జుక్కల్ : మండల కేంద్రంలోని పాత ఎస్బీహెచ్ బ్యాంకు చౌరస్తా వెనుకనున్న ట్రాన్స్ఫార్మర్ షాక్ తగిలి విద్యుత్ షాక్తో హన్మాండ్లుకు చెందిన ఆవు మృతి చెందింది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఆవు మృతి చెందినట్లు బాధితుడు ఆరోపించాడు. ట్రాన్స్ఫార్మర్కు చుట్టూ కంచె లేకపోవడంతో మూగజీవి బలైంది. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలని బాధితుడు కోరాడు.
The following two tabs change content below.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018