కామారెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి మండలంలో తిమ్మక్పల్లి గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మరియు విజయ డైరీ సంయుక్తంగా గ్రామంలోని పాడి రైతులకు పశుగ్రాసం, పశుపోషణ యాజమాన్యం పద్ధతులపై అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంక్ మేనేజర్ మమత మాట్లాడుతూ కెసిసి లోన్ గురించి వివరించి పాడి రైతులకు 8 మందికి కెసిసి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే బ్యాంకు ద్వారా గేదెలకు 50 వేల చొప్పున ఇవ్వడం జరుగుతుందని, అలాగే ...
Read More »Daily Archives: November 23, 2020
ఫోన్ ఇన్లో 24 ఫిర్యాదులు
కామారెడ్డి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ జనహితలో సోమవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి 24 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.యాది రెడ్డి తెలిపారు. రెవెన్యూకు సంబంధించి 10, గ్రామ పంచాయతీలకు సంబంధించి 9, మున్సిపల్ 2, ఆర్అండ్బి, ఉపాధి హామీ శాఖలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. వీటిలో 13 సమస్యలు తక్షణమే పరిష్కారం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 11 సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, ...
Read More »పెండింగ్ లేకుండా పనులు పూర్తిచేయాలి
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వేదికల పనులు నూరు శాతం వెంటనే పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో పలు అంశాలపై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం 106 రైతు వేదికలు రెండు మూడు రోజుల్లో పూర్తి కావాలని ఎక్కడ కూడా ఏ ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలరింగ్తో సహా ...
Read More »కామర్స్లో గోపి కృష్ణకు డాక్టరేట్
డిచ్పల్లి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి కె.గోపి కష్ణకు ఈ నెల 18 వ తేదీన పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిందని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. కామర్స్ విభాగాధిపతి, బిఓఎస్ చైర్మన్ డా. రాంబాబు గోపిశెట్టి పర్యవేక్షణలో ”ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్ కాపిటల్ మేనేజ్ మెంట్ ప్రాక్టీసెస్ ఆన్ ఫైనాన్సియల్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐటి కంపెనీస్ ఎ సెలెక్ట్ స్టడీ” అనే అంశంపై ...
Read More »అనుమతులు సక్రమంగా జరగాలి
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టియస్ఐపాస్ అండ్ డిస్ట్రీస్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో టీఎస్ ఐ-పాస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ సమీక్ష సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ అన్ని అనుమతులు సక్రమంగా జరగాలని టియస్ఐపాస్ క్రింద మంజూరైన లోన్ వివరాలు టి ప్రైడ్ పాలసీ యస్పి క్రింద 3 మంది ఎస్సీలకు ట్రాక్టర్లు, గూడ్స్ లైట్ మోటార్ వెహికల్స్ 2, యల్ఎంవి గూడ్స్ ...
Read More »దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలి
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ సందర్భంగా ప్రజావాణి పిటిషన్లు నేరుగా కాకుండా గత సోమవారం వరకు బాక్స్లలో వేశారు. తిరిగి సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కలెక్టర్ చాంబర్లో ప్రజల నుండి నేరుగా ప్రజావాణి విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తీసుకున్న చర్యలను దరఖాస్తుదారుల దష్టికి తెలిసేలా చూడాలని ఆదేశించారు.
Read More »