ఆర్మూర్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకు శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి నిత్య బ్రహ్మూెత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 20వ తేదీ శ్రీవారు గ్రామాలయం నుంచి కొండపైకి బయల్దేరుతారని, 21న దీపారాధన, రక్షాబంధనము, మృత్సంగ్రహణము, అంకురార్పణము, శ్రవణ ప్రయుక్త క్షీరాభిషేకం, విష్ణుపంచకం ఉంటుందన్నారు. అదేవిధంగా 22న గరుడపటాధివాసము, ధ్వజారోహణము, 23న కుష్మాండనవమి, శ్రీవారి కళ్యాణము ఎదురుకోలు ఉంటాయన్నారు. ...
Read More »Daily Archives: November 15, 2020
‘సమస్యా వినోదిని’ ఆవిష్కరణ
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమస్యా వినోదిని పుస్తకంలో సామాజిక అంశాలను చర్చించి, సమాజంలోని అన్యాయాలను పద్యాల రూపంలో రచయిత మంద పీతాంబర్ చెప్పారని, పద్యాల రూపంలో సమస్యా పూరణాలతో చెడును తొలగించి మంచిని పంచే నీతి వాక్యాలను పుస్తకంలో పొందుపరిచారని ప్రముఖ కవి, రచయిత గన్ను కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి కర్షక్ బిఇడి కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆవిష్కర్తగా విచ్చేసి మాట్లాడారు. తెరవే జిల్లా అధ్యక్షుడు గఫూర్ ...
Read More »26 న గ్రామీణ భారత్ బంద్
బోధన్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంవర్ 26 వ తేదీన జరిగే గ్రామీణ భారత్ బంద్లో రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయా లని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు గుమ్ముల గంగాధర్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జమలం గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే 3 రైతు వ్యతిరేక చట్టాలను ...
Read More »23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్
హైదరాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ను లాంచ్ చేస్తారని సీఎం తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ ”ధరణి పోర్టల్ ...
Read More »