నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామానికి చెందిన మహిళకు పాము కాటు వేసింది. పోలీసుల సహకారంతో సరైన సమయంలో చికిత్స పొందగలిగింది. వివరాల్లోకి వెళితే… గుత్తా మీద ద్రుపతి (36) తన గ్రామంలో ఆదివారం రాత్రి 11:50 గంటలకు పాము కరిచింది. ఆమెని బైక్ మీద ఆసుపత్రికి తరలిస్తుండగా కొంత దూరం ప్రయాణించిన తరువాత బైక్ ఆగిపోయింది. అక్బర్ నగర్ గ్రామంలో రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న రుద్రూర్ పోలీసు బృందం రఘు, ...
Read More »