కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఆయిల్ఫామ్ సాగుపై జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో విశ్వ ఆగ్రోటెక్ సంస్థ ప్రతినిధులు గురువారం జిల్లాకలెక్టరు డాక్టర్ ఎ.శరత్ని కలిసి జిల్లాలో తాము చేపట్టే ఆయిల్ ఫామ్పై వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో విశ్వ ఆగ్రోటెక్ సంస్థ ద్వారా ఆయిల్పామ్ సాగు, ప్రాసెసింగ్ కోసం రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ సహకారంతో నాణ్యమైన ఫామ్ ఆయిల్ మొక్కలను, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం, ఎరువుల సబ్సిడీ ద్వారా అందచేయడం జరుగుతుందని, మొక్క ...
Read More »తాజా వార్తలు
ఎంపీ బి.బి పాటిల్కు ఫేమ్ ఇండియా మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్ను ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరం ఉత్తమ పార్లమెంటీరియన్గా గుర్తించింది. దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలు ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుండి జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ ఒక్కరే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఎంపీ బి.బి పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ...
Read More »అధికారులు పాజిటివ్ థింకింగ్తో పని చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారులు ప్రజలకు సేవలందించడంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే కొంత పాజిటివ్గా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ప్రణాళిక శాఖ డైరెక్టర్గా ప్రమోషన్తో పాటు బదిలీపై హైదరాబాద్ వెళుతున్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీరాములుకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సిపివోకు జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ...
Read More »ఆదర్శం సనత్ కుమార్ శర్మ
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్లో గురువారం దోమకొండ మండల కేంద్రానికి చెందిన సనత్ కుమార్ శర్మ 59వ సారి ఏ పాజిటివ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ గతంలో ఆర్.కె. కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్న సందర్భంలో ఆపదలో ఉన్నవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందజేయడం జరిగిందని వీరి లాంటి వ్యక్తుల స్ఫూర్తితోనే కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ...
Read More »వినియోగదారుల రక్షణ చట్టం పుస్తక ఆవిష్కరణ
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినియోగదారుల రక్షణ చట్టం 2019 ఆంగ్లము నుండి తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం పుస్తకం ప్రతిఒక్క వినియోగదారుడి చేతికి ఆయుధమని, అందరికి అర్ధమయ్యే విధంగా ఆంగ్లము నుండి తెలుగులోకి అనువదించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. చట్టాన్ని ప్రతిఒక్క వినియోగదారుడు తెలుసుకుని రక్షణ కలిపించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి ...
Read More »గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…?
మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం ఇస్తారు. అసు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ప్రసాద వితరణలో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బున్న ...
Read More »వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత
బాల్కొండ, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్నెల్(బి) గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల కోసము పలు సూచనలు, సలహాలు అందజేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని వాటిని పర్యవెక్షించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ లేకుండా ప్రయాణించరాదని, ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు ...
Read More »26లోగా పూర్తి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26 లోగా కస్టమ్ మిల్లింగ్ రైన్ (సిఎంఆర్) పూర్తి చేయాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో సిఎంఆర్పై సమీక్షిస్తూ, ఇంకా పది వేల మెట్రిక్ టన్నులు మిగిలివుందని, ఈనెల 26 లోగా పూర్తి చేసి ఎన్సిఐకి అందచేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. అనంతరం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై అధికారులతో ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్, ...
Read More »విపత్తుశాఖ వారి మోబైల్ యాప్ ప్రారంభం
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన పిడుగుపాటుపై జాగ్రత్తలు, పిడుగుపాటు సంకేతాలు, పిడుగు పడే ప్రదేశాలు, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగత్తలు చేయకూడని పనులను తెలియచేసే పోస్టర్ను, అలాగే రాష్ట్రంలోని ప్రాంతాల వాతావరణ వివరాలను తెలియచేసే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక సొసైటీ వారి ఆధ్వర్యంలో రూపొందించిన టిఎస్ వెదర్ మోబైల్ యాప్, పోస్టర్ను జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ బుధవారం తన ఛాంబర్లో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా ...
Read More »ఎండాకాలంలో త్రాగునీటి సమస్య రాకూడదు
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా ఏ ఒక్క హేబిటేషన్లో కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి వేసవికాలం ప్రారంభం అవుతుందని తాగునీటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక చేసుకోవాలన్నారు. మిషన్ భగీరథ టీం విజయవంతంగా అన్ని ...
Read More »ఎమ్మెల్యే బగ్గీ టూర్
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మునిసిపల్ కార్యాలయంలో ఎలక్ట్రికల్ వాహనాన్ని (బగ్గీ) ని ప్రారంభించారు. అనంతరం నగరంలో బగ్గీని స్వయంగా నడుపుకుంటు వెళ్లి రోజువారీ పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిజామాబాద్లో జరుగుతున్న అభివృద్ధి పనులు భూగర్భ మురికి కాలువ నిర్మాణ పనులు రాత్రి వేళల్లో అధికారులతో కలిసి పరిశీలించిన విషయం తెలిసిందే. అదే విధంగా నగరంలో ప్లాంటేషన్, సెంటర్ మీడియంలు, నిరంతరం వివిధ అభివృద్ధి పనులు ...
Read More »కలెక్టర్ సహకారంతోనే ఒత్తిడి లేని విధులు
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళిక శాఖ సంచాలకులుగా పదోన్నతిపై వెళుతున్న ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీరాములును జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర అధికారులు శాలువాతో సత్కరించారు. మంగళవారం ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక నిధుల సమావేశం అనంతరం కలెక్టర్ ఆయనను సత్కరించిన సందర్బంగా సిపిఓ మాట్లాడారు. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు సలహాలు అందిస్తూ పూర్తి సహకారం అందించాలని తద్వారానే తాను ఒత్తిడిలేని విధులను నిర్వహించ గలిగానని అందుకు ఎల్లప్పుడు కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. ఇంతకాలంగా తనకు ...
Read More »మే చివరికల్లా పనులు పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు మే చివరికల్లా తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరములో సిడిపి, ఎస్డిపి, ఎంపి లాడ్స్, రెండు పడక గదుల ఇళ్ళు, ఇతర నిర్మాణ పనులపై పి ఆర్., ఆర్అండ్బి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్ మార్చ్ 31 వరకు ...
Read More »గుంజపడుగుకు తరలిన కామారెడ్డి న్యాయవాదులు
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంథనిలో హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిల హత్యకు నిరసనగా ఆందోళన నిర్వహించడానికి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంఫీుభావం తెలియజేయడానికి కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం వామనరావు స్వగ్రామమైన గుంజపడుగు తరలివెళ్లారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయవాద దంపతుల హత్యపై సీబీఐ విచారణ చేపట్టాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని, వారి కుటుంబానికి ఐదు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని, హత్యతో సంబంధం ఉన్న ...
Read More »ఘనంగా సంత్ గాడ్గే బాబా జయంతి
ఆర్మూర్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా 145 వ జయంతిని లాలన వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మానస గణేష్ మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా నిరుపేదల కోసం మహారాష్ట్రలో 143 పాఠశాలలు నిర్మించిన మహానీయుడని కొనియాడారు. స్వాతంత్య్రానికి పూర్వమే స్వఛ్ఛత కార్యక్రమానికి నాంది పలికి పరిశుభ్రత పరమాత్ముడు అని నినదించిన ఆయన స్వఛ్ఛత పితామహుడు అన్నారు. ఆకలికి అలమటించే వారికోసం ...
Read More »సినిమా
-
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామ శివారులోని ...
Read More » -
యానంపల్లిలో పోలీసు కళాజాత
-
దోపిడీ దొంగల అరెస్టు
-
మనల్ని మనం కాపాడుకుందాం…
-
అట్రాసిటీస్ కేసులు త్వరగా పరిష్కరించాలి
-
శృంగారానికి మూడ్ వచ్చే వారాలు
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే ...
Read More » -
శృంగారం పరమౌషధం!
-
హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం
-
50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!
-
పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!