నిజాంసాగర్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామ శివారులో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సభావేదిక, హెలిప్యాడ్ స్థలం పనులను జుక్కల్ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభావేదిక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, మండల సర్పంచ్ల సంఘం ...
Read More »అభివృద్ధికి పెద్దపీట
నిజాంసాగర్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన వైకుంఠదామాన్ని జుక్కల్ ఎమ్మెల్యే రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందన్నారు. 70 సంవత్సరాల పాలనలో జరగని అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సొసైటి చైర్మెన్ హన్మంత్ రెడ్డి, కో ఆప్షన్ ...
Read More »ఐదుగురికి కరోన పాజిటివ్
నిజాంసాగర్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ముగ్గురికి, తుంకి పల్లి తండాలో ఒకరికి, కోనతండాలో ఒకరికి, మొత్తం ఐదు కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు మండల వైద్య అధికారి రాధా కిషన్ తెలిపారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 51 మందికి ర్యాపిడ్ టెస్టు చేయగా అందులో నలుగురికి కరోన పాజిటివ్ నిర్ధారణ అయిందని, అలాగే కోన తండాకు చెందిన ఒకరికి బాన్సువాడలో ర్యాపిడ్ టెస్ట్ చేయగా కరోన పాజిటివ్ నిర్ధారణ ...
Read More »నాగమడుగు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగమడుగు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, గ ృహ నిర్మాణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్లో సోమవారం గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక, సహకార సంఘం అదనపు గదులకు ప్రారంభోత్సవం చేశారు. కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాగ మడుగు ...
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజాంసాగర్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్హేర్ మండలంలోని ఇంద్రానగర్ గ్రామంలో ఐకెపి సంస్థ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు నష్టం కలగవద్దనే ఉదేశ్యంతో ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 1882, కామన్ గ్రేడ్ వరి ధాన్యానికి 1868-00 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నదని, రైతులందరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు ...
Read More »దళారులను నమ్మొద్దు
నిజాంసాగర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీ, ఐకెపి, మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు. ధాన్యాన్ని విక్రయించిన పది రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి కన్న కలలు సాకారం కాబోతుందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు గోదావరి ఉత్తర తెలంగాణకు రెండు ...
Read More »నిజాంసాగర్ ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేత
నిజాంసాగర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రోజుల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ 7 వరద గేట్ల ద్వారా 49504 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరలోకి విడుదల చేయడం జరుగుతుందని ప్రాజెక్ట్ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 నీటి నిల్వను ఉంచుతూ అదనంగా వస్తున్న నీటిని గేట్ల ద్వారా విడుదల చేయడం జరుగుతుందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు లోనికి ...
Read More »మంజీరా నదికి స్పీకర్ పూజలు
నిజాంసాగర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద మంజీరా నదికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ప్రత్యేక హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. వర్షాకాలం కావడంతో ఎగువ నుండి వస్తున్న వరదతో నది నిండు కుండలా మారింది. కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా జడ్పి చైర్మన్ ధఫేదార్ శోభా రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ...
Read More »9 వరద గేట్లు ఎత్తివేత
నిజాంసాగర్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు రిజర్వాయర్ 1,2,3,4,6,7,8,9,10, వరద గేట్ల ద్వారా గురువారం మధ్యాహ్నం 1 గంటలకు నీటిని విడుదల చేశారు. గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్ రావు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 64 వేల క్యూసెక్కుల నీటిని దిగువ మంజీర ద్వారా గోదావరిలోకి విడుదల చేశారు. గేట్లను ఎత్తివేయడానికి ముందు గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్ రావుతో పాటు ...
Read More »తగ్గిన ఇన్ ఫ్లో
నిజాంసాగర్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం సాయంత్రానికి 324 క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే వస్తున్నట్లు ప్రాజెక్ట్ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1397.85 అడుగులు (9.188 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్ట్లోకి 682 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్ట్ ...
Read More »పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 43 ర్యాపిడ్ టెస్టులు చేయగా మాగి షుగర్ ఫ్యాక్టరీలో ఇద్దరు, అచ్చంపేట్ గ్రామంలో నలుగురికి కరోన పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్య అధికారి రాధాకిషన్ తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించాలన్నారు. లక్షణాలున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి తెలిపారు. నిజాంసాగర్ లో మొత్తం పాజిటివ్ కేసులు 238 కరోనాను జయించిన వారు.189 ...
Read More »వాహనదారుల ఇబ్బందులు… పట్టించుకోని అధికారులు
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు పదహారు రోజులుగా అలుగు పొంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఎల్లారెడ్డి- మెదక్ ప్రధాన రహదారిపైనుంచి నీరు పారడంతో రోడ్డు గుంతలమయమైంది. రహదారి గుండా వాహనదారులు అలుగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలో పడి వాహనదారులకు గాయాలైన సంఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. రాత్రి వేళల్లో రహదారి గుండా రావడానికి వాహనదారులు జంకుతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చెరువు కట్టపై ...
Read More »మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం రాయితీపై సమీకత మత్స్య అభివద్ధి పథకం ద్వారా చేప పిల్లలు పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం ఆయన చేప పిల్లలు వదిలే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వలలు, వాహనాలు ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో 48 లక్షలు చేప పిల్లలు వేయాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. రొయ్య పిల్లలను ప్రాజెక్టులో ...
Read More »ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి
నిజాంసాగర్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాలలో మరిన్ని మొక్కలను ఉద్యమంలా నాటాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ అన్నారు. నిజాంసాగర్ మండలం ఆరేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల పల్లె ప్రకతి వనంలో మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రకతి వనంలో ఎక్కువ మొక్కలు నాటాలని, నాటిన ప్రతి ఒక్క మొక్క సంరక్షణ పకడ్బందీగా చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కలెక్టర్ ...
Read More »చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల హెడ్స్ లూస్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు చిరుత సంచరించడం పట్ల భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం జీవాలను జీవలదారులు మేపేందుకు తీసుకుని వెళుతుంటారు, చిరుతపులి సంచరించడం పట్ల జీవలదారులు సైతం భయాందోళనలకు చెందుతూ జీవాలను మేపుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి ...
Read More »నిజాంసాగర్లో 1396.64 అడుగుల నీటి మట్టం
నిజాంసాగర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులకు గాను 1396.64 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను 8.135 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్కు 6914 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్ల గాను, 522.425 మీటర్ల నీటి మట్టం, అలాగే 29.917 టీఎంసీలకు గాను 23.705 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు ...
Read More »స్వచ్ఛ గాలి కోసమే ప్రకృతి వనాలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛమైన గాలి కోసమే పల్లె ప్రకతి వనంలను ఏర్పాటు చేయడం జరిగిందని డిఆర్డివో పీడీ చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన పల్లె ప్రకతి వనంలో మొక్కలు పరిశీలించారు. మొక్కలకు మధ్యలో ఖాళీ స్థలంలో మరి కొన్ని మొక్కలు నాటాలన్నారు. ప్రతి మొక్కకు రెండు ఫీట్ల ఒక మొక్క నాటాలని సూచించారు. పల్లె ప్రకతి వనంలో నాటిన ప్రతి ఒక్క మొక్క సంరక్షణ పకడ్బందీగా ...
Read More »ఆన్లైన్ తరగుతలపై అవగాహన
నిజాంసాగర్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆన్ లైన్ తరగతులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జోషి కిషోర్ అన్నారు. పెద్ద కొడపగల్ మండలంలోని పోచారం తండాలో విద్యార్థులకు టి సాట్ ఆప్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులందరూ ఆన్ లైన్ క్లాస్లు విని నోటుబుక్లో రాసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆన్ లైన్ క్లాస్లను శ్రద్ధగా వినాలన్నారు. విద్యార్థులందరూ ఆన్లైన్ క్లాసులకు హాజరు కావాలని కోరారు.
Read More »తడి, పొడి చెత్తతో ఎరువుల తయారీ
నిజాంసాగర్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని కంపోస్టు షెడ్లో ఎరువుల తయారీ కోసం మట్టి కొబ్బరి టిచ్చు, మురిగిన చెత్త, వాన పాములను (నట్టలు)లు వేయడం జరిగిందని ఎంపీడీవో తోట పర్బన్న అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపోస్ట్ షెడ్లో మురిగిన ఆకులు, కూరగాయలు, తదితర రకాల తడి పొడి చెత్త వేయడంతో 45 రోజుల తరువాత ఎరువుగా తయారవుతుందన్నారు. ఎరువుగా తయారైన తరువాత బస్తాలల్లో నింపి చెట్లకు వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీవో అబ్బాగౌడ్, ...
Read More »ఆన్ లైన్ తరగతులకు హాజరుకావాలి
నిజాంసాగర్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మొహమ్మద్ నగర్ గ్రామంలో విద్యార్థుల ఇండ్లను సందర్శించి తరగతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల వర్క్ షీట్లను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటరమణ, ఉపాధ్యాయులు శతి ఉన్నారు.
Read More »