నిజామాబాద్, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు, ఎమ్మార్వోలు, రైతు సమన్వయ సభ్యులు తదితరులతో సమీక్షలో మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ పాలసీ ప్రకటించే వరకు రైతులు వరి సీడ్ కొనుగోలు చేయవద్దని, ఒకటి రెండు రోజులలో స్పష్టత వస్తుందని, జిల్లాలో ప్రతి రైతుకు లాభం వచ్చేలా ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలు ...
Read More »రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం
నిజామాబాద్, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే ఖరీఫ్ సీసన్లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కెసిఆర్ వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు. సోమవారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యధికంగా విత్తన ఉత్పత్తి చేస్తున్నామని, అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ ఆఫీసర్లు, రైతు బంధు సభ్యుల సమన్వయంతో పని చేయాలని, రైతును రాజును చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటను వేయాలని, అప్పుడే రైతు బంధు ...
Read More »నిజామాబాద్లో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే గణేష్ బిగాల, మేయర్ నీతూ కిరణ్, అధికారులతో కలిసి పరిశీలించారు. 7వ డివిజన్లో 35 లక్షల రూపాయతో (టియుఎఫ్ఐడిసి నిధులు) నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. తిరుమల టాకీస్ చౌరస్తా వద్ద డిసిల్టేషన్ పనులని (మురుగు క్వాలో పూడికతీత) పనులని పరిశీలించారు. బోధన్ రోడ్డులో 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ...
Read More »ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద అన్నదానం
నిజామాబాద్, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెల్ప్ టు అదర్స్ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద జాతీయరహదారి మీదుగా నాగ్పూర్ వైపు వెళ్తున్న వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పాటికే అనేక సార్లు ఆహారపదార్ధాలు, వాటర్ బాటిళ్ళు, చపాతీలు, బ్రెడ్లు అందజేసిన హెల్ఫ్ టు అదర్స్ సంస్థ సోమవారం బోజన సదుపాయాలు కల్పించింది. గత 50 రోజుల నుండి దాతల సహకారంతో పేదలకు బోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్న ముత్యం నరేష్ ద్వారా ...
Read More »ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాలకు ఊరట…
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఆత్మ నిర్బర్ భారత్ కింద 20 లక్షల కోట్లు కేటాయించడంతో కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న పరిశ్రమలు, రాష్ట్రాలను ఆదుకొనేందుకు అవకాశమేర్పడిరదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం దేశం మొత్తంలోని రైతులు, పేద ప్రజలు, వ్యవసాయ ...
Read More »సీజనల్ వ్యాదుల నుంచి కాపాడుకుందాం
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఆదివారం ఉదయం 10.గంటల నుండి 10 నిమిషాల పాటు ప్రతిఒక్కరు తమ తమ ఇంటి ఆవరణలో, పూల తోటలలో, కుండీలలో, పాత పనికిరాని వస్తువులలో నీళ్ళు నిలువ ఉంటే శుభ్రపరుచుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తమ కాంప్ కార్యాలయం ఆవరణలోని పూల కుండీలలోని నీటిని స్వయంగా శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో డెంగ్యూ వంటి ...
Read More »వలస కార్మికులకు హెల్ప్ టు అదర్స్ సంస్థ ఆహారం పంపిణీ
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెల్ప్ టు అదర్స్ సంస్థ ఆద్వర్యంలో పెర్కిట్ చౌరస్తా వద్ద జాతీయరహదారిపై నాగ్పూర్ వైపు వెళ్తున్న వలస కూలీలకు శనివారం రాత్రి ఆహారపదార్ధాలు, వాటర్ బాటిళ్ళు అందజేశారు. అంతకు ముందు హెల్ఫ్ టు అదర్స్ సంస్థ ఇండియా ప్రతినిధులు గుండు నరేష్, జిల్కర్ విజయానంద్, లావణ్య, చింతల గంగాదాస్ సొంతంగా ఇంట్లోనే టమాటా చట్నీ, చపాతీలు, తాలింపు పేలాలు తయారు చేసి పంపిణీకి సిద్దం చేశారు. వీటితో పాటు వాటర్ బాటిళ్ళు, బిస్కట్లు ...
Read More »మిగిలిన ఒక్కరు డిశ్చార్జ్
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నుండి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మిగిలిన ఒక్క కోవిడ్ పేషెంట్ కూడా శనివారం డిశ్చార్జ్ అయినట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుండి 61 మందికి కరోనా పాసిటివ్ నిర్ధారణ కాగా వారందరినీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్చిన విషయం అందరికీ తెలిసిందే. వారంతా శనివారంతో డిశ్చార్జ్ కావటం సంతోషించదగ్గ విషయమని అలాగే దాదాపు గత నెల రోజులుగా జిల్లాలో ...
Read More »జిల్లాలో మరో ఇండస్ట్రియల్ పార్కు
నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో మరో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రభుత్వ భూములను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి పరిశీలించారు. శనివారం నిజామాబాద్ శివారు ప్రదేశాలైన డిచపల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి, జాక్రాన్ పల్లి మండల శివారు ప్రదేశాలు, ఆర్మూర్ మండలంలోని పెరికిట్, అంకాపూర్ మండలం, నందిపేట్ మండలాల పరిసర ప్రాంతాలను పర్యటించి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూముల లభ్యత ఏ మేరకు ఉన్నది, వ్యవసాయ భూములు ఏ మేరకు ...
Read More »ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి
నిజామాబాద్, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ప్లాన్ యాక్షన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సూచించారు. గురువారం కలెక్టరేట్ ప్రగతిభవన్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సాగుకు అనువైన భూమి ఎంత ఉంది, గత సంవత్సరం ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, నీటి లభ్యత ఎంత ఉంది, ప్రాజెక్టు క్రింద నీటి ...
Read More »లాక్ డౌన్ అతిక్రమించిన వాహనాలు సీజ్
నిజామాబాద్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 129 వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. సీజ్ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 94, ఆటోలు 32, ఫోర్ వీలర్స్ 3 ఉన్నాయన్నారు. లాక్డౌన్ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...
Read More »లాక్డౌన్ వేళ మద్యం అమ్మకాలు ఆపివేయాలి
నిజామాబాద్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లాక్ డౌన్ సమయంలో మద్యం అమ్మకాలను ఆపివేయాలని ప్రజా సంఘాల (పిఓడబ్ల్యు, పిడిఎస్యు, పివైఎల్) ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ప్రజల ఉపాధి దెబ్బతిని అనేక రకాల కష్టాలను అనుభవిస్తున్నారని, అయినప్పటికీ కరోనా వ్యాధి కట్టడి కోసం అందరూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. 45 రోజులు అనేక ఇబ్బందులకు ఓర్చి లాక్ డౌన్ను జయప్రదం ...
Read More »మొబైల్ ఏటిఎం ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మొబైల్ ఏటిఎంను బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి వాహనం ప్రారంభించారు. తెంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ అన్ని రకాల ప్రజలకు ఎటిఎం అందుబాటులో ఉంటుందని, సేవలు అన్ని బ్యాంకు ఏటీఎం కార్డు దారులు వినియోగించు కోవాలని తెలిపారు. మొబైల్ ఏటీఎం వలన కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందని, ...
Read More »ఇంటర్ మూల్యాంకన కేంద్రం పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి జిల్లాలోని ఇంటర్ పరీక్ష మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. నిజామాబాద్లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం మంగళవారం ఖిల్లా బాలుర జూనియర్ కళాశాల, కంఠేశ్వర్ మహిళా కళాశాలలో ప్రారంభమైంది. మూల్యాంకనం లో మొత్తం 350 మంది అధ్యాపకులు, సిబ్బంది పాల్గొనగా, ఇంగ్లీష్, మాథ్స్, సంస్కృతం ఖిల్లా బాలుర కళాశాలలో, సివిక్స్ కంఠేశ్వర్లోని మహిళా కళాశాలలో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ మూల్యాంకన కేంద్రం పరిసరాలను పరిశీలించి, ...
Read More »హెల్ప్ టు అదర్స్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాల పంపిణీ
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్పల్లి మండలం సుద్దపల్లి వద్ద మంగళవారం జాతీయరహదారి మీదుగా నాగ్పూర్ వైపు నడిచి వెళ్తున్న వలస కూలీలకు అమెరికాకు చెందిన హెల్ఫ్ టు అదర్స్ సంస్థ ఆద్వర్యంలో ఆహారపదార్ధాలు, వాటర్ బాటిళ్ళు, మాస్కులు అందజేశారు. అనంతరం ఇందల్వాయి టోల్ గేట్ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శిబిరం ప్రతినిధులకు వలస కూలీలకు పంచేందుకు ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్ళు బిస్కట్లు అందజేశారు. ఈ సందర్భంగా హెల్ఫ్ టు అదర్స్ సంస్థ ఇండియా ...
Read More »ఆరెంజ్ జోన్లో తప్పక నిబంధనలు పాటించాలి
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ 19 నేపథ్యంలో నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్ డివిజన్ స్థాయిలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ డివిజన్ ఏసిపి శ్రీనివాస్ కుమార్ వెల్లడిరచారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని 1వ టౌన్ పోలీసు స్టేషన్ మొదలుకొని 6వ టౌన్, రూరల్ పిఎస్లో ముమ్మరంగా పోలీసు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాహనాల తనిఖీలు, చెక్పోస్టు, పికెటుతో పాటు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో మూడు స్పెషల్ స్క్వాడ్స్ నియమించడం జరిగిందన్నారు. ...
Read More »జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షించిన మంత్రి
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు మరియు భవనాల హౌసింగ్ శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం కలెక్టర్ చాంబర్ లో కోవిడ్ 19, ధాన్యం కొనుగోళ్ళు, ఎరువులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, సిపి కార్తికేయతో కలిసి ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హై రిస్క్ ఉన్నవారిని గుర్తించి బయటకి రాకుండ అవగాహన కల్పించాలన్నారు. బిపి షుగర్ ఉన్న వారికి మందులు ...
Read More »సీజనల్ వ్యాధుల నివారణ కోసం ‘పది నిమిషాలు’
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశుభ్రత పాటిస్తూ, అవసరమైన ముందు జాగ్రత్తలు చేపట్టి డెంగ్యూ, మలేరియాను పారదోలుదామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటలకు పది నిమిషాలపాటు ప్రతిఒక్కరూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు తమ తమ ఇంటిపరిసరాలలోని నిలువ ఉన్న నీరు పారపోసి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని, సీజనల్ వ్యాధుల నివారణ కోసం పురపాక శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపడుతుందని, ఆదివారం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ...
Read More »లాక్ డౌన్ ఉల్లంఘించిన వాహనాలు సీజ్
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 131 వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. సీజ్ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 111, ఆటోలు 19, ఫోర్ వీలర్స్ 1 ఉన్నాయన్నారు. లాక్డౌన్ పరిశీలించేందుకు శనివారం కమీషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...
Read More »కరోనాతో సహజీవనం చేయాల్సిందే
– మంత్రి కెటిఆర్ నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖామంత్రి కే.తారక రామారావు తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 10 నిమిషాలు ప్రతిఒక్కరు తమ తమ ఇంటి ఆవరణలో, పూల తోటలో, కుండీలలో, పాత పనికిరాని వస్తువులలో నీళ్ళు నిలువ ఉంటే శుభ్రపరుచుకోవాలని, రానున్న వర్షాకాలంలో ...
Read More »