నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పిజి ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈనెల 7వ తేదీ ఆదివారం నుండి సంసర్గ తరగతులు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో నిర్వహించబడతాయని అధ్యయన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిజి ద్వితీయ సంవత్సరం, డిగ్రీ సెమిస్టర్1, సెమిస్టర్ 3, సెమిస్టర్ 5 తరగతులు యధావిదిగా కొనసాగుతాయన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరు కావాలని ...
Read More »తాజా వార్తలు
అమర జవాన్ కుటుంబానికి ప్రవాస భారతీయుల విరాళం
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నవంబర్ నెలలో కాశ్మీర్లో తీవ్రవాదుల ఎదురుకాల్పుల్లో నిజామాబాద్ జిల్లా కోమనపల్లి గ్రామానికి చెందిన ర్యాడ మహేష్ వీర మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు చలించిన ప్రవాస భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేసే కుకునూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ ర్యాడ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని కోమనపల్లి గ్రామమలోని కుటుంబ సభ్యులకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పిఏసిఎస్ ఉద్యోగుల సంఘం ...
Read More »ప్రధానమంత్రి జన వికాస్ స్కీం పనులు త్వరగా పూర్తిచేయాలి
నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధానమంత్రి జన వికాస్ స్కీమ్ పనులను త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ప్రధానమంత్రి జన వికాస్ స్కీమ్లో నిర్మాణంలో ఉన్న పనులపై సంబంధిత అధికారులతో తన చాంబర్లో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 59 అడిషనల్ క్లాస్ రూమ్స్లో 33 పూర్తి కాగా 16 ప్రోగ్రెస్లో ఉన్నవని 12 ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. ఏప్రిల్ వరకు పూర్తిచేయాలని, అంగన్వాడి ...
Read More »23 నుంచి డిగ్రీ పరీక్షలు
డిచ్పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ పాఠ్యప్రణాళికకు సంబంధించిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ మరియు ఐదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు ఈ నెల 23 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు వర్సిటీ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. వచ్చే నెల 7 వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని, పూర్తి వివరాల ...
Read More »పరీక్ష ఫీజు గడువు పెంపు
డిచ్పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ మరియు ఐదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ మరియు ప్రాక్టికల్ బ్యాక్ లాగ్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా (రివైస్డ్ నోటిఫికేషన్) ఈ నెల 9 వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించారు. పరీక్షలు మార్చి, 2021 లో జరుగనున్నాయి. 100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 13 ...
Read More »నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు 237 రూపాయల కూలీ వచ్చే విధంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం నర్సింగ్ పల్లి, ముదక్ పల్లి, మోపాల్ గ్రామాలలో కలెక్టర్ ఉపాధి హామీ, రైతు కల్లాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒకరికి రూ. 237 వచ్చే విధంగా కొలతలు చూపించాలని రోజుకు వెయ్యి మంది పనికి వచ్చినా ...
Read More »పంచాయతీ కార్యదర్శికి చార్జి మెమో
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంపోస్టు షెడ్డు నిర్వహణలో అలసత్వం వహించినందున పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఉపాధి హామీ ఏపీవో రజినిలకు ఛార్జి మెమోలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. దోమకొండ మండల కేంద్రంలోని కంపోస్టు షెడ్డును బుధవారం ఆయన పరిశీలించారు. షెడ్డులో తడి పొడి చెత్తను వేరు చేయడంలో జాప్యం చేస్తున్నందుకు మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామంను పరిశీలించారు. వైకుంఠధామం చుట్టూ మొక్కలు ...
Read More »వినికిడి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 3 వ తేదీ బుధవారం ప్రపంచ వినికిడి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన పోస్టర్ను తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినికిడి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, స్త్రీలు గర్భిణీ సమయంలో డాక్టర్ల సలహాలు లేకుండా మందులు వాడడం వలన పుట్టే బిడ్డలు వినికిడి లోపంతో జన్మించే అవకాశం ఉందని, డాక్టర్ సలహా ప్రకారం మందులు తీసుకోవాలని, అలాగే ...
Read More »నీటిపారుదల శాఖల భూములు, ట్యాంకుల వివరాలు నమోదు చేయాలి
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీటిపారుదల శాఖ మైనర్ ఇరిగేషన్ ట్యాంకు వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకు వివరాలను పూర్తి నీటి మట్టం వరకు సేకరించి ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన ఖాళీగా ఉన్న భూముల వివరాలను సర్వే చేసి మూడు రోజులలోగా అందించాలని ...
Read More »ఆర్మూర్లో బీడీ కార్మికుల భారీ సభ
ఆర్మూర్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ పరిశ్రమను నాశనం చేసే కాట్పా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీవర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బీ.సూర్య శివాజీ అన్నారు. ఆయన అధ్యక్షతన ఆర్మూర్ రామ్ నగర్లో మున్నూరు కాపు కళ్యాణ మండపంలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ, సహాయ కార్యదర్శి ముత్తన్న, ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, బీడీ కమిషన్ దారుల సంఘం ...
Read More »గ్రామస్తులు ఏకతాటిపై ఉంటే యంత్రాంగం సహకరిస్తుంది
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ ప్రజలు ఏకతాటిపై ఉంటే ప్రభుత్వం మీ వెనకాల ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి నవీపేట మండలం కమలాపూర్ గ్రామంలో అంకాలమ్మ, పోలేరమ్మ ఆయా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ దేవతలను గ్రామ పొలిమేరలో ఏర్పాటు చేసుకుంటే గ్రామానికి ఎటువంటి కష్టం ఉండదనే సంకల్పంతోనే అందరూ దేవాలయాలను నిర్మించుకుంటారన్నారు. కమలాపూర్ గ్రామస్తులు యూనిట్గా గ్రామ అభివృద్ధి చేసుకోవాలని మీరడిగిన ...
Read More »హెడ్మాస్టర్ సస్పెండ్
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎల్.డీప్లా లైంగిక వేధింపులపై పలు యూనియన్లు దరఖాస్తు అందించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అతనిని సస్పెండ్ చేశారు. ఎంక్వైరీ ఆఫీసరుగా ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి, బాన్సువాడ రెవిన్యూ డివిజనల్ అధికారి రాజా గౌడ్ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest ...
Read More »జగిత్యాలలో నెదర్లాండ్ (డచ్) విలేఖరి
జగిత్యా, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెదర్లాండ్స్ (డచ్) కు చెందిన ‘డచ్ బ్రాడ్ కాస్ట్ ఫౌండేషన్’ – ఎన్ఓఎస్ (టివి, రేడియో, ప్రింట్) అనే వార్తా సంస్థ దక్షిణ ఆసియా ఢిల్లీ విలేఖరి అలెట్టా ఆండ్రే తన కెమెరా పర్సన్తో పాటు బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల గైడ్ గా, అనువాదకులుగా వ్యవహరించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అసోసియేషన్, ఖతార్ ప్రతినిధి తోట ధర్మేందర్ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ...
Read More »4 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు
డిచ్పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ మరియు ఐదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ మరియు ప్రాక్టికల్ బ్యాక్ లాగ్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 4 వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించారు. పరీక్షలు మార్చి 2021 లో జరుగనున్నాయి. 100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 6 వరకు, 500 ...
Read More »టీయూ ఫాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్గా ఆచార్య అరుణ
డిచ్పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్గా ఆచార్య అరుణ నియమితులయ్యారు. ఉపకులపతి, సీనియర్ ఐఎఎస్ నీతూ కుమారి ప్రసాద్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య నసీం నియామక ఉత్తర్వులను బుధవారం ఆచార్య అరుణకు అందించారు. కాగా ఇప్పటి వరకు ఫాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ గా ఆచార్య నసీం కొనసాగారు. ఆచార్య అరుణ ప్రస్తుతం బి.ఎడ్. కళాశాల సారంగపూర్ ప్రధానాచార్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు ఐక్యూఎసీ డైరెక్టర్గా, విశ్వవిద్యాలయ కళాశాల వైస్ – ప్రిన్సిపల్గా, ...
Read More »సినిమా
-
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామ శివారులోని ...
Read More » -
యానంపల్లిలో పోలీసు కళాజాత
-
దోపిడీ దొంగల అరెస్టు
-
మనల్ని మనం కాపాడుకుందాం…
-
అట్రాసిటీస్ కేసులు త్వరగా పరిష్కరించాలి
-
శృంగారానికి మూడ్ వచ్చే వారాలు
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే ...
Read More » -
శృంగారం పరమౌషధం!
-
హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం
-
50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!
-
పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!