నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నిబంధనల నేపథ్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి జిల్లా యంత్రాంగం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డిఓ రవికుమార్, యస్సి కార్పొరేషన్ ఈడి రమేష్, ...
Read More »తాజా వార్తలు
బడుగుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అణగారిన ప్రజల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయాలను అనుగుణంగా ముందుకు వెళ్ళడమే మన ముందున్న లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఏర్పాటు చేయగా సోమవారం నగరంలోని ఆయన విగ్రహానికి అధికారులు, అభిమానులు, ప్రజాప్రతినిధులతో కలిసి ...
Read More »రజకుల హర్షం
ఆర్మూర్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ జివో జారీ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మానస గణేష్ మాట్లాడుతూ రజకుల ఆర్థిక స్థితిగతులను చూసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ...
Read More »250 యూనిట్ల వరకు నాణ్యమైన ఉచిత విద్యుత్తు
హైదరాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తి శాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్జప్తులను పరిశీలించిన మీదట సీఎం నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డికి సీఎం ఆదేశించారు. ...
Read More »త్వరలో జలకళ…
ఆర్మూర్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం కాలేశ్వరం రివర్స్ పంపింగ్ వద్ద నిర్మాణంలో ఉన్న పనులను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా ఎవ్వరూ చేయని విధంగా ముఖ్యమంత్రి ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకాన్ని మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాలేశ్వరం నుంచి నీళ్లను పైకి తీసుకొచ్చి వరద ...
Read More »గల్ఫ్ సంఘాల ప్రతినిధుల కేరళ పర్యటన
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేరళలో పర్యటించిన అధికారుల బృందం ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవలి బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గల్ప్ ప్రవాసి సంఘాల ప్రతినిధుల బృందం కేరళలో పర్యటించనున్నట్లు గల్ప్ జెఏసి నాయకులు స్వదేశ్ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8,9,10 మూడు రోజుల పాటు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో తమ బృందం నోర్కా, ఒడెపెక్, ప్రవాసి ...
Read More »డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి
మోర్తాడ్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టరును ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపం ఉండరాదని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగ శ్రీనివాస్, మోర్తాడ్ సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, ఎన్డిసిసిబి డైరెక్టర్ మెతుకు భూమన్న, టిఆర్ఎస్ మండల పార్టీ ...
Read More »ఎస్ఆర్ఎస్పి దుర్ఘటన విచారకరం
ఆర్మూర్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఎస్ఆర్ఎస్పి పుష్కర ఘాట్ను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం ఒకటవ పుష్కర ఘాట్ దగ్గర జరిగిన దుర్ఘటన బాధాకరం, చాలా విచారకరమని, ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. పుష్కర ఘాట్లో ప్రతి శుక్రవారం దాదాపు ఐదువేల మంది ఇక్కడికి వచ్చి గంగా ...
Read More »నిరుద్యోగులపై ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి బోడ సునీల్ నాయక్ ఆత్మ హత్యకు నిరసనగా నిజామాబాద్ ఎన్.ఎస్.యూ.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వేణు రాజ్ మాట్లాడుతూ సునీల్ నాయక్ ది ముమ్మాటికీ ...
Read More »స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఘన విజయం సాధించారు. శనివారం హైదరాబాద్ లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరగగా, ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర చీఫ్ కమీషనర్గా విజయం సాధించారని రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2015 లో తొలిసారి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా కవిత ఎన్నికయ్యారు. The following two ...
Read More »సునీల్ది ప్రభుత్వ హత్యయే….
కామారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాకతీయ యూనివర్సిటీలో పరిశోధన విద్యార్థిగా కొనసాగుతున్న సునీల్ నాయక్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కేసీఆర్ నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన ఘనత కెసిఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అబద్ధపు ప్రకటనలతో నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నారని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ...
Read More »కామారెడ్డిలో కరోన డేంజర్ బెల్స్…
కామారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి ఆర్టిపిఎస్, రాండమ్ రిపోర్ట్స్లో జిల్లాలో 93 మందికి పాజిటివ్ తేలింది. వీటిలో ఒక్క కామారెడ్డి పట్టణంలోనే 45 మందికి పాజిటివ్ వచ్చింది. భౌతిక దూరం, సానిటైజర్ వాడకం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News (see all) కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం ...
Read More »కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన పోచారం భాస్కర్రెడ్డి
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం దేశాయిపేట ప్రాధమిక సహకార సంఘం పరిదిలోని రాంపూర్ తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ యాసంగిలో మద్దతు ధరతో ప్రభుత్వం ఆద్వర్యంలో వరి ధాన్యం కొనుగోలుకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్కి రైతుల తరుపున ధన్యవాదాలు తెలిపారు. రైతు కష్టాలు తెలిసిన మనిషి కాబట్టే రైతులకు రందీ ...
Read More »ఎస్ఆర్ఎస్పిలో ఆరుగురు గల్లంతు
ఆర్మూర్, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం పోచంపాడ్ విఐపి పుష్కర ఘాట్ వద్ద గుత్ప గ్రామం మాక్లూర్ మండల వాసి సూర నరేష్ కొడుకు పుట్టు వెంట్రుకలు తీయుటకు వచ్చి గంగ స్నానాలు చేయుటకు దిగిన ముగ్గురు పిల్లలు నదిలో కొట్టుకు పోతుండగా వాళ్ళ బంధువులు ముగ్గురు దిగి రక్షించడానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయారు. గల్లంతయిన వారిలో జీలకర్ర సురేష్ (40), జీలకర్ర యోగేష్ (16) వీరిద్దరు తండ్రి కొడుకులు, డీకంపల్లికి చెందినవారు. బొబ్బిలి శ్రీనివాస్ (40), బొబ్బిలి ...
Read More »మంత్రి కెటిఆర్ వల్లే ఇంత అభివృద్ధి
ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు గృహ నిర్మాణం శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం జాగిర్యాల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ నూతన భవనం ప్రారంభోత్సవం, భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో కొత్త జెసిబి నడిపి ప్రారంభించారు. లింబాద్రి గుట్ట డబుల్ బిటి రోడ్డు ప్రారంభం, బాచన్ పల్లి వీడీసీ భవనం ప్రారంభం, ముచ్కూర్లో నూతన జిపి భవనం, పిహెచ్సి ...
Read More »సినిమా
-
చెరువులో గుర్తు తెలియని మృతదేహం
ఆర్మూర్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం మధ్యాహ్నం బోర్గాం (కె) గ్రామ పరిధిలో గ ...
Read More » -
మహిళల అక్రమ రవాణాపై విడియో కాన్ఫరెన్సు
-
బైకు దొంగల అరెస్టు
-
తండ్రిని కడతేర్చిన తనయుడు
-
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
-
శృంగారానికి మూడ్ వచ్చే వారాలు
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే ...
Read More » -
శృంగారం పరమౌషధం!
-
హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం
-
50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!
-
పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!