కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయని రైస్ మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన టెలీ కాన్ఫరెన్సులో కలెక్టర్ రైస్ మిల్లు యజమానులతో మాట్లాడారు. ఫిబ్రవరి 20 లోగా మిల్లింగ్ పూర్తి చేస్తామని రైస్ మిల్లుల యజమానులు (హామీపత్రం రాసి దానిపై సంతకం చేసి) అండర్ టేకింగ్ ఇవ్వాలని సూచించారు. యాసంగిలో పండించిన వడ్లను గడువులోగా మిల్లింగ్ చేయని రైస్ మిల్లు ...
Read More »Daily Archives: January 27, 2021
రికార్డులు పరిశీలించిన కేంద్ర బృందం
బోధన్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీనియర్ ఐఏఎస్ అధికారి / ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర బందం నిజామబాద్ జిల్లాలో పర్యటించి ఉపాధి హామీ పనులు పరిశీలించారు. బుధవారం కేంద్ర బందం పర్యటనలో భాగంగా అమరేందర్ ప్రతాప్ సింగ్ డైరెక్టర్, కార్తీక్ పాండే టెక్నికల్, రఘునందన్ రావు ఐఏఎస్, కమిషనర్ / పిఆర్ అండ్ ఆర్డి (తెలంగాణ) సైదులు ఐఎఫ్ఎస్, స్పెషల్ కమిషనర్ ఆర్డి, వి.ఎన్.ఎస్ ప్రసాద్ ఐఎఫ్ఎస్, స్పెషల్ కమిషనర్ ఆర్డి, జగత్ ...
Read More »మా మంచి కలెక్టర్
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించడానికి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర బందం పర్యటనలో భాగంగా మల్లారం అటవీ ప్రాంతం గుండా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక వ్యక్తిని (సాయిలు, రుద్రూర్) మోటార్ సైకిల్ కొట్టేసి ప్రమాదం కలిగించి వెల్లగా అదే దారిలో వెళుతున్న కలెక్టర్ ప్రమాద బాధితుడిని గమనించి వెంటనే డిపిఆర్ఓ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జిల్లా కలెక్టర్ తన ...
Read More »చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 32 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 17 లక్షల 11 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 557 మందికి 3 కోట్ల 67 లక్షల 75 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స ...
Read More »అన్న దాతలపై దాడిని ఖండిస్తున్నాం
బోధన్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రాజధాని డిల్లీ శివార్లలో గత రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలంటూ డిమాండ్ చేస్తూ పోరాడుతుంటే, కేంద్రం పట్టించుకోక పోవడంతో నిన్న వేలాది ట్రాక్టర్లతో లక్షలాది రైతన్నలు డిల్లీలోకి ప్రవేశించడం జరిగిందని, అట్టి అన్నదాతలపై లాఠీ లతో, భాష్పవాయువుతో పాశవిక దాడికి పూనుకోవడం శోచనీయమని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి మల్లేశ్ అన్నారు. నవ్నీత్ సింగ్ అనే రైతు మతి ...
Read More »