నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ నగరంలో పలు డివిజన్లలో అభివద్ధి పనులకు నగర మేయర్ దండు నీతూ కిరణ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. నగరంలోని 11వ డివిజన్ దొడ్డికోమరయ్య కాలనీ, వెంగళరావు నగర్ కాలనీ, హుజరత్ నగర్ కాలనిలలో టిఎఫ్యుడిఐసి నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను 9వ డివిజన్ లోని ఇంద్రపూర్లో టిఎఫ్యుడిఐసి నిధులతో చేపట్టే బి.టి మరియు డబ్ల్యూ.బి.ఎం రోడ్డు నిర్మాణ పనులను, 19వ డివిజన్లోని కంటేశ్వర్ కుర్మగల్లిలో పట్టణ ...
Read More »Daily Archives: January 5, 2021
రుణ బకాయిలు వసూలు చేయాలి
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుణాల బకాయిల వసూళ్లలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కోరారు. కామారెడ్డి జనహితలో మంగళవారం రుణాల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకు లింకేజీ రుణాలు జనవరి 31లోగా వసూలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హతగల వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించాలని సూచించారు. బ్యాంకు లింకేజీ రుణాల వసూళ్లపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల మహిళలకు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల ...
Read More »మిషన్ భగీరథ పనులు 15 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మిషన్ భగీరథ పనులు జనవరి 15 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జనహిత భవనంలో మంగళవారం జిల్లాలో మిషన్ భగీరథ పథకం ద్వారా చేపడుతున్న పనులపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 624 హ్యాబిటేషన్లలో 621 ఓఎచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. బాన్సువాడలో 30 కిలోమీటర్లు పైప్లైన్ పెండింగ్ ఉందని, త్వరలో దానిని పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని ...
Read More »పంచాయతీల ఆదాయాన్ని పెంచేలా చూడాలి
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సూచించారు. కామారెడ్డి జనహితలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామ పంచాయతీల వారీగా కూలీల సంఖ్య పెంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పల్లె ప్రకతి వనంలో నాటిన మొక్కలు వంద శాతం జీవించే విధంగా చూడాలని పేర్కొన్నారు. కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీల ఆదాయాన్ని పెంచే ...
Read More »ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం తన చాంబర్లో రెవిన్యూ, ల్యాండ్ సర్వే, మున్సిపల్ శాఖల అధికారులతో ప్రభుత్వ భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను డిమార్కింగ్, సర్వే తర్వాత హద్దులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ భూములు అని బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి మున్సిపల్కు అప్పగించాలని అందులో ...
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన యూజీ, పీజీ పరీక్షలు – ఒకరు డిబార్
డిచ్పల్లి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో యూజీ, పీజీ పరీక్షలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైనాయి. కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రిజిస్ట్రార్ ఆచార్య నసీం, కంట్రోలర్ డా. పాత నాగరాజు శుభాభినందనలు తెలిపారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు జరిగిన యూజీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 11 వేల 032 నమోదు చేసుకోగా 9 వేల 530 మంది హాజరు, ...
Read More »నెలాఖరులోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కారుణ్య నియామకాలు, పదోన్నతులు, ఎల్ఆర్యుపి కార్యక్రమాల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామీణ అభివద్ధి శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులతో హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సి.ఎస్ మాట్లాడారు. ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీలలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పదోన్నతుల విషయమై ఇకపై ...
Read More »