కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ, కస్తూరి భా, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలను జనవరి 26 లోగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జనహితలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1న పాఠశాల, కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. మధ్యాహ్న భోజనం సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. తరగతి గదులను శుభ్రం చేయించి, ఫర్నిచర్ ఉండే విధంగా ...
Read More »Daily Archives: January 12, 2021
వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు లేవు
కామరెడ్డి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో టెలీ కాన్ఫరెన్సులో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు లేవని స్పష్టం చేశారు. ప్రతి ...
Read More »వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించుటకు చేపట్టనున్న వ్యవస్థాపరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో పనిచేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లందరికి కోవిడ్ -19 వాక్సినేషన్ ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై కలెక్టర్లను సెన్సిటైజ్ చేశారు. వాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఎక్కడైనా ప్రతికూల ...
Read More »వ్యాక్సిన్ నూరు శాతం సురక్షితమైనది
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16 నుండి ప్రారంభించే కోవిడు వ్యాక్సిన్ నూటికి నూరు శాతం సురక్షితమైనదని ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు- భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈనెల 16 నుండి ఫ్రంట్లైన్ ఉద్యోగులకు కోవీడు వ్యాక్సిన్ ఇవ్వనున్నందున తగిన ఏర్పాట్లపై కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మంత్రి అధ్యక్షతన మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ...
Read More »సంస్కతిని కాపాడేలా పండుగలు జరుపుకోవాలి
కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంస్కతి, సంప్రదాయాలను కాపాడుకునే విధంగా పండుగలు జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సతీమణి పార్వతీ శరత్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగతి ఆద్వర్యంలో స్థానిక గాంధీ గంజ్ ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విజేతలు అన్నారు. ఇక్కడ వేసిన అన్ని ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయన్నారు. పోటా పోటీగా ఒకరిని మించి ఒకరు ముగ్గులు ...
Read More »డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్పల్లి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో పీజీ, యూజీ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన యూజీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 9789 నమోదు చేసుకోగా 8453 హాజరు, 1346 గైరాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి పరీక్షా కేంద్రంలో కెమిస్ట్రీలో ఇద్దరు, స్టాటిస్టిక్స్లో ఒకరు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ డిబార్ అయ్యారని ...
Read More »పాఠశాలల ప్రారంభానికి ముందస్తు జాగ్రత్త చర్యలు
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఫిబ్రవరి ఒకటి నుండి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభించనున్నందున అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా విద్యాశాఖ, ఇంటర్మీడియట్, సంక్షేమ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో చాలా రోజుల నుండి విద్యాసంస్థలు మూసి ఉంచినందున తిరిగి ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల స్థాయిలో 9, ...
Read More »యువతను తనకు తాను పరిచయం చేసేవి వివేకానంద బోధనలు
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతలో నిక్షిప్తమైన అపార శక్తిని వెలికి తీయడంలో, యువతను ప్రేరేపించడంలో యువతను సద్మార్గంలో నడిపించడంలో వివేకానంద స్వామి బోధనలకు మించి మరొకటి ఈ భూమండలంపైన లేదని తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్ అన్నారు. స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరం గాజుల పేటలో గల వివేకానంద విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచమంతా మనదేశం వైపు ...
Read More »16న ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకా
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16న ఫ్రంట్ లైన్ వారియర్స్కు కోవిడ్ టీకా ఇవ్వనున్నందున అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో కోవిడ్ వ్యాక్సిన్పై డిఎం అండ్ హెచ్ఓ, హెల్త్ డిపార్ట్మెంట్తో సమీక్ష చేశారు. కలెక్టరేట్లో ఈ నెల 15న కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని డాక్టర్లను, సిబంద్ది నియమించాలని డిఎం అండ్ హెచ్ఓకు ఆదేశించారు. జనవరి 16న కోవిడ్ ...
Read More »పదోన్నతులు, కారుణ్య నియామకాలు త్వరగా పూర్తి చేయాలి
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగులకు ప్రమోషన్స్, కంపాసినేట్ అపాయింట్మెంట్స్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఉద్యోగుల పదోన్నతులు, కంపాసినేట్ అపాయింట్మెంట్పై జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ప్రాముఖ్యతతో ఉన్నదని తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖలో పదోన్నతులకు అర్హతలు ఉండి ఖాళీలు ఉంటే వెంటనే జనవరి 20 వరకు ఇవ్వాలని ప్రతి ప్రమోషన్ కూడా ...
Read More »మొదటి విడతలో 12 వేల మందికి వ్యాక్సిన్
కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఏర్పాట్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, జడ్పీ చైర్ పర్సన్ దాఫెదార్ శోభ రాజు, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.శరత్, జిల్లా ఎస్పీ శ్వేత, డిఎంహెచ్ఓ ...
Read More »