కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం ఆర్బి నగర్కు చెందిన బాలుడు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాదులోని గాంధీ వైద్య కళాశాలకు తరలించారు. చికిత్స నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వహకుడు బాలును సంప్రదించారు. వారికి కావాల్సిన రక్తాన్ని గాంధీ వైద్యశాలలో సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు బాలు తెలిపారు. రక్తదానానికి సహకరించిన కిరణ్ వారి మిత్రులకు రక్తదాతల సమూహం తరఫున కృతజ్ఞతలు ...
Read More »తాజా వార్తలు
స్వాగత తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు చేశారు. గంప గోవర్ధన్ తండ్రి గంప వెంకయ్య జ్ఞాపకార్థం నిర్మించిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వాగతతోరణాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం ఇ వ్ జిడిసి లోగో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ ఛైర్పర్సన్ నిట్టు జాహ్నవి, పలువురు అధికారులు, నాయకులు ఉన్నారు. The following two tabs change content below.BioLatest ...
Read More »చెక్ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్, మంత్రి
బాన్సువాడ, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ సరిహద్దులో మంజీర నదిపై రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సభాధ్యక్షతలో రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేము ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ శోభ రాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి ...
Read More »జాతీయస్థాయిలో నిజామాబాద్ నామినేషన్
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2020లో క్షయ నియంత్రణలో నిజామాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో నామినేషన్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర డబ్ల్యుహెచ్వో ప్రతినిధి డాక్టర్ స్నేహ శుక్ల, రాష్ట్ర ఎసిడయాసిస్ట్ సుమలత మంగళవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి డాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ నుండి కేవలం నాలుగు జిల్లాలుఎంపిక చేయగా అందులో నిజామాబాద్ జిల్లా ఉండడం గౌరవంగా ఉందన్నారు. ఇందుకోసం ...
Read More »పోలీసు కుటుంబానికి ఆర్థిక సాయం
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత సంవత్సరం ఆగష్టు 15వ తేదీన సి. హెచ్. రమేష్ పి.సి : 204 పి.యస్ రెంజల్ అనారోగ్యంతో మరణించారు. కాగా పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అతని కుటుంబానికి నిజామాబాద్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి పోలీస్ కమీషనర్ వరకు తమ జీతం నుండి డెత్ ఫండ్ (ఆర్థిక సహయం) రూపంలో గ చెక్కు 1 లక్ష 23 వేల 200 రూపాయలు మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అదనపు పోలీస్ కమీషనర్ ...
Read More »టీయూ అడ్మిషన్స్ డైరెక్టర్, దోస్త్ కో – ఆర్డినేటర్గా డా. సంపత్ కుమార్
డిచ్పల్లి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం స్టాటిస్టికల్ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సంపత్ కుమార్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్, దోస్త్ కో – ఆర్డినేటర్గా నియమింపబడ్డాడు. ఉపకులపతి నీతూ కుమారి ప్రసాద్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య నసీం నియామక ఉత్తర్వులను డా. సంపత్ కుమార్కు మంగళవారం అందించారు. ఆయన ప్రస్తుతం నోడల్ (స్టాటిస్టికల్) ఆఫీసర్ గా, స్టాటిస్టికల్ విభాగాధిపతిగా, బిఓఎస్ కూడా ఉన్నారు. ఇదివరకు పరీక్షల నియంత్రణాధికారిగా, అడిషనల్, అసిస్టెంట్ పరీక్షల నియంత్రణాధికారిగా, సైన్స్ ...
Read More »స్వామికి డాక్టరేట్
డిచ్పల్లి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగపు అకడమిక్ కన్సెల్టెంట్ ఎన్. స్వామికి పిహెచ్. డి. డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్గా కొంతకాలం ఉండి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమింపబడిన డా. సౌడా సవీన్ పర్యవేక్షణలో పరిశోధకులు ఎన్. స్వామి ‘‘కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్ మెంట్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ సెకండరీ స్కూల్ లెవల్ (నిజామాబాద్)’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి ...
Read More »ఎమ్మెల్సీ కవితను కలిసిన కెజీబీవీ వర్కర్స్
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ జీతాల పెంపుదలకై, రెగ్యులరైజేషన్ కై, ఖాళీ భర్తీ తదితర సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్సీ కవితని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఇంచార్జి ఎం.సుధాకర్ మాట్లాడుతూ మొత్తం మహిళలతో నడుస్తున్న ఏకైక వ్యవస్థ కేజీబీవీ వ్యవస్థ అని, కానీ కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులు, వర్కర్లు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ ...
Read More »ఆధార్ లింకు చేయించుకోవాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ సరుకులు పొందుటకు ప్రజలు వారి మొబైల్ నెంబర్కు ఆధార్ నంబర్ లింకు చేయించుకోవాలని ఇ-జిల్లా మేనేజర్ (ఇ`డిఎం) కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ సేవ కేంద్రాలలో, ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ చేయించుకోవడానికి నిర్దిస్ట రుసుము 50 రూపాయలు మాత్రమే చెల్లించాలని జిల్లా ప్రజలకు తెలిపారు. రేషన్ బియ్యం తీసుకొనే వారి కోసం ఇంతకు ముందు సంబందిత రేషన్ డీర్ దగ్గర బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రజలు బియ్యం పొందటం ...
Read More »జిల్లాకు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ రాక
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిర్మల్రెడ్డి ఫిబ్రవరి 2 న ఉదయం 11-30 గంటలకు భికనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్ధులకు మాస్క్లు అందచేసే కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం అంగన్ వాడీ, రేషన్ షాట్లను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2-30 గంటలకు కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలో ఇండియన్ రెడ్ కాస్ సొసైటీ ఆధ్వర్యంలో ...
Read More »ఫోన్ ఇన్లో 22 ఫిర్యాదులు
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా 22 ఫిర్యాదులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రమోహన్ రెడ్డి స్వీకరించారు. సోమవారం కామారెడ్డి జనహిత భవన్లో ఫోన్ ఇన్ కార్యక్రమంలో 12 రెవిన్యూ శాఖ, 10 జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయానికి సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...
Read More »మహిళకు రక్తదానం
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంపేట మండలం నందగోకులం గ్రామానికి చెందిన స్వప్న (31) అనే మహిళ రక్తహీనతతో రామాయంపేటలోని వైద్యశాలలో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. బి పాజిటివ్ రెండు యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని, కామారెడ్డితో పాటు మెదక్ రామాయంపేట, నిజామాబాద్, సిరిసిల్లా, హైదరాబాద్, ప్రాంతాల్లో ఆపదలో ఉన్న వారికి కూడా సకాలంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరుగుతుందన్నారు. టెక్నీషియన్ చందన్, స్వామి, ...
Read More »గురుకుల పాఠశాలను సందర్శించిన అధికారులు
ఆర్మూర్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం భౌతిక తరగతులు ప్రారంభమైనందున గురకుల పాఠశాలను ఎంపిపి, జడ్పిటిసి, ఎండివో, ఎంఇవో ఆకస్మికంగా తనికీ చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తగు చర్యలు తీకున్నారా లేదా అని పలు అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల తరపున మాస్కులు కూడా పంపిణీ చేశారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News (see all) కరోన సమయంలో ...
Read More »నిర్ణీత సమయంలో టీఎస్ ఐ-పాస్ అనుమతులు
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్ ఐపాస్ అనుమతులను నిర్దేశించిన సమయంలో మంజూరు చేయడంతో పాటు నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ టీఎస్ ఐపాస్ పై సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. nizam ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ...
Read More »బెల్లాల్ చెరువులో అనుమానాస్పదంగా మృతదేహం
బోధన్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గౌడ్స్ కాలనీకు చెందిన రఘుపతి ప్రశాంత్ (అలియాస్) రాజు అనే యువకుడు జనవరి 29 శుక్రవారం సాయంత్రం నుండి కనబడకుండాపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం బోధన్ బెలాల్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారం రావడంతో ప్రశాంత్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్ తలిదండ్రులు మృతదేహాన్ని చూసి ప్రశాంతేనని నిర్దారించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రశాంత్ మృతితో ...
Read More »సినిమా
-
చెరువులో గుర్తు తెలియని మృతదేహం
ఆర్మూర్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మధ్యాహ్నం బోర్గాం (కె) గ్రామ పరిధిలో గ ...
Read More » -
మహిళల అక్రమ రవాణాపై విడియో కాన్ఫరెన్సు
-
బైకు దొంగల అరెస్టు
-
తండ్రిని కడతేర్చిన తనయుడు
-
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
-
శృంగారానికి మూడ్ వచ్చే వారాలు
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే ...
Read More » -
శృంగారం పరమౌషధం!
-
హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం
-
50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!
-
పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!