ఆర్మూర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆరేళ్ల పాలనలో ఉద్యోగ కార్మికులకు అన్యాయం జరిగిందని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఉద్యోగ కార్మికులందరినీ క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో, ఎన్నికల్లో మాట ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం విచారకరమని దాసు అన్నారు. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాలుగా వివిధ రంగాలకు చెందిన డెబ్బై జీవోలను సవరించి, ఉద్యోగ కార్మికుల ...
Read More »Daily Archives: July 19, 2019
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
బాన్సువాడ, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం … రుద్రూర్ అంగడి బజార్లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న దండు శ్రీను (30) ఇంట్లో ఉరివేసుకుని మతి చెందినట్టు తెలిపారు. తరచు దంపతుల మధ్య గొడవల మూలంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. మృతునికి భార్య సావిత్రి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సురేష్ ...
Read More »ఇసుక డంపులపై పోలీసుల దాడులు
జగిత్యాల, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ధర్మపురి ఎస్.ఐ శ్రీకాంత్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం, జైన గ్రామంలో గల 70 ఇసుక డంప్ల పై దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 2100 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన ఇసుకను సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి అప్పగించడం జరిగింది. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, అక్రమంగా నిలువ ...
Read More »పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధించాలి
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, విశ్వతేజస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంస్థ వ్యవస్థాపకులు తిరునగరి శ్రీహరి ఉద్బోదించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో శుక్రవారం నిజామాబాదు జిల్లా కేంద్రంలోని బిసి సంక్షేమ వసతి గహంలో వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రణాళికా బద్దంగా పాఠ్యాంశాలను ఇష్టపడి చదివితే చదువులో రాణిస్తారన్నారు. పట్టుదలతో కషి ...
Read More »ఇందూరులో ‘హెల్ప్ టు అదర్స్’ సేవా కార్యక్రమాలు
నిజామాబాదన జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ సంస్థ నిజామాబాదు జిల్లాలో సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా శుక్రవారం సంస్థ డైరెక్టర్ జిలకర స్వప్న నిజామాబాదు నగరానికి చెందిన ముగ్గురు పేద మహిళలకు నెహ్రూ యువ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉచితంగా కుట్టుమిషిన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రగతినగర్లోని ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలకు శిక్షణ ఫీజుతో పాటు మిషన్ల కోసం 35 వేల రూపాయల ...
Read More »స్పీకర్ను కలిసిన శిక్షణ ఐఏఎస్లు
హైదరాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అసెంబ్లీ లోని స్పీకర్ చాంబర్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని శుక్రవారం కలిసిన శిక్షణ ఐఏఎస్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కేడర్కు చెందిన శిక్షణ ఐఏఎస్లు తమ ట్రైనింగ్లో బాగంగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాలను పరిశీలించీ అనంతరం స్పీకర్ పోచారంను కలిసారు. ఈసందర్భంగా శిక్షణ ఐఏఎస్లకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పేద ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదష్టంగా భావించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు రెండు కళ్ళు ...
Read More »