బోధన్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం సాలూర సహకార సంఘ ఆవరణలో సాలూర క్లస్టర్కు ఏఇవో గా పనిచేసిన ఎంఏ సత్తార్ పదవి విరమణ సన్మాన కార్యక్రమం సాలూర సొసైటి చైర్మన్ బి శివకాంత్ పటేల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వ్యవసాయ ఆధికారి గోవింద్, అతిధులుగా ఎంపిపి బుద్దే సావిత్రి రాజేశ్వర్, పెంటకలాన్ సొసైటి చైర్మన్ రాజా రెడ్డి, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ రాజాగౌడ్, ఏడిఏ వాజిద్ హుస్సేన్, బోధన్ ఇంఛార్జి ఏడిఏ సంతోష్, ...
Read More »Daily Archives: February 11, 2021
తలసేమియా బాధిత చిన్నారులకు అండగా తెలంగాణ జాగృతి
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన వచ్చింది. దాదాపు వంద మంది యువకులు రక్తదానం చేయడం గొప్ప విషయమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారులకు అండగా తెలంగాణ జాగృతి నిలబడుతుందన్నారు. నిజామాబాద్ నగరంలో గురువారం కేర్ ఫిజియోథెరపీ ...
Read More »తొండకుర్లో గొర్రెలకు మేకలకు పిపిఆర్ వ్యాక్సిన్
నందిపేట్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నందిపేట మండలం తొండకుర్ గ్రామంలో గొర్రెలకు మేకలకు పిపిఆర్ వ్యాక్సిన్ వేశారు. గొర్రెలు 307, మేకలు 103 కు వాక్సిన్ వేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి, సర్పంచ్ దేవన్న, డాక్టర్ హనుమంత్ రెడ్డి, మంజుల, రమణ, రాజేందర్, శశికుమార్ పాల్గొన్నారు.
Read More »ఏకాత్మతా మానవతా వాదంతో ముందుకెళ్ళాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 53వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు పుప్పాల శివరాజ్ కుమార్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి నరసింహారెడ్డి పాల్గొని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మతా మానవతావాదం ...
Read More »