నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించడానికి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర బందం పర్యటనలో భాగంగా మల్లారం అటవీ ప్రాంతం గుండా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక వ్యక్తిని (సాయిలు, రుద్రూర్) మోటార్ సైకిల్ కొట్టేసి ప్రమాదం కలిగించి వెల్లగా అదే దారిలో వెళుతున్న కలెక్టర్ ప్రమాద బాధితుడిని గమనించి వెంటనే డిపిఆర్ఓ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జిల్లా కలెక్టర్ తన ...
Read More »గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నిబంధనలతో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మాస్క్ ఉండాలని, మాస్కు లేనివారికి జిల్లా వైద్యశాఖ కోవిడ్ హెల్ప్ డెస్క్ ద్వారా అందివ్వాలని ప్రతి ఒక్కరూ శానిటైజర్ తప్పక వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కుర్చీలు దూరంగా ...
Read More »ప్రజాస్వామ్య పటిష్టానికి కంకణబద్ధులం కావాలి
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న ప్రజాస్వామ్యం మనదని దాని పటిష్టానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులై ముందుకు వెళ్లాల్సి ఉందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ...
Read More »హరిదా సేవలు అభినందనీయం
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిదా రచయితల సంఘం చేస్తున్న సాహిత్య సేవలు అభినందనీయమని, నూతన సంవత్సరంలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటే మరిన్ని సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో హరిదా రచయితల సంఘం రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, నరాల సుధాకర్, దశరథ్ కొత్మీర్కర్, గోశిక నరసింహ స్వామి, గుత్ప ప్రసాద్, మూడ్ కిషన్, ...
Read More »బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని పరాక్రమ దివస్గా పాటిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం సాధించడంలో సాయుధ ఆర్మీ ద్వారా విశేష కషి చేశారని చెప్పారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మాజీ ...
Read More »ఈనెల 25 నుండి హెల్త్ కేర్ వర్కర్స్కి వ్యాక్సిన్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ పై పోరాటంలో తమ వంతు పాత్ర పోషించిన ప్రైవేటు హెల్త్ కేర్ వారియర్స్కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎంఏ ప్రతినిధులతో ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు కోవీడు వ్యాక్సినేషన్పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 25 నుండి ఒక్కో కేంద్రంలో 100 ...
Read More »బెస్ట్ ఎలక్టోరల్ అధికారిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రాష్ట్రస్థాయిలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2020 కి ఎంపిక చేయబడ్డారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ జారీచేసిన జాబితాలో ఆయన రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ముగ్గురు అధికారులలో ఒకరిగా ఎంపిక చేయబడ్డారు. 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందించే అవార్డుల జాబితాను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. నిజామాబాద్ అర్బన్కు చెందిన ఖనీజ్ ఫాతిమా బెస్ట్ బిఎల్ఇగా అవార్డుకు ఎంపికయ్యారు.
Read More »కార్మికులు విధులు తనిఖీ చేసిన మేయర్
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నగరంలోని గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్ వద్ద గల మున్సిపల్ జోన్ 2 కార్యాలయన్ని ఉదయం 5 గంటలకు నగర మేయర్ నీతూ కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్మికుల హాజరును పరిశీలించి కార్మికులు విధులకు సకాలంలో హాజరు కావాలని విధులను సక్రమంగా నిర్వర్తించి నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం కార్మికులకు అందించిన గ్లౌస్లు, షూస్, మాస్కులు ధరించి జాగ్రత్తగా పని చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ...
Read More »ఉద్యోగాలు భర్తీ చేయాలని సిఎంకు లేఖ
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో లక్ష ఉద్యోగాలు వెంటనే ప్రకటించాలని అలాగే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో శాశ్వత ఉపకులపతులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసి దానిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేశారు. అనంతరం వేణు రాజ్ మాట్లాడుతూ కెసిఆర్ నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అసలు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకుండా నిరుద్యోగులను మోసం చేశాడని అలాంటిది ...
Read More »గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26న నిర్వహించుకునే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో సింపుల్గా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పుడూ నిర్వహించుకునే సమయానికే వారి కార్యాలయాలలో చేసుకున్న తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్కు జిల్లా అధికారులు, సిబ్బంది హాజరుకావాలని తెలిపారు. ఈ ...
Read More »ఆలస్యం చేస్తే ప్రాణం పోయే అవకాశముంది
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొద్దిపాటి చర్యలవల్ల యాక్సిడెంట్లు తగ్గించగలుగుతామంటే అంతకన్నా సంతోషం ఏమీ లేదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్ష సమావేశం కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలను తగ్గించడానికి చిన్నపాటి ఏర్పాట్లతో కొంత ఖర్చుతో చర్యలు తీసుకోవడం వల్ల లైఫ్ సేపు అవుతుందనీ, బ్లాక్ స్పాట్స్ జాయింట్ ...
Read More »కనీస పెన్షన్ రూ. 6 వేలు అమలు చేయాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని పిఎఫ్ రీజినల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పిఎఫ్ రీజినల్ కార్యాలయ ఏవోకి వినతి పత్రం సమర్పించారు. ఈ సంరద్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 1995 చట్ట సవరణ ప్రకారం ఈపీఎఫ్ఓ ట్రస్ట్ బోర్డ్ నుండి 50 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు నిండిన తదుపరి రాజీనామా చేసిన బీడీ కార్మికులకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే ...
Read More »అభివద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని 52వ డివిజన్ మొఘల్పురా రోడ్డులో టియుఎఫ్ఐడిసి 20లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ నీతూ కిరణ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. నగరంలో అభివద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు బిగాల గణేష్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇంద్రిస్ ఖాన్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ షకీల్, ...
Read More »తడిపొడి చెత్త నిర్మూలనకు సహకరించాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నగరంలోని 17వ డివిజన్ గౌతమ్ నగర్ కమ్యూనిటీ హల్లో తడిపొడి చెత్త నిర్వహణపై మహిళలకు మెప్మ సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ తన ఇంటి నుండే తడిపొడి చెత్త వేరు చేయాలని, మన రోజు వారి అవసరాల నుండి వచ్చే తడి చెత్తను ఒక డబ్బాలో, పొడి చెత్తను మరో డబ్బాలో ...
Read More »చివరి వారంలో ఉపాధి హామీ కేంద్ర బృందం పర్యటన
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన జరుగుతున్న కార్యక్రమాలపై పరిశీలన చేయడానికి కేంద్ర బందం ఈ నెల చివరి వారంలో రానున్నదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా డిఆర్డిఓ, సంబంధిత అధికారులతో కేంద్ర బందం పర్యటన తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేంద్ర బందం పర్యటించి పలు విషయాలను అధికారుల దష్టికి తీసుకువచ్చిన తిరిగి ఎటువంటి లోపాలు వారి ...
Read More »విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తిచేయాలి
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 1 నుండి తొమ్మిదవ తరగతి నుండి డిగ్రీ వరకు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు కావలసిన ఏర్పాట్లు జనవరి 27 వరకు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి విద్యాశాఖ ఎంఈఓలు, కళాశాల ప్రిన్సిపల్స్, ఎంపీడీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 నెలల నుండి కళాశాలలు, పాఠశాలలు మూసి ...
Read More »నిధుల సద్వినియోగం, సకాలంలో పనులు – ఎంపి ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించడం తోపాటు సకాలంలో అభివద్ధి పనులు పూర్తిచేయాలని దిశా చైర్మన్, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అభివద్ధి, సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 30 రకాల పథకాలకు నిధులు అందజేయడం జరుగుతుందని వాటన్నింటినీ కూడా ...
Read More »టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ పై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో టీఎస్ఎస్ఐ పాస్ జిల్లా ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ సమీక్ష సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ కింద మంజూరు చేసిన ఎస్సి పెట్టుబడి సబ్సిడీ కింద మైక్రో యూనిట్స్ ఎస్సీ 12 పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ కింద రవాణా రంగంలో మోటార్ క్యాబ్ ...
Read More »731 మందికి వ్యాక్సినేషన్
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 14 కేంద్రాల ద్వారా 731 మందికి సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంపై మాట్లాడారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ప్రారంభించిన 6 కేంద్రాలతోపాటు మరో ఎనిమిది కలిపి మొత్తం 14 కేంద్రాలలో సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని 731 మందికి వ్యాక్సిన్ వేశారని ఎటువంటి రియాక్షన్లు లేవని ...
Read More »వ్యాక్సినేషన్ పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్సపల్లి పిహెచ్సిలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సోమవారం పరిశీలించారు. వెయిటింగ్ హాల్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్స్, సదుపాయాలు పరిశీలించారు. ఏర్పాట్లపై సంతప్తి వ్యక్తం చేశారు. ఎవరికైనా సమస్య వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, వైద్య సిబ్బంది ఎంతవరకు తయారుగా ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్, వాటర్ సౌకర్యము, యాంటీ రియాక్షన్ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. అనంతరం వ్యాక్సిన్ ...
Read More »