నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నందర్చంగా పలు అంశాలపై చర్చించారు. 11 వర్దికల్ వ్యవస్థ గురించి క్షుణ్ణంగా చర్చించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సి.సి.టి.ఎన్.ఎస్ (కైమ్ క్రిమినల్ ట్రాకింక్ నెట్వర్కింగ్ సిస్టం) యందు పోలీస్ స్టేషన్లోని ఎఫ్.ఐ.ఆర్ / కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందపర్చాలని సూచించారు. నిజామాబాద్లోని పోలీస్ స్టేషన్ల వారిగా ...
Read More »తాజా వార్తలు
నాగమడుగు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగమడుగు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, గ ృహ నిర్మాణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్లో సోమవారం గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక, సహకార సంఘం అదనపు గదులకు ప్రారంభోత్సవం చేశారు. కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాగ మడుగు ...
Read More »ఫోన్ ఇన్లో 38, ప్రజావాణిలో 58 ఫిర్యాదులు
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా 38 ఫిర్యాదులను కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్ర మోహన్ రెడ్డి స్వీకరించారు. అలాగే ప్రజావాణి ద్వారా 58 దరఖాస్తులు స్వీకరించారు. ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా అందినవాటిలో రెవిన్యూ 18, జిల్లా పంచాయితీ కార్యాలయం 13, జిల్లా లీడ్ బ్యాంక్ 2, విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖకు ఒక్కొక్క ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా అందినవాటిలో రెవిన్యూ 38, జిల్లా ...
Read More »సీసీ రోడ్డు పనులు ప్రారంభం
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి 26 వార్డ్ లో సోమవారం మున్సిపల్ నిధులు రూ.25 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి పాల్గొన్నారు. వార్డులోని అన్ని కాలనిలో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి 100 శాతం అభివృద్ధి కృషి చేస్తానని వార్డు కౌన్సిలర్ హన్మండ్ల మానస సురేష్ తెలిపారు. వార్డ్ సమస్యను చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందు ...
Read More »ఛలో కలెక్టరేట్ విజయవంతం చేయండి
ఆర్మూర్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ఆహార వ్యవస్థను దెబ్బతీసే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 25 ఫిబ్రవరిన జరిగే సభను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులకు కోరారు. కోటార్మూర్ గ్రామంలో దేవంగా సంఘములో బీడీ కార్మికుల సమావేశం ...
Read More »వసతి గృహాల్లో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి
డిచ్పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర మరియు బాలికల హాస్టల్స్ను చీఫ్ వార్డెన్ డా. జమీల్ అహ్మద్ నేతృత్వంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్ సోమవారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రధానాచార్యులు హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవసిందిగా సూచించారు. హాస్టల్ గదులలో పరిశుభ్రత మరియు నిర్ణీత దూరంతో మెలగడం, పరిసర ప్రదేశాల్లో భౌతిక దూరంతో సంచరించడం మరియు శానిటైజేషన్ చేయడం, ప్రతి ...
Read More »ముమ్మరంగా సాగుతున్న సభ్యత్వ నమోదు
బోధన్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బోధన్ మండలం సాలూర గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగ కొనసాగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మహిళలు, యువకులు, రైతులు ఎక్కువగా సభత్వాలు తీసుకుంటున్నారని మాజీ రైతు బంధు కో ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ అన్నారు. బోధన్ శాసనసభ్యులు ఎండీ. షకీల్ ఆమేర్ బోధన్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెరాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి దేశంలో లేని అనేక సంక్షేమ ...
Read More »టిఎస్ ఐ-పాస్ అనుమతులకు సరైన సలహాలివ్వండి
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్.ఇన్. టీఎస్ ఐపాస్ అనుమతుల కోసం వచ్చే ఔత్సాహికులకు సరైన అవగాహనతో సలహాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ , టీఎస్ ఐపాస్ పై సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు సరైన దిశ- నిర్దేశం చేయడంతోపాటు, వీలైనంత ...
Read More »స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
నిజామాబాద్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందూరు మట్టిలో మాణిక్యం, స్వతంత్ర సమరయోధుడు, నిజాం రజాకార్లను ఇందూరు గడ్డ నుండి తరిమికొట్టేందుకు జరిగిన పోరాటంలో ముందు వరుసలో ఉన్న ఉద్యమకారుడు, దేశ భక్తి, ధర్మ నిష్టను ఆచరణలో చూపిన పుణ్య మూర్తి అంబటి శంకర్ (95) ఆదివారం సాయంత్రం స్వర్గస్తుయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం, కోటగల్లి వాస్తవ్యులు అంబటి శంకర్ చిన్ననాటినుంచే దేశభక్తి, ధర్మనిష్ట కలిగి ఆర్యసమాజంలో క్రియాశీల సభ్యునిగా పనిచేశారు. వృద్దాప్యంలో సైతం చిన్నారులను చేరదీసి దేశనాయకుల కథలు, ...
Read More »వివాహితపై అత్యాచారం
రెంజల్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన జోగు సుమన్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం… వివాహిత భర్త బతుకు దెరువుకోసం మూడేళ్ళ క్రితం దుబాయ్కి వెళ్లాడు. అనంతరం వివాహితతో జోగు సుమన్కు వివాహేతర సంబంధం, గత కొంతకాలంగా లైంగిక సంబంధం ఏర్పడింది. దుబాయ్లో ఉన్న భర్తకు భార్య వ్యవహారం తెలియడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తర్వాత భార్యను వైద్య పరీక్షల ...
Read More »మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన హమాలీ కార్మికులు
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పాయింట్ కామారెడ్డి నందు సివిల్ సప్లయి హమాలీ కార్మికులు మోకాల్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐ గౌరవ అధ్యక్షుడు వి ఎల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికుల జీవోను వెంటనే ఇవ్వాలని, ఇఎస్ఐ సౌకర్యాన్ని కూడా అమలు చేయాలని పెరిగిన బకాయి రేట్లు జనవరి 1, 2020 నుండి ఇవ్వాలన్నారు. కామారెడ్డి జిల్లాలో ఏడు మండల పాయింట్లకు గాను ...
Read More »కాంగ్రెస్లో చేరిన సిపిఐ నాయకుడు
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు బండారి రాజిరెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ వైద్య కిషన్ రావ్, విలెజ్ పార్టీ అధ్యక్షుడు బాలిరెడ్డి, మాజీ వార్డ్ మేంబర్ రాజిరెడ్డి, మీసాల రమేష్, జంపాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News ...
Read More »బడా పహాడ్ దర్గాకు చాదర్ అందించిన ఎమ్మెల్సీ కవిత
వర్ని, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్నిలోని ప్రసిద్ధ బడా పహాడ్ దర్గాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాదర్ అందించారు. దర్గా ప్రతినిధులు, ముస్లిం మతగురువులు ఎమ్మెల్సీ కవితను వారి నివాసంలో కలిశారు. వర్ని మండలంలో గల దర్గాలో జరిగే హజ్రత్ సయ్యద్ సాదుల్లా హుస్సేనీ షరీఫ్ 700వ ఉర్సూ ఉత్సవాలకు చాదర్ ను సమర్పించనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుండి 26 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. The following two tabs change content below.BioLatest Posts Nizamabad ...
Read More »విహెచ్పి, భజరంగ్దళ్ నాయకుల అరెస్టు
ఆర్మూర్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డీకంపల్లి గ్రామంలో ఇటీవల పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి, గ్రామ సభ్యులతో మాట్లాడడానికి విచ్చేస్తున్నటువంటి విహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజక్ సుభాష్ చందర్ని డీకంపల్లి చేరుకోకుండ మార్గ మధ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 4 వ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారితో పాటు ఆర్మూర్ విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసు అరెస్ట్ చేశారు. The ...
Read More »నీటి పారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీటిపారుదల శాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి లక్ష్యాన్ని పూర్తి చేయుటకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆస్తులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈనెల 22 వరకు 30 చెక్ డ్యామ్లకు సంబంధించి ప్రోగ్రెస్ ...
Read More »సినిమా
-
చెరువులో గుర్తు తెలియని మృతదేహం
ఆర్మూర్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మధ్యాహ్నం బోర్గాం (కె) గ్రామ పరిధిలో గ ...
Read More » -
మహిళల అక్రమ రవాణాపై విడియో కాన్ఫరెన్సు
-
బైకు దొంగల అరెస్టు
-
తండ్రిని కడతేర్చిన తనయుడు
-
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
-
శృంగారానికి మూడ్ వచ్చే వారాలు
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే ...
Read More » -
శృంగారం పరమౌషధం!
-
హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం
-
50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!
-
పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!