నిజామాబాద్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ సందర్భంగా ప్రజావాణి పిటిషన్లు నేరుగా కాకుండా గత సోమవారం వరకు బాక్స్లలో వేశారు. తిరిగి సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కలెక్టర్ చాంబర్లో ప్రజల నుండి నేరుగా ప్రజావాణి విజ్ఞప్తులు స్వీకరించారు.
ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తీసుకున్న చర్యలను దరఖాస్తుదారుల దష్టికి తెలిసేలా చూడాలని ఆదేశించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021