నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్యకాలంలోని 21-నెలల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీగా వ్యవహరిస్తారని, భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా విధింపజేశారని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ ...
Read More »దోమల బెడద తగ్గించటానికి
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధుల నిర్మూలనకు దోమల బెడద తగ్గించటానికి ఫాగ్గింగ్ మెషీన్లను జోన్ కార్యాలయాలకు నగర మేయర్ దండూ నీతుకిరణ్ అందజేశారు. నగర ప్రజలకు ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి గురువారం నగరంలోని 6 మున్సిపల్ జోన్లకు 2 చొప్పున దోమల మందు మెషిన్లను మొత్తం 12 మెషీన్లు అందించారు. దోమల మెషీన్ల ద్వారా ప్రతి రోజు 12 డివిజన్లలో దోమల మందు స్ప్రే చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. నిలువ ఉన్న నీళ్లలో దోమలు ...
Read More »జాబ్కార్డు లేకున్నా దరఖాస్తులు స్వీకరించాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాబ్ కార్డ్ లేని రైతుల దగ్గర నుంచి కూడా రైతు కళ్లాల కోసం దరఖాస్తులు స్వీకరించాలని, వాటిని ఎంపీడీవోలకు పంపితే వారు జాబ్ కార్డ్స్ జారీ చేస్తారని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు, ఎంపిడివోలు, ఆయాశాఖల ఇతర అధికారులతో సెల్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. బుధవారం రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తామని, గ్రామాలలో రైతు కళ్ళాలకు దరఖాస్తులు చాలా తక్కువగా వస్తున్నాయని, అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ ...
Read More »సమస్య ఏదైనా పరిష్కారమయ్యేలా చూస్తా
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎన్డిసిసి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లతో పిఏసిఎస్ కంప్యూటరీకరణ మరియు లావాదేవీలపై, బ్యాంక్ లోన్ రికవరీ పై మరియు బ్యాంక్ సమస్యలపై, కోవిడ్-19 పై, సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట కోవిడ్-19 గురించి తగిన జాగ్రత్తలు, బ్యాంకుకి వచ్చే కస్టమర్లు లోనికి వచ్చే ముందు మాస్కు ధరించేలా చూసి, చేతులను ...
Read More »మహిళ సంఘాలకు కోవిడ్-19 రుణాలు
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిఆర్డిఎ శాఖ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజీ మరియు కోవిడ్ రుణాలపై జిల్లా కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ.పి.యం మరియు సి.సి లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నేటికి 15 వేల 334 సంఘాలు గాను 7 వేల 739 సంఘాల డాక్యుమెంట్స్ బ్యాంకుకు సమర్పించడం జరిగిందని, మిగతా సంఘాల డాక్యుమెంట్లు కూడా ఈ నెల 29 నాటికి బ్యాంకులకు సమర్పించాలని ఆదేశించారు. నేటికి కేవలం 31 శాతం మాత్రమే కోవిడ్ ...
Read More »2 బిహెచ్కెపై సమీక్ష
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మంజూరైన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి వచ్చే దసరా రోజున ప్రారంభించే విధంగా వీలైనన్ని ఎక్కువ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ తన కాంప్ కార్యాలయంలో రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, హోసింగ్ శాఖ అధికారులతో జిల్లాలోని నియోజక వర్గాల వారీగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నిజామాబాద్ ...
Read More »23న ఈ ప్రాంతాల్లో కరెంటు ఉండదు
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 23వ తేదీ మంగళవారం 11 కెవి రాజరాజేంద్ర ఫీడర్ పైన విద్యుత్ పనుల నిమిత్తం విద్యుత్లో అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్ని ఎక్స్ రోడ్డు, ఆనంద్నగర్, సీతారాంనగర్, మానిక్భవన్, చక్రంగుడి ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందన్నారు. అలాగే 11 కె.వి. గాజుల్పేట్ పీడర్ పైన గల బోయిగల్లి, గాజుల్పేట్, బ్రహ్మపురి రెండవ టౌన్ పోలీసు ...
Read More »నేటి నుండి ఆషాడ మాసం
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభం, వారాహి దేవి నవరాత్రం మొదలవుతుంది. సంవత్సరంలో ప్రధానంగా రెండు నవరాత్రులు చెప్తున్నారు. వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు. ఇవి కాకుండా శ్రీవిద్యా సంప్రదాయంలో మరో రెండు అధికమైన నవరాత్రులు కనపడుతున్నాయి. వాటిలో ఆషాఢమాసం పాడ్యమి నుంచి వచ్చే నవరాత్రులు. ఈ నవరాత్రులకి వారాహీ నవరాత్రులు అని చెప్పడం ఉన్నది. యజ్ఞవరాహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీ శక్తికి ప్రతీక గనుక భూమినే ఆధారం చేసుకుని జీవిస్తున్న ...
Read More »దోమలు వృద్ధి కాకుండా ఆయిల్ బాల్స్
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం అని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. మంత్రి వర్యులు కెటిఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటలకు పది నిమిషాలు కేటాయించే కార్యక్రమాన్ని మారుతి నగర్ పరిసరాల్లో నిర్వహించారు. నిలువ ఉన్న నీటిలో దోమలు వృద్ధి కాకుండా ఆయిల్ బాల్స్ వేశారు. మేయర్ వెంట మున్సిపల్ కమిషనర్ జితేష్. వి.పాటిల్, కార్పొరేటర్లు విక్రమ్ ...
Read More »స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసి, ప్రజల్లో భావజాల వ్యాప్తిని రగిలించిన మహనీయులు, తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతీ ఒక్కరూ సార్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, సాయివర్ధన్, బట్టు రాఘవేందర్, ధర్మపురి, మల్లేష్ ...
Read More »టార్గెట్లు ప్రణాళికాబద్దంగా పూర్తిచేయాలి
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయం మొదలైనందున వ్యవసాయ శాఖ అధికారులు తమకు కేటాయించిన టార్గెట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని, వీలైతే ముందుగా పూర్తి చేసేలా ప్రయత్నించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని వ్యవసాయ అధికారులతో రైతు బంధు, పంట రుణాల మాఫీ, మిడతలదండు దాడి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు మరింత అప్రమత్తతతో తమకు కేటాయించిన విధులను మార్గదర్శకాలను పాటిస్తూ ...
Read More »సోమవారం నుంచి గ్రామాలలో తనిఖీలు
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని, గ్రామాల్లో చేపట్టే ఎన్ఆర్ఇజిఎస్ పనులు పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలోనే జరగాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం స్థానిక రాహుల్ గాంధీ ఆడిటోరియంలో మరియు ఆర్మూర్లో గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య ప్రణాళిక, హరితహారం మరియు ఆదాయ వ్యయాలపై ఎంపివోలు, పంచాయతీ సెక్రెటరీలకు ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాంటే పల్లెలు అభివృద్ధి ...
Read More »ప్రజలకు సౌకర్యంగా టాయిలెట్ల నిర్మాణం
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవసరమైన ఏర్పాట్లతో కూడిన టాయిలెట్ల డిజైన్లు మరియు రేట్లు ఫైనల్ చేసి సర్వీస్ మరియు మన్నికను బేరీజు వేస్తూ సోమవారం లోపు ప్రపొసల్స్ సమర్పించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించుటకు, టాయిలెట్ల డిజైన్ మరియు ఎస్టిమేట్లు తయారు చేయడం కోసం ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యుఎస్ శాఖ సూపరింటెండిరగ్ ఇంజినీర్లతో నియమించిన కమిటీ ...
Read More »మెటీరియల్ తరలించేందుకు రోడ్డు ఏర్పాటు చేయాలి
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బైపాస్ రోడ్డులోని కొత్త కలెక్టరేట్, డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి, ఇరిగేషన్ మరియు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం కొత్త కలెక్టరేట్ పక్కన నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వర్షాకాలం నీరు వచ్చి నిలిచిపోవడం వల్ల నిర్మాణం చేయలేకపోతున్న విషయాన్ని తెలుసుకొని నీటిని ...
Read More »మత్స్యకారులకు క్రెడిట్ కార్డులు
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మత్స్యకారులు పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు నుండి రుణ సౌకర్యం పొందడానికి ఆసక్తి గలవారు జిల్లా బ్యాంకులను సంప్రదించి లైసెన్సుదారులు దరఖాస్తు చేసుకోవాలని ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్, జిల్లా మత్స్య శాఖ అధికారి యం.రాజారాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వాయర్ వలలు, తెప్పలు కొనుగోలు చేసుకోవడానికి రూ.30 వేలు, మత్స్యకార సంఘాల సభ్యులకు వ్యాపారం చేసుకోవడానికి రూ.25 వేలు, ఆర్.ఏ.ఎస్ (రి సర్క్యులేటరీ ఆక్వాక్చర్ సిస్టమ్) పథకం క్రింద ...
Read More »బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మరియు మార్కుఫెడ్ సంస్థ ద్వారా సబ్సిడీపై రైతులకు సరఫరా చేసిన సోయా విత్తనాలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సరైన రీతిలో మొకెత్త లేదని జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో వ్యవసాయశాఖ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు, ఏ ప్రాంతంలో అయితే ఈ సోయా విత్తనాలు మొలకెత్త లేదని నిరూపితమైందో ఆయా రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, అట్టి రైతులకు న్యాయం జరిగేలా ...
Read More »శనివారం నగరంలో కరెంటు ఉండదు
నిజామాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడవ శనివారం పురస్కరించుకొని ఈనెల 20న విద్యుత్ ఉపకేంద్రాల వద్ద నెలవారి మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారి అశోక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాయం ఉంటుంది కాబట్టి నిజామాబాద్ పట్టణ విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
Read More »కోవిడ్ రిలీఫ్ మెటీరియల్ అందజేత
నిజామాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సిబ్బందికి కోవిడ్-19 నుంచి రక్షించుకోవడం కోసం ఫేస్ మాస్కులు, పి.పి.ఈ కిట్లు, హ్యాండ్ గ్లోవ్స్, ఇతర వస్తువులు నేషనల్ అండ్ స్టేట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సూచనల మేరకు అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాదు జిల్లా చైర్మన్ డా.నీలి రాంచందర్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంకు ఒక అత్యవసర విభాగం కాబట్టి రోజుకి ఎంతో మంది రోగుల బంధువులు వస్తుంటారు కాబట్టి మనల్ని మనం ముందు కాపాడుకొని ...
Read More »మన జిల్లాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న మిడతలు మన జిల్లాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మిడతలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనే విధంగా సన్నద్ధమై ఉండాలని, మిడతలు గుంపులుగా వస్తాయని, అవి దాడి చేస్తే విపరీతమైన నష్టం కలుగుతుందని, ఏ పంట అని సంబంధం లేకుండా పచ్చగా ఉన్న ప్రతి మొక్కను తింటాయని, ...
Read More »ఆర్మీకి సహాయం చేసేందుకు ఏబివిపి సిద్ధం
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చందా అనిల్ మాట్లాడుతూ దేశం కోసం నిరంతరం పని చేస్తున్నటువంటి సైనికులను దొంగ దెబ్బ తీసిన చైనా సైనికులకు త్వరలోనే బుద్ధి చెప్తామని అవసరమైతే ఆర్మీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఏబీవీపీ ముందుంటుందని తెలిపారు. దేశంలో చైనా వస్తువులు పూర్తిగా బందు చేసే విధంగా విద్యార్థులతో ...
Read More »