నిర్మల్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ భరోసా యాత్రలో భాగంగా డిసెంబర్ 2న ఉదయం నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు అవగాహన, చైతన్య కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చినవారు జీతం బకాయిలు మరియు బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ...
Read More »