నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మండలం కాలూర్ గ్రామంలో సిద్దిరామేశ్వర్ రైస్మిల్ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం నిజామాబాద్ మండలం కాలూర్ గ్రామంలో సిద్ది రామేశ్వర్ రైస్ మిల్లో ధాన్యం సేకరణ, కస్టమర్ మిల్లింగ్ ప్రక్రియ పరిశీలించారు. రైస్ మిల్ ప్రక్కన కోత కోస్తున్న హర్వేస్టర్, కోసిన ధాన్యం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడారు. అనంతరం హార్వెస్టర్ యజమానులతో మాట్లాడారు. వానాకాలం ధాన్యం సేకరణలో 9 లక్షల టన్నుల ...
Read More »‘కరోనా సమయంలో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్ళు’ వ్యాసరచన పోటీ
నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోగల పోలీసు స్టేషన్లు, పోలీసు హెడ్ క్వార్టర్స్లో వ్యాస రచన పోటీలు నిర్వహించినట్టు నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ స్థాయి వరకు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు. ‘కరోనా సమయంలో పోలీసులు ఎదుర్కొన్న సవాళ్ళు’ అనే అంశంపై పోటీ నిర్వహించగా 110 ...
Read More »ఎన్నికల ప్రచారంలో రాజారెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి కూనీపూర్ రాజారెడ్డి బుధవారం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ప్రతి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావ్ ఇన్చార్జి గ్రామం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ...
Read More »పోలీసుల రక్తదానం
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినములు-2020లో భాగంగా బుధవారం నిజామాబాదు పోలీస్ కమిషనరేట్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని పోలీస్ కమీషనర్ కార్తికేయ ప్రారంభించి రక్తదానం చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
Read More »పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాలు, ధరణి, రైతు వేదికలు, నర్సరీ, మక్క పంటపై సంబందిత అధికారులతో వాటి పురోగతి ఎలా వున్నవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అడిగి తెలుసుకున్నారు. మంగళవారం పల్లె ప్రకతి వనాలు, వైకుంఠ ధామాలు, హరితహారంపై ఎంపీడీవోలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఇప్పటి వరకు శాంక్షన్ అయిన ప్రకతి వనాలకు సంబంధించిన వర్క్ ఎలా వున్నవి పనులను అడిగి తెలుసుకున్నారు. ఒక వేళా పనులు కానివి ఉంటే వెంటనే పూర్తిచేయాలని ...
Read More »భారీగా జిలేటిన్ స్ట్రిక్స్, డిటోనెటర్స్ స్వాధీనం
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా దర్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మండల కేంద్రంలో భారీ మొత్తంలో నిషేధిత జిలేటిన్ స్ట్రిక్స్ మరియు డిటోనటర్స్ పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ మరియు వారి సిబ్బంది దర్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మండలంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిషేధిత జిలేటిన్ స్ట్రిక్స్ మరియు డిటోనటర్ లు వున్నవన్న ...
Read More »రైతు బాగుంటే మనం బాగుంటాం…
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనం రైతుల మీద ఆధారపడి బ్రతుకుతున్నామని, రైతు బాగుంటే మనం బాగుంటామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, పిఏసిఎస్ చైర్మన్లతో రైస్ మిల్ అధ్యక్షులు సెక్రెటరీలతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డైరెక్ట్ పర్చేస్ ద్వారా మరియు వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా వరి ధాన్యం కొంటె రైతుకు లాభం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ...
Read More »రైతులను ఇబ్బందిపెడితే చర్యలు
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మండలం బొర్గం గ్రామం, డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం కలెక్టర్ ముందుగా బొర్గం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన వసతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెంటర్లో ముందుగా వాటర్, షెడ్, తాడిపత్రి, వేయింగ్ మిషన్, రిజిస్టర్ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ...
Read More »పాము కాటేసింది.. పోలీసులు కాపాడారు…
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామానికి చెందిన మహిళకు పాము కాటు వేసింది. పోలీసుల సహకారంతో సరైన సమయంలో చికిత్స పొందగలిగింది. వివరాల్లోకి వెళితే… గుత్తా మీద ద్రుపతి (36) తన గ్రామంలో ఆదివారం రాత్రి 11:50 గంటలకు పాము కరిచింది. ఆమెని బైక్ మీద ఆసుపత్రికి తరలిస్తుండగా కొంత దూరం ప్రయాణించిన తరువాత బైక్ ఆగిపోయింది. అక్బర్ నగర్ గ్రామంలో రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న రుద్రూర్ పోలీసు బృందం రఘు, ...
Read More »విజయదశమి నిర్ణయం
నిజామాబాద్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ సంవత్సరము నిజ ఆశ్వీజ శుక్ల నవమి ఆదివారం అక్టోబర్ 25 వ తేదీ రోజున ఉదయం 7 గంటల 41 నిమిషాల వరకు నవమి తదుపరి దశమి, నిజ ఆశ్వీయుజ శుధ్ధ దశమి సోమవారము అక్టోబర్ 26వ తేదీ రోజున దశిమి ఉదయం 9 గంటల వరకు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, ధర్మప్రవత్తి, కాలనిర్ణయ చంద్రిక, వ్రత రత్నాకరాది ధర్మ గ్రంధాలలో ఇలా చెప్పబడింది… శ్లో. నవమీకలయాచైవ విధ్ధత్యాజ్యాభవేత్సదా! పరవేధాయుతాయాంతు ...
Read More »సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సంస్కతి, సాంప్రదాయలకు ప్రతీకగా నిలిచే చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. సద్దుల బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కతి మన తెలంగాణలో ఉందన్నారు. ...
Read More »ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత
నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఎస్సి ఫారం పరిసర ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 6 ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్నట్టు టాస్క్ఫోర్సు సిఐ వెల్లడించారు. వాటిని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి అప్పగించడం జరిగిందన్నారు. టిప్పర్ల నెంబర్లు : ఏపి 25 డబ్ల్యు 4174 ...
Read More »ముగ్గురిపై పిడి యాక్టు
నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ 5 వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోలో గల రౌడీషీటర్లు ఆరిఫ్, ఉస్మాన్, ఇబ్రహీం చోచ్ అనే ముగ్గురిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశానుసారం పిడి యాక్ట్ చేసినట్టు నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు. సదరు ముగ్గురు వ్యక్తులు గత సంవత్సర కాలం నుండి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని 5 వ టౌన్, ఒకటవ టౌన్ మరియు ఆరవ టౌన్ పరిధిలో వివిధ కేసులలో రిమాండ్ ...
Read More »భారీగా నిషేదిత సిగరెట్లు, జర్దా స్వాధీనం
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ టౌన్ 1 పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ ప్రాంతంలో ఓ కిరాణా దుకాణం మరియు గోదాములో నిషేధిత సిగరెట్లు మరియు జర్ధాను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందన్నారు. గురువారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ మరియు వారి సిబ్బంది నిజామాబాద్ ...
Read More »ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్ డే సందర్భంగా ) గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు 4వ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని దాదాపు 735 మంది సద్వినియోగం చేసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పనితీరు, ...
Read More »భారీగా గుట్కా స్వాధీనం
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 11.50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్ పురా కాలనీ లో గల ఒక ఇల్లు, గోదాములో గుట్క, జర్ధా ఉన్నదన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ తన సిబ్బందితో కలిసి ...
Read More »22న ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 22న ఆసక్తిగల వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓపెన్ హౌజ్ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల వాడటం, సిబ్బంది ...
Read More »రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వయసుగల చింతకుంట నర్సుబాయి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం వీక్లీ మార్కెట్లో తన రెండు తులాల గుండ్లు గల సంచి పోగొట్టుకుంది. చివరకు పోలీసుల సహాయంతో పోగొట్టుకున్న బంగారం తన స్వంతమైంది. వివరాల్లోకి వెళితే… నర్సుబాయి అంగడి చేయడానికి నిజామాబాద్ వీక్లిమార్కెట్కు వచ్చి రొయ్యలు కొనుగోలుచేసి డబ్బు ఇవ్వబోయి సంచి అక్కడే మరిచిపోయింది. కొద్దిసేపటికి సంచి కనబడకపోయే సరికి 1వ ...
Read More »ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మూడవ సంవత్సరం ఓల్డ్ బ్యాచ్ పరీక్షలు ఈనెల 21 నుంచి 23 వరకు జరగాల్సినవి వాయిదా పడినట్లు అధ్యయన కేంద్రం రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఈనెల 27 నుంచి జరగాల్సిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలు నిర్ణయమైన తర్వాత తెలియపరుస్తామని, మరిన్ని వివరాలకు యూనివర్సిటీ ...
Read More »సర్పంచ్లకు ఆ అధికారం ఉంది…
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 9 వ తేదీ లోపు జిల్లాలోని అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలు పూర్తి కావాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులు మరియు సర్పంచులను ఆదేశించారు. మంగళవారం జిల్లాల్లోని ఎంపిడివోలు, ఎంపీవోలు, సర్పంచులు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. 530 గ్రామ పంచాయితీలకు 15 రోజుల్లో మంజూరు ఉత్తర్వులు ఇచ్చామని, 97 ప్రాంతాల్లో అటవీశాఖ భూములు గుర్తించి ఇచ్చామని, సర్పంచులకు పని చేయటానికి ...
Read More »