కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ బుధవారం 30 వ తేదీన భారత రాష్ట్రపతి నుండి అవార్డు అందుకోనున్నారు. డిజిటల్ ఇండియా-2020 అవార్డులకు సంబంధించి ఎక్స్లెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ విభాగంలో 30 వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్త ఢిల్లీలోని ఎగ్యాన్ భవన్ లోని ఫైనరీ హాలులో జరిగే కార్యక్రమంలో కలెక్టర్ అవార్డును అందుకోనున్నారు. జిల్లా ఇన్ ఫర్ మేటిక్ ఆఫీసర్ బండి రవి కూడా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ...
Read More »తాజా వార్తలు
బండి సంజయ్కు మంత్రి సవాల్
ఎల్లారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్తో కలిసి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివద్ధి పనుల శంకుస్థాపన, భూమిపూజ, ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి చెరువు కట్టపై 3.56 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే రోడ్ శంకుస్థాపనతో పాటు 5 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన మరియు భూమిపూజ నిర్వహించారు. ఎల్లారెడ్డి ...
Read More »ఆపరేషన్ నిమిత్తం వృద్ధురాలికి రక్తదానం
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తం రామారెడ్డి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే 75 సంవత్సరాల వద్ధురాలికి ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన నవీన్ మానవతా దక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. రక్తదానం ...
Read More »31 వరకు రీవాల్యుయేషన్
డిచ్పల్లి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ / ఇంప్రూవ్ మెంట్ మరియు నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు ఈ నెల 31 వరకు రివాల్యూయేషన్ / రీకౌంటింగ్కు చివరి తేదీ నిర్ణయించారు. ఒక్కో పేపర్కు రివాల్యూయేషన్ 500 రూపాయలు, ఒక్కో పేపర్కు రీకౌంటింగ్ 300 రూపాయలు, రివాల్యూయేషన్ / రీకౌంటింగ్ ఫారం 25 రూపాయలుగా నిర్ణయించారు. కావున ఈ విషయాన్ని ...
Read More »ఎంపిక చేసిన పోస్టాఫీసుల ద్వారా ఆధార్ రిజిస్ట్రేషన్
నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఎంపిక చేసిన 16 పోస్టాఫీసుల ద్వారా కొత్తగా ఆధార్ రిజిస్ట్రేషన్కు, మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాదులోని హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆర్ఎస్ పోస్ట్ ఆఫీస్, సుభాష్ నగర్లోని సబ్ పోస్ట్ ఆఫీస్, నవీపేట, శక్కర్ నగర్, బోధన్, మద్నూర్, ఎల్లారెడ్డి, భీమ్గల్, వేల్పూర్, కమ్మర్పల్లి, ఆర్మూర్, నందిపేట్ సబ్ పోస్ట్ ఆఫీస్లలో కొత్తగా ఆధార్ కార్డు పొందేవారు లేదా ఆధార్ ...
Read More »యు టర్న్లో ఆంతర్యమేమి?
బోధన్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రం తీసుకోచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో కేసీఆర్ యూ టర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ నిన్నటి వరకు కేంద్రం చేసిన చట్టాలు రైతాంగాన్ని దగా చేసేవి అని, వాటికి వ్యతిరేకంగా యుద్దం చేయాలని చెప్పి, మొన్న జరిగిన భారత్ బంద్లో ...
Read More »వారం రోజుల్లో చెక్ డ్యాముల పనులు ప్రారంభం కావాలి
నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మంజూరు చేసిన 30 చెక్ డ్యామ్ల నిర్మాణాలకు వారం రోజుల్లో పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం క్యాంప్ కార్యాలయం నుండి సెల్ కాన్ఫరెన్సు ద్వారా చెక్ డ్యామ్ల నిర్మాణాలపై సంబంధిత ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన మొత్తం 30 చెక్ డ్యామ్ల నిర్మాణాలకు శనివారం కల్లా పనులు ప్రారంభం కావాలని, లేదంటే సంబంధిత ...
Read More »తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ కార్యవర్గ సభ్యులు వీరే…
హైదరాబాద్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏబివిపి (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) 66వ జాతీయ మహాసభల ముగింపు కార్యక్రమంలో జాతీయ కమిటీని ఏబివిపి జాతీయ అధ్యక్షులు డా. చంగన్ భాయ్ పటేల్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియామకమైన వారిలో… సాదినేని రాజశేఖర్ (భాగ్యనగర్) రూప్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి (నల్గొండ) నందిమల్ల రాజేష్ రెడ్డి (ఉస్మానియా యూనివర్సిటీ, భాగ్యనగర్) పొట్లావత్ స్వరూప (నిజాం కళాశాల, భాగ్యనగర్) అంబాల కిరణ్ (వరంగల్) వీరమల్ల శ్రీశైలం ...
Read More »దోపిడీ దొంగల అరెస్టు
కోరుట్ల, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేడిపల్లిలో గత మూడు రోజుల క్రితం జరిగిన ఒక దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి పదిహేను తులాల బంగారం, మూడు సెల్ ఫోన్స్, ఒక మోటార్ బైక్, 7 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితులు సారంగాపూర్, ధర్మపురి, జగిత్యాల మొదలగు ప్రదేశాలలో 8 దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరిలో ఒక ఆడ మనిషి మగ వారిని ఆకర్షించి ఎవరు లేని ప్రదేశాలలోకి తీసుకు ...
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే
బోధన్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని ప్రతి వార్డు తన సొంత వార్డుగా దష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేస్తానని బోదన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. రాకాసిపెట్లో నివసిస్తున్న ఇండ్లులేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు సిద్ధమవుతున్నాయని త్వరలో అసలైన లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. శనివారం రాకాసిపేట్ పెద్ద మజిద్ వద్ద సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఎవరైనా డబుల్ బెడ్ ఇండ్లు ఇపిస్తామని డబ్బులు అడిగిన పైరవీలు చేసిన సహించేదిలేదని ఎవరైన ఇలాంటి వాటికి పాల్పడితే ...
Read More »అత్యవసర సమయంలో యువకుల రక్తదానం
కామారెడ్డి, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనసూయ అనే వద్ద మహిళ రక్తలేమితో బాధపడుతు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా రెండు యూనిట్ల ప్లేట్లెట్స్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సాప్ గ్రూపు నిర్వాహకులు బోనగిరి శివ కుమార్ను సంప్రదించగా కామారెడ్డికి చెందిన సాయి కష్ణ, ఎర్రం స్వామి ఇద్దరు యువకులు అత్యవసర సమయంలో రక్తదానం చేసి సేవ దక్పథాన్ని చాటారు. రక్తదాన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సాప్ ...
Read More »ఆంక్షలు లేకుండా జీవనభృతి చెల్లించాలి
బోధన్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీడీలు చేసే కార్మికులందరికి ఏలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి 2016 రూపాయలు ఇవ్వాలని, తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ...
Read More »కామారెడ్డిలో వాజ్పాయ్ జయంతి
కామారెడ్డి, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని, భారత రత్న జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార వాజ్పాయ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన జీవితాన్ని దేశానికి అంకితం చేసి దేశం అన్ని రంగాలలో ముందుకు సాగేలా తన వంతు కషి చేశారని, బీజేపీ సిద్ధాంతాలను గ్రామ గ్రామాన చేర వేయడంలో వాజ్పాయ్ కషి చేశారని ...
Read More »శ్రీనివాసుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
బాన్సువాడ, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైకుంఠ ఏకాదశి సందర్బంగా తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్బంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని చిన్న తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఉత్తర ముఖ ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని అశీసులు ప్రజలందరిపైన ఎల్లప్పుడు ఉండాలని, కరోనా ...
Read More »శాంతి, ప్రేమను బోధించిన శాంతి దూత యేసు క్రీస్తు
బాన్సువాడ, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం క్రిస్మస్ పండుగ సందర్బంగా చర్చ్ ఫాథర్లు మరియు క్రైస్తవ సోదరి, సోదరమణుల ఆహ్వానం మేరకు చర్చ్ ఆఫ్ దక్షిణ ఇండియా సంఘం – మెదక్ అధ్యక్షమండలం బాన్సువాడ ఫాస్టరేట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చేసిన ప్రార్ధనలో పాల్గొని రాష్ట్ర క్రైస్తవ సోదరి, సోదరమణులకు క్రిస్మస్ ...
Read More »సినిమా
-
దోపిడీ దొంగల అరెస్టు
కోరుట్ల, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేడిపల్లిలో గత మూడు రోజుల క్రితం జరిగిన ఒక ...
Read More » -
మనల్ని మనం కాపాడుకుందాం…
-
అట్రాసిటీస్ కేసులు త్వరగా పరిష్కరించాలి
-
ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత
-
ముగ్గురిపై పిడి యాక్టు
-
శృంగారానికి మూడ్ వచ్చే వారాలు
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే ...
Read More » -
శృంగారం పరమౌషధం!
-
హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం
-
50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!
-
పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!