బాన్సువాడ, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని బాన్సువాడ ప్రజలకోసం గురువారం బాన్సువాడ, తాడుకోల్ చౌరస్తాలోని గిర్మయ్య కాంప్లెక్స్ నందు తిరుమల రైస్ మిల్ యజమాని నాగులగామ వెంకన్న గుప్తా ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం మరియు చలివేంద్రాన్ని ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఎంసి చైర్మన్ పాత బాలకృష్ణ, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ ప్యాక్స్ ...
Read More »అభివృద్ధి సంక్షేమానికే పట్టం
బోధన్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ పథకాలను చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పట్టం కట్టారని మాజీ రైతు బంధు మండల కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సాలూరలొ తెరాస నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. బస్టాండ్ వద్ద బాణా సంచా పేల్చి మిఠాయిలు పంచుకొన్నారు. ...
Read More »టిఆర్ఎస్కు ఓటు వేయద్దు
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందలాది మంది నిరుద్యోగుల ఉద్యోగాలు భర్తీ లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఉన్నత విద్యావంతులు టిఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు ఇక రావని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునేలా చేసిన టిఆర్ఎస్కు ఓటువేయ వద్దనీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి జిల్లా నాయకుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఏం ముఖం పెట్టుకొని నిరుద్యోగుల విద్యార్థుల ఓట్లు ...
Read More »బీమా చెక్కు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన పిడుగు భూమయ్య అనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త విద్యుత్ ప్రమాదంలో మృతి చెందగా ఆయన భార్య కిష్టవ్వకు రెండు లక్షల రూపాయల పార్టీ భీమా చెక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. అనంతరం దోమకొండకు చెందిన సిందుజా, నవ్య శ్రీ, నికితలు విలువిద్య పోటీల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అభినందించారు.
Read More »ముమ్మరంగా సాగుతున్న సభ్యత్వ నమోదు
బోధన్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బోధన్ మండలం సాలూర గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగ కొనసాగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మహిళలు, యువకులు, రైతులు ఎక్కువగా సభత్వాలు తీసుకుంటున్నారని మాజీ రైతు బంధు కో ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ అన్నారు. బోధన్ శాసనసభ్యులు ఎండీ. షకీల్ ఆమేర్ బోధన్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెరాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి దేశంలో లేని అనేక సంక్షేమ ...
Read More »బిజెపి బడా జోకర్ పార్టీ
ఆర్మూర్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి పార్టీ అంటే బడా జోకర్ పార్టీ అని, బడా జోకర్ పార్టీలో ఇద్దరు జోకర్లు ఒకరు బండి సంజయ్ అయితే మరొకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అని వారిద్దరికీ పిచ్చి కుక్క కరిస్తే ఎలా వ్యవహరిస్తారో సీఎం కేసీఆర్పై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారని పియుసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో ...
Read More »బండి సంజయ్కు మంత్రి సవాల్
ఎల్లారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్తో కలిసి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివద్ధి పనుల శంకుస్థాపన, భూమిపూజ, ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి చెరువు కట్టపై 3.56 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే రోడ్ శంకుస్థాపనతో పాటు 5 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన మరియు భూమిపూజ నిర్వహించారు. ఎల్లారెడ్డి ...
Read More »నల్ల చట్టాలు రద్దు అయ్యేవరకు ఉద్యమం
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం భారత్ బంద్ కార్యక్రమంలో తాము పాల్గొని రైతులకు మద్దతుగా నిలుస్తామని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. టేక్రియల్ బైపాస్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో చేపడతామన్నారు. ఇందుకోసం సోమవారం స్థలాన్ని పరిశీలించారు. ధర్నాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారని పేర్కొన్నారు. అదేవిధంగా ఉదయం 7.30 గంటలకు కామారెడ్డి పట్టణంలో ర్యాలీ, బంద్ చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ ...
Read More »తెరాసలోకి సీనియర్ కాంగ్రెస్ నేతలు
ఆర్మూర్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్, కోటార్మూర్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, ఎస్కె అసిఫ్, చిలక రాజు, ఎండి అసిఫ్, నసీరుద్దీన్ మరియు 100 మంది యువకులు ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో తెరాస పార్టీలో చేరినారు. పెర్కిట్ మాజీ వార్డ్ మెంబర్ ఆసీఫ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మరియు జీవన్రెడ్డి చేపడుతున్న అభివద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెరాస పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకుడు ...
Read More »గెలుపు అభివృద్దికి మలుపు
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి పట్టణలోని తెరాస యువజన విభాగం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కల్వకుంట్ల కవిత భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించిన సందర్భంగా యువజన విభాగం పట్టణ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సదర్భంగా యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నాయకత్వంలో ...
Read More »బంగారు, వెండి జరీ అంచులతో బతుకమ్మ చీరలు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ పండుగకు చిరు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 9 ...
Read More »కాంగ్రెస్ నుంచి తెరాసలోకి…
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎల్లారెడ్డి మునిసిపల్ 6వ వార్డు కౌన్సిలర్ సంగని బాలమణి పోచయ్య కాంగ్రెస్ పార్టీని వీడి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో పార్టీ మారారు. ఎమ్మెల్యే తెరాస పార్టీ కండువా కప్పి, శాలువాతో సన్మానించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానిక ఎమ్మెల్యే సురేందర్ నియోజక వర్గ అభివద్ధికి ...
Read More »తెరాసలోకి కాంగ్రెస్ జడ్పిటిసి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ కె.ఉషాగౌడ్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్లో చేరినట్లు జడ్పీటీసీ ఉషాగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ...
Read More »నిజామాబాద్లో మరొకరు కారెక్కారు
నిజామాబాద్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్కు చెందిన బీజేపీ 6వ డివిజన్ కార్పొరేటర్ తెరాసలో చేరారు. బుధవారం హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన 6వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి, తడ్కల్ శ్రీను తెరాస పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు.
Read More »ప్రపంచం ముందు తలెత్తుకుని బ్రతకాలన్న ఉద్దేశంతోనే ….
ఆర్మూర్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెండోరా మండలం సావేల్ గ్రామంలో బిటి రోడ్డు పనులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శనివారం సావేల్ గ్రామంలో 2 కోట్ల 76 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. 2 కోట్ల 76 లక్షల రూపాయలతో పుష్కర ఘాట్ నుంచి మెండోరా మండల కేంద్రం వరకు ప్రధాన మంత్రి సడక్ ...
Read More »పదవి చేపట్టిన నాటి నుండి ప్రణాళికా బద్దంగా చేస్తున్నారు
ఆర్మూర్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండలం చిట్టాపూర్ మరియు నాగపూర్ గ్రామాలలో బిటి రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, హౌసింగ్ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శనివారం బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో 336.09 లక్షలు నాగపూర్ గ్రామంలో కోటి 60 లక్షలతో బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిసాన్ నగర్ రోడ్ నుండి నరసాపూర్ రోడ్డు మంజూరు చేసుకొని ...
Read More »ఆరోగ్యం, స్వచ్ఛత కోసమే ఆ నిర్మాణాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నగరంలోని గౌతమ్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద, జిజి కాలేజి గ్రౌండ్, అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అర్సపల్లిలో మెటల్ రోడ్డు నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, దుబ్బ చౌరస్తాలో పబ్లిక్ టాయిలెట్స్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిజామాబాద్ నగరంలోని పాలీటెక్నిక్ కళాశాల మరియు గంగస్థాన్ కాలనీల్లో ఒపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ...
Read More »టిఆర్ఎస్ నాయకుల సంబరాలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని ఆమోదించినందుకు నిజాంసాగర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద టిఆర్ఎస్ నాయకులు టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మహేందర్, మాజీ సిడిసి చైర్మన్ దుర్గరెడ్డి, పిట్లం ఎయంసి వైస్ చైర్మన్ గైని విఠల్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రమేష్ గౌడ్, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, సర్పంచ్లు కమ్మరి కత్త ...
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 752 మందికి 7 కోట్ల 52 లక్షల 62 వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 వేల 798 మందికి 27.62 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లను మగ పిల్లలతో సమానంగా పెంచాలన్నారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, పేదింటి తల్లి ...
Read More »ఆరాధనా స్థలాలు పునర్ నిర్మాణం చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. కలెక్టర్ ద్వారా రాష్ట్ర గవర్నర్కి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశానుసారం కార్యక్రమం నిర్వహించినట్టు డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పట్టణ అధ్యక్షుదు పండ్ల రాజు, ...
Read More »