నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కలెక్టర్ ఛాంబర్లో టీఎస్ ఐ-పాస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి. టియస్ ఐపాస్ డీటెయిల్స్ టి ప్రైడ్ పాలసీ క్రింద 5 మంది ఎస్సీలకు కూడా ట్రాక్టర్లు, గూడ్స్ లైట్ మోటార్ వెహికల్స్ మంజూరు చేశారు. టి ప్రైడ్ పాలసీ క్రింద ఎస్టి లకు మంజూరయ్యాయి. ట్రాక్టర్ అండ్ గూడ్స్ వెహికల్ మంజూరు అయిన వారికి సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ వారికి 35 ...
Read More »Daily Archives: November 2, 2020
ఆలస్యమొద్దు… పనులు పూర్తిచేయండి…
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంపి లాడ్స్ 16 వ యల్ యస్ వర్క్స్ 2014 నుండి 2019, క్రిమిటోరియం, రైతు వేదికలపై సంబందిత అధికారులతో వాటి పురోగతి ఎలా వున్నవి అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. సోమవారం ఎంపి లాడ్స్ పనులు క్రిమిటోరియం, రైతు వేదికలపై పంచాయతీ రాజ్ ఏఇ, మరియు డిఇలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు శాంక్షన్ అయిన రైతు వేదికల పనులు ...
Read More »భారీగా గుట్కా, జర్దా స్వాధీనం
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని 2వ టౌన్ పరిదిలోని ఓ ఇంట్లో భారీగా గుట్కా, జర్దా సంచులు పట్టుకున్నట్టు పోలీసు కమీషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే … సోమవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ మరియు వారి సిబ్బంది నిజామాబాద్ టౌన్ 2వ టౌన్ పరిధిలో సమీపంలో ఒక ఇంట్లో అక్రమంగా గుట్కా మరియు జర్ధా వుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ...
Read More »ఈపీఎఫ్ పెన్షన్ 7 వేలు ఇవ్వాలి
బోధన్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈపీఎఫ్ కట్ అవుతున్న కార్మికులు రాజీనామా చేసిన తరువాత ఇస్తున్నటువంటి పెన్షన్ను ఏడు వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం బోధన్ పట్టణం రాకాసి పేట్లో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పోటీ చేసిన అభ్యర్థులందరు తాము గెలిస్తే ఈపీఎఫ్ పెన్షన్ 7 వేల రూపాయలు ఇస్తామని కార్మికులకు ...
Read More »ప్రణాళిక, పట్టుదలతో లక్ష్యసాధన…
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చక్కని ప్రణాళిక పట్టుదలతో ముందుకు వెళితే ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం నాగారం స్టేడియంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పోలీస్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పోలీస్ ఉద్యోగాలకు ఏ విధంగా సిద్ధం కావాలో ఉద్బోధించి, పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు బాగా పని చేయాలంటే వాటికి సరైన లా అండ్ ...
Read More »బాధిత కుటుంబానికి అండగా…
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బిబిపేట్ గ్రామానికి చెందిన బురెంకి అంజమ్మకు (30) 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. అంజమ్మ భర్త శ్రీనివాస్ నిమ్స్ ఆసుపత్రిలో న్యూరో అత్యవసర చికిత్స నిమిత్తం 2 లక్షల రూపాయలు అవసరం వుండగా ప్రభుత్వ విప్ సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన ఎల్వోసి కాపీని బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మాచారెడ్డి జెడ్పీటీసీ రాంరెడ్డి, కష్ణమూర్తి, దోమల సిద్దరాములు, అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తదితరులున్నారు.
Read More »కేసు నమోదు కాగానే బాధితునికి సహాయం
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగానే 25 శాతం సహాయం బాధితునికి ఆన్ లైన్ ద్వారా చెల్లిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం ఆయన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. జిల్లాలో ఒక వంద 33 కేసులు నమోదు కాగా ఒక వంద రెండు కేసులకు ప్రభుత్వం సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. ఇరవై మూడు కేసులను పోలీసులు రిజెక్ట్ ...
Read More »ధరణి పోర్టల్తో సులభతరం
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయడం సులభతరంగా మారిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ధరణిలో రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే కొన్న వారి పేరుతో రికార్డులు మార్పు చేసి కొత్త పాస్ పుస్తకం నకలు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 59 వేల మంది వివరాలు ధరణి వెబ్సైట్లో నమోదైనట్లు చెప్పారు. ...
Read More »