కామారెడ్డి, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో విజయ డైరీలో పాలు పోస్తున్న పాడి రైతన్నకు బకాయి పడిన ప్రోత్సాహక సొమ్ము జనవరి 2019 నుండి ఏప్రిల్ 2020 వరకు మొత్తం 16 నెలలకు గాను 3 కోట్ల 51 లక్షల రూపాయల పాడి లబ్ది సొమ్మును మొత్తం పాడి రైతన్న ఖాతాలలో నేరుగా జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక పాడి లబ్ది విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021