్రామం సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో హరిత హారం మొక్కలు పరిశీలించారు. పాఠశాల ఆవరణంలో మియవాకి మినీ ఫారెస్ట్ పరిశీలించారు. గ్రామ పంచాయతీలో నగరాలలో లేనటువంటి పార్కు తయారు చేసుకోవాలన్నారు. డంపింగ్ యార్డ్ సందర్శించిన అనంతరం మాట్లాడుతూ మియావాకి ప్లాంటేషన్లో భాగంగా నాలుగు ...
Read More »