నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెలలో కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నందున అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం మండల అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఎంఈఓలు, ఏపిఓలు, విద్యుత్తు, ఎంపిఓలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోవిడ్ వాక్సిన్, నర్సరీలు, హరిత హారం, క్రిమిటోరియం, డ్రైయింగ్ ప్లాటుఫామ్స్, లేబర్ టర్నౌట్, ఎన్ఆర్ఇజిఎస్లపై సమీక్ష చేశారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వారిని చాలా జగ్రతగా మానిటర్ ...
Read More »వంతెన పనులు వేగవంతం చేయాలి
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో ఆర్అండ్బి అధికారులతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి పనులతో పాటు ఆ శాఖ పరిధిలో ఉన్న ఇతర నిర్మాణం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ కొంత పెండింగ్ ఉన్నందున రైల్వే ...
Read More »నెలాఖరుకల్లా కారుణ్య నియామకాలు
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కారుణ్య నియామకాలు జనవరి 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్లో ప్రమోషన్లు, కారుణ్య నియామకాలపై ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ప్రమోషన్ ద్వారా చేయాలన్నారు. నిజామాబాద్ నోడల్ డిస్ట్రిక్ట్ కాబట్టి జిల్లా అధికారులు నోడల్ జిల్లా అధికారులు అవుతారని ...
Read More »అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ నగరంలో పలు డివిజన్లలో అభివద్ధి పనులకు నగర మేయర్ దండు నీతూ కిరణ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. నగరంలోని 11వ డివిజన్ దొడ్డికోమరయ్య కాలనీ, వెంగళరావు నగర్ కాలనీ, హుజరత్ నగర్ కాలనిలలో టిఎఫ్యుడిఐసి నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను 9వ డివిజన్ లోని ఇంద్రపూర్లో టిఎఫ్యుడిఐసి నిధులతో చేపట్టే బి.టి మరియు డబ్ల్యూ.బి.ఎం రోడ్డు నిర్మాణ పనులను, 19వ డివిజన్లోని కంటేశ్వర్ కుర్మగల్లిలో పట్టణ ...
Read More »ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం తన చాంబర్లో రెవిన్యూ, ల్యాండ్ సర్వే, మున్సిపల్ శాఖల అధికారులతో ప్రభుత్వ భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను డిమార్కింగ్, సర్వే తర్వాత హద్దులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ భూములు అని బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి మున్సిపల్కు అప్పగించాలని అందులో ...
Read More »నెలాఖరులోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కారుణ్య నియామకాలు, పదోన్నతులు, ఎల్ఆర్యుపి కార్యక్రమాల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామీణ అభివద్ధి శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులతో హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సి.ఎస్ మాట్లాడారు. ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీలలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పదోన్నతుల విషయమై ఇకపై ...
Read More »అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంధుల జీవితాలలో వెలుగులు నింపిన, అంధ విద్యార్థులకు లిపిని కలిపించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. సోమవారం లూయిస్ బ్రెయిలీ 212 వ జయంతి కార్యక్రమాన్ని స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యార్థుల మధ్య కార్యక్రమం నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందని, అంధుల జీవితాలలో వెలుగులు నింపి వారి జీవితానికి ఒక దిశ, దశను చూపిన బ్రెయిలీ మార్గదర్శంలో ...
Read More »పంట రుణాల పరిధి పెంపు
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు పంట రుణాల మొత్తాన్ని పెంచినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో పంట రుణాల సూచికపై సాంకేతిక సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా అధికారులతో పాటు రైతులు హాజరయ్యారు. వీరి అందరి సమక్షంలో రాష్ట్ర స్థాయి కమిటీకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 నుండి 20 శాతం రుణాల సూచిక పెంపుదల చేస్తూ ...
Read More »ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ నిజామాబాద్ ముద్దు బిడ్డ
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నెల డిసెంబర్లో జర్మనీలో జరిగిన కలోన్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో కాంస్య పతకం సాధించి నిజామాబాద్ నగరానికి వచ్చిన ప్రఖ్యాత బాక్సర్ హుసాముద్దిన్ను తెలంగాణ జాగతి సభ్యులు సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బాక్సర్ నిజామాబాద్ ముద్దుబిడ్డ కావడం సంతోషకరమని అన్నారు. కేవలం తెలంగాణనే కాకుండా మొత్తం భారతదేశం గర్వపడేలా చేశాడన్నారు. కార్యక్రమంలో దండు ...
Read More »వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలి యూనియన్ వేతన ఒప్పందం అమలు చేయాలని నిజామాబాద్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీల స్వీపర్ల గత వేతన ఒప్పందం 2019 డిసెంబర్ 31తో ముగిసినా 2020 జనవరి ఒకటో తేదీ నుంచి నూతన వేతన ఒప్పందం ...
Read More »తడి, పొడి చెత్త వేరు చేయాలి
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శనివారం తడిపొడి చెత్త వేరుచేయటం విషయమై మహిళ సంఘాల మహిళలకు, రిసోర్స్ పర్సన్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, మున్సిపల్ కమిషన్ జితేశ్.వి.పాటిల్, నగర కార్పొరేటర్లు కొర్వ లలిత, యమునా, అక్బర్ హుస్సేన్, ధర్మపురి, నారాయణ, కోమల్, కల్పన మల్లేష్, శ్రీనివాస్, రైసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ తడిపొడి చెత్తపై సమరం చేయవలసిన ...
Read More »హాస్టల్స్ వెంటనే ప్రారంభించాలి
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ నగరంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలోని వసతి గహాలను వెంటనే ప్రారంభించాలని ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద భట్టు వేణు రాజు మాట్లాడుతూ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జనవరి 4 నుండి పరీక్షలు నిర్వహిస్తున్నందున కళాశాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గహాలను కోవిడ్ నిబంధనలు పాటించి ప్రారంభించాలని కోరుతున్నామన్నారు, ...
Read More »విజయ డైరీ బ్రోచర్ ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయ డైరీ బ్రోచర్ను జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పాడి రైతులకు పశుపోషణ, పాల నాణ్యతపై, విజయ డైరీ నుండి రైతులకు సమకూర్చే లాభాలపై అవగాహన కల్పించే విషయాలు కరపత్రంలో ఉన్నాయి. అనంతరం విజయ డైరీ జనరల్ మేనేజర్ స్పెషల్ ఆఫీసర్ కె కామేష్, డిడికె నంద కుమారి, మేనేజర్ సిహెచ్ రమేష్, జిల్లా కలెక్టర్ను శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Read More »ఎరువుల సమస్య లేదు
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఎరువుల నిల్వలు సరిపోయినంతగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం తన చాంబర్లో యాసంగి పంట కాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి కావలసిన ఎరువులను తెప్పిస్తున్నారనీ అన్నారు. జిల్లా యంత్రాంగం జనవరి నెలకు కావలసిన ఎరువులు ఇప్పటికె తెప్పించి ఉంచడం ...
Read More »ఓమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు సంస్థ ప్రతినిధులు మరియు కార్యకర్తల సమక్షంలో 2021 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత సంవత్సరం అందరికి ఒక పీడకల వంటిది అని కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాని ఒక్క విషయంలో మాత్రం కరోనాకు కతజ్ఞతలు తెలపాలన్నారు. కరోనా మనకు ఆరోగ్యంగా ఎలా ఉండాలో, సాటివారి పట్ల దయ మరియు ...
Read More »పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరం సందర్బంగా జిల్లా జడ్జి కె కె సాయి రమాదేవి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ తదితరులు వేడుకల్లో పాల్గొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు సిబ్బంది ప్రజలు స్వచ్చంద సేవా ...
Read More »కోవిడ్ వ్యాక్సిన్ గురించి సిద్ధం కండి
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెలలో వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు అందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లత కోరారు. గురువారం జిల్లా అధికారులతో ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా వ్యాక్సిన్కు సిద్ధం కావడంపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమిటీలో జిల్లా అధికారులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. జనవరిలో వ్యాక్సిన్ రానున్నట్లు తెలుస్తున్నందున అందుకు సంబంధించి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ...
Read More »నూతన సంవత్సర శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021 నూతన సంవత్సరం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందేశం తెలిపారు. ”నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు 2021 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సుఖ, సంతోషాలతో, సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివద్ధి పథంలో నడుస్తోందని, ...
Read More »ఆపరేషన్ స్మైల్ ప్రారంభం
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) ఉషా విశ్వనాధ్ తిరునగరి ఆపరేషన్ స్మైల్ 7 ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) ఉషా విశ్వనాధ్ తిరునగరి మాట్లాడుతూ అవరేషన్ స్మైల్ 2021 జనవరి 1 నుండి 31 జనవరి వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో 18 సంవత్సరాల లోవు తప్పిపోయిన / ...
Read More »రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తహసిల్దార్లు సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్లో తహసీల్దార్లు, ఆర్అండ్బి ఏఇలతో డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు, ధరణిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తున్నదని కావున తొందరగా పూర్తి కావాలని, గత సంవత్సరం కరోన వలన ...
Read More »