కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు చేయడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. మీ సేవ ద్వారా ఇప్పటి వరకు 1057 ధరణి రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి ముందంజలో నిలిచామని చెప్పారు. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేటలో 61, సదాశివ నగర్లో 60, రామారెడ్డి, నాగిరెడ్డిపేటలో 59 చొప్పున, బిబి పేట, కామారెడ్డి, తాడ్వాయి మండలాల్లో 57 చొప్పున, బాన్సువాడ, రాజంపేటలో 55 చొప్పున ...
Read More »Daily Archives: November 12, 2020
కెసిఆర్ చెప్పేవన్నీ అబద్దాలే…
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రైతులు సన్నరకం వరి వేయకపోతే కొనుగోలు చేయమని, రైతు బంధు ఇవ్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని, సీఎం మాటకు భయపడి రైతులు దొడ్డురకం కాదని సన్నరకం వరి వేశారని, తత్పలితంగా 90 శాతం పంట రైతులు నష్టపోయారని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాచారెడ్డి చౌరస్తాలో గురువారం రాష్ట్రంలో రైతులు పడుతున్న అవస్థలు చూసి రైతుగోస ధర్నా కార్యక్రమం ...
Read More »ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలి
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య ఆరోగ్యశాఖ మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికీ ప్రజలకు ఆరోగ్య సమస్యలు వ్యాధులపై మరింత అవగాహన కల్పించి సేవలను విస్తతం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్యశాఖ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయం నుండి వైద్యశాఖ కార్యక్రమాలపై సంబంధిత అధికారులు సిబ్బందితో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్సులో కలెక్టర్ మాట్లాడారు. కోవిడ్ సందర్భంగా వైద్య శాఖ అధికారులు సిబ్బంది గ్రేట్ రోల్ పోషించారని ప్రభుత్వ వైద్యులు ధైర్యంగా కోవిడ్ చికిత్సలు చేసి ...
Read More »యువకుని రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్ కుమార్ గురువారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కామారెడ్డి పట్టణ కేంద్రంలోని వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. గత ఐదు నెలల కాలంలో 300 యూనిట్లకు పైగా రక్తాన్ని, 40 యూనిట్ల ప్లాస్మాను అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందజేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది యువకులు స్వచ్చందంగా రక్తదానం ...
Read More »అధికార పార్టీ నాయకుల కబంధ హస్తాల్లో డిగ్రీ కళాశాల ఆస్తులు
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ప్రభుత్వ భూముల కబ్జా గురించి తెలుసుకోవడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండర్ మెంబర్ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు డిగ్రీ కళాశాల భూముల చుట్టూ సందర్శించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల భూములను అధికార పార్టీ నాయకులు కబ్జా ...
Read More »ఉపాధి హామీలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలి
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పనులకు 25 శాతం కూలీలు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి జనహితలో పల్లె ప్రగతి పనులపై గురువారం కలెక్టర్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఉపాధి హామీలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని సూచించారు. ఊట చెరువులు, కందకాల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నాలుగు రకాల పురస్కారాలు ఇస్తోందని చెప్పారు. ప్రతి మండలం నుంచి 8 గ్రామ పంచాయతీలు ...
Read More »పర్యవేక్షణకు మండల ప్రత్యేకాధికారులు
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం రానున్న నేపథ్యంలో రైతులకు సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ పరిష్కరించడానికి పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారులను మండల ప్రత్యేక అధికారులు నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులు వరి కోత కోసే ముందు హార్వెస్టర్ మిషన్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన ధాన్యం వస్తుందో ఇప్పటికే పలుసార్లు ...
Read More »విజయ ఉత్పత్తుల విక్రయాలకు చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయ పాల ఉత్పత్తుల విక్రయాలకు, డైరీ అభివద్ధికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు, మహిళా సంఘాలకు సూచించారు. గురువారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో విజయ డైరీ ఉత్పత్తుల విక్రయాలు డైరీ అభివద్ధిపై సంబంధిత శాఖ అధికారులు బ్యాంకర్లు మహిళా సంఘాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పాల ఉత్పత్తుల సంస్థలలో విజయ డైరీకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని నాణ్యమైన వస్తువులను అందించడంలో గర్వంగా తల ...
Read More »ముందస్తు అరెస్టులు చేతకాని తనం
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రగతి భవన్ హైదరాబాద్లో రైతు మౌనదీక్ష చేపడితే తెరాస పార్టీకి చెడ్డపేరు వస్తుందని, ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటని, అరెస్ట్లతో రైతులు విజయం సాధించినట్టేనని, రైతులను అరెస్ట్ చేసే పరిస్థితి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రావడం చాలా దారుణమని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూనిపూర్ రాజారెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత, కరోనా కారణంగా ఉద్యోగులు కోల్పోయిన ప్రయివేటు టీచర్లు, ఇంజనీరింగ్, ...
Read More »