ఆర్మూర్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 25 న చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులను కోరారు. దేశ ప్రజల ఆహార భద్రతకు ముప్పు కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, కార్మిక హక్కులను హరించే చట్టాల సవరణ ఆపాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు ...
Read More »ఛలో కలెక్టరేట్ విజయవంతం చేయండి
ఆర్మూర్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ఆహార వ్యవస్థను దెబ్బతీసే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 25 ఫిబ్రవరిన జరిగే సభను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులకు కోరారు. కోటార్మూర్ గ్రామంలో దేవంగా సంఘములో బీడీ కార్మికుల సమావేశం ...
Read More »రైతు గర్జన గోడప్రతుల ఆవిష్కరణ
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో 25న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని లక్షలాదిమంది రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్నారని, ఈ ఆందోళనను అనేక ప్రచారాలతో అట్లాగే పోలీసు నిర్మాణాలతో బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు తప్పు త్రోవ పట్టింఛటానికి ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం ...
Read More »25న రైతు గర్జన సభ
బోధన్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్లో ఈ నెల 25న జరిగే రైతు గర్జన సభకు రైతులతో పాటు కార్మికులు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ పిలుపు నిచ్చారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం, రెంజల్ మండలం దూపల్లి గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ...
Read More »బోధన్లో కార్మికుల ధర్నా
బోధన్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం బీడీ కార్మికుకులందరికి 2016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) బోధన్ ఏరియా కమిటి ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని మహాలక్ష్మీ మందిర్ నుండి ఆర్డివో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి, కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకి జీవన భృతి కై కార్మికుల అప్లికేషన్లు, మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ...
Read More »సమాన పనికి సమాన వేతనం కావాలి
బోధన్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పారిశుధ్ద్య రంగంలో పని చేస్తున్న కార్మికులను పాలకులు వారి పాదాలను కడిగి ఒకరు, వారు దేవుళ్ళని మరొకరు పొగడ్తతో ముంచెత్తుతున్నారని, వారి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వడం లేదని తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర నాయకులు బి మల్లేష్ మండి పడ్డారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ...
Read More »కార్మికుల వేతనాలు పెంచాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులందరికీ వెంటనే వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్లతో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎం.హెచ్.వోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో సుమారు 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ వేతనాలు పెంచాల్సి వున్నా, ...
Read More »వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని బైక్ ర్యాలీ
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతుకూలి సంఘం (ఏఐకెఎంఎస్) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీపు జాత, బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీని ఏఐకెఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చేల రంగయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని, మోదీ సర్కారుకు అంబానీ, అదానీలపై ఉన్న ప్రేమ, రైతులపై లేకపోవడం బాధాకరం ...
Read More »జీవన భృతి కోసం కోటగిరిలో ధర్నా
బోధన్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీడీలు చేసే ప్రతి ఒక్కరికి 2016 రూపాయల జీవన భతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఏంపీడీవో కార్యాలయం ముందు బీడీ కార్మికులతో సోమవారం ధర్నా చేపట్టారు. కార్మికులు ధరఖాస్తు ఫారాలను సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి ...
Read More »యు టర్న్లో ఆంతర్యమేమి?
బోధన్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రం తీసుకోచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో కేసీఆర్ యూ టర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ నిన్నటి వరకు కేంద్రం చేసిన చట్టాలు రైతాంగాన్ని దగా చేసేవి అని, వాటికి వ్యతిరేకంగా యుద్దం చేయాలని చెప్పి, మొన్న జరిగిన భారత్ బంద్లో ...
Read More »ఆంక్షలు లేకుండా జీవనభృతి చెల్లించాలి
బోధన్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీడీలు చేసే కార్మికులందరికి ఏలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి 2016 రూపాయలు ఇవ్వాలని, తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ...
Read More »అంబాని, అదానిల దిష్టి బొమ్మల దగ్ధం
బోధన్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాలను, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దుచేయాలంటూ, డిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటం పట్ల మోడి, షాల నిర్లక్ష్య విధానాలను నిరసిస్తూ మంగళవారం దేశ వ్యాప్తంగా మోడీ, అనిల్ అంబాని, అదానిల దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఏఐకేఎస్సిసి పిలుపు నిచ్చింది. ఈ మేరకు బోధన్ పట్టణంలో అంబేడ్కర్ చౌరస్తాలో మోడి, అనిల్ అంభాని, అదానిల ధిష్టి బొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) ...
Read More »జీవనభృతి కోసం కార్మికుల ధర్నా
బోధన్, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏలాంటి ఆంక్షలు లేకుండా బీడీలు చేసే కార్మికులందరికి 2016 రూపాయల జీవన భతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బి.మల్లేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీడీలు చేసే ...
Read More »బీడీ కార్మికులకు శుభవార్త
నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ రంగంలో కార్మికుల వేతనం పెంపుపై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కష్ణ మాట్లాడుతూ బీడీ కార్మికుల కూలీ పెంపు చర్చలు 18వ తేదీ శుక్రవారం నిజామాబాదులో బీడీ యాజమాన్యానికి బీడీ కార్మిక సంఘాలకు మధ్య జరిగాయన్నారు. చర్చలలో బీడీ ప్యాకింగ్ కార్మికులకు 2 వేల 160 రూపాయలు, నెలసరి ఉద్యోగులకు 1 ...
Read More »చర్చలు సఫలం
నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికుల కూలీ రేట్ల పాత అగ్రిమెంట్ 2020, 31 మే నెలతో ముగిసినందున, 2020 జూన్ 1 నుంచి కార్మికుల వేతనాలు పెంచి కొత్త అగ్రిమెంట్ చేయాల్సిందిగా బీడీ యాజమానుల అసోసియేషన్ వారికి డిమాండ్ నోటీస్ ఇచ్చి చర్చలు జరుపాలని కోరారు. కరొనా మహమ్మారి మూలంగా చర్చలు జరుగ లేదు. మళ్లీ యజమానుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులకు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. అయినా చర్చలకు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కంపెనీ ...
Read More »రైతు వ్యతిరేక బిల్లులు వెంటనే రద్దుచేయాలి
బోధన్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢిల్లీలో రైతాంగం చేస్తున్న ఆందోళనకు మద్దతుగా బోధన్ పట్టణంలో శనివారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యం గంగాధర్ అప్ప, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ బాబు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి, బి మల్లేష్ వామపక్ష సంఘాల నాయకులు మాట్లాడారు. ఢిల్లీలో రైతాంగం చేసినటువంటి ఆందోళనకు మద్దతుగా బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ...
Read More »సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం…
నిజామాబాద్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులందరికీ జి.హెచ్.ఎం.సిలో పెంచినట్లు వెంటనే వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో సుమారు 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ వేతనాలు పెంచాల్సి వున్నా, కేవలం ...
Read More »భారత్ బంద్ విజయ వంతం చేయండి!
బోధన్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈనెల 8వ తేదీన జరిగే భారత్ బంద్లో రైతులందరు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ పిలుపు నిచ్చారు. శనివవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలు వ్యవసాయ రంగానికి నష్టం కలిగిస్తాయని, కార్పొరేట్ కంపెనీలకు లాభం ...
Read More »ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
బోధన్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై ఎల్పిజి గ్యాస్ ...
Read More »ఐఎఫ్టియు ధర్నా
నిజామాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తెన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి ఐ.ఎఫ్.టి.యు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కార్పొరేట్ ప్రతినిధిగా మోడీ ...
Read More »