కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కాలానుగుణంగా వ్యాపించే వ్యాధుల నివారణకు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలను మైక్ ద్వారా ప్రచారం చేశారు. ప్రస్తుతం కోవిడ్ 19 వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు నివారణ, నియంత్రణ గురించి జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విస్తతంగా ప్రచారం చేశారు. కామారెడ్డి పట్టణంలో ...
Read More »Daily Archives: November 25, 2020
మెడ్ప్లస్లో ఉద్యోగావకాశాలు
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెడ్ప్లస్ ఫార్మసీ సంస్థలో పనిచేయడానికి నిజామాబాద్, హైదరాబాద్లో ఉద్యోగావకాశాలున్నాయని కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఇజిఎంఎం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు మెడ్ప్లస్ ఫార్మసి సంస్థలో నిజామాబాద్ మరియు హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలున్నాయని, ఉద్యోగాల కొరకు సాందీపని డిగ్రీ కళాశాల కామారెడ్డిలో ఈనెల 28న శనివారం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫార్మాసిస్టు, ఫార్మసి ...
Read More »చెన్నై షాపింగ్మాల్లో కార్మికులకు వేతనాలు ఇప్పించాలి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెన్నై షాపింగ్ మాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇప్పించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల బట్టల దుకాణ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన చెన్నై షాపింగ్ మాల్లో సుమారు 400 మందికి పైగా కార్మికులు ఆగస్టు 15 నుండి పని ...
Read More »అత్యవసర పరిస్థితిలో మహిళకు రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ దాస్ వైద్యశాలలో పట్టణానికి చెందిన భవాని (25) సంవత్సరాల మహిళ రక్తహీనతతో బాధపడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. జిల్లా కేంద్రానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్యాతం సతీష్ సహకారంతో బి పాజిటివ్ రక్తాన్ని వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్తదాతను అభినందించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ...
Read More »ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్కు ఫూలే- అంబేద్కర్ సేవా పురస్కారం
డిచ్పల్లి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం మాస్ కమ్యూనికేషన్ విభాగ అధిపతి డాక్టర్ ప్రభంజన్ యాదవ్ సోమవారం ప్రతిష్టాత్మక ఫూలే- అంబేద్కర్ సేవా పురస్కారం అందుకున్నారు. స్నేహ టీవీ సంస్థలు ఆధ్వర్యంలో మాస్టర్ కీ అంబేద్కర్ టీవీ హైదరాబాద్లో అవార్డు అందచేశారు. సామాజిక, సాంస్కతిక, రాజకీయ రంగాల్లో ప్రొఫెసర్ ప్రభంజన్ చేసిన కషికి గుర్తింపుగా అవార్డ్ లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నసీమ, అధ్యాపకులు ప్రొఫెసర్ యాదవ్ను అభినందించారు. సామాజిక తెలంగాణ సాధన ...
Read More »