నిజామాబాద్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ వాహానాదారులకు పోలీసు ఈ-చలానా ద్వారా విధించిన జరిమానాలు బకాయిలు ఉన్న వాహనదారులు తక్షణమే ఆన్ లైన్ ద్వారా లేదా మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లించాలని కమీషనర్ ఆఫ్ పోలీసు కార్తికేయ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ కమీషనరేటు పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ మరియు నియమావళి ఉల్లంఘించిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు పోలీసులు విధించిన ఈ-చలాన్ బకాయిలు ఉన్న వాహనాలపై పోలీసులు దృష్టి పెట్టి వారితో పెండింగ్ ...
Read More »Daily Archives: March 1, 2021
జిల్లా అధికారుల సంఘం ఏర్పాటు
నిజామాబాద్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అధికారుల సంక్షేమం కొరకు జిల్లా అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. ఇందు కొరకు సంఘం రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు చేయగా ధ్రువ పత్రం జారీ చేశారని వారు తెలిపారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకున్నారు. జిల్లా అధికారుల సంఘంలో అధ్యక్షులుగా మెప్మా పిడి రాములు, ఉపాధ్యక్షులుగా జిల్లా ...
Read More »అధికారులు పనులు పూర్తయ్యేలా చూడాలి
నిజామాబాద్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పనులు పూర్తి చేయించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైనందున 60 సంవత్సరాలు దాటిన వారు 45 సంవత్సరాలు దాటి ఎంపిక చేయబడిన వ్యాధులతో బాధపడుతున్నవారు వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులు వారి ఇంట్లో 60 సంవత్సరాలు పై ...
Read More »గాంధారిలో వాటర్ ప్లాంట్లు ప్రారంభం
గాంధారి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను సోమవారం ప్రారంభించారు. సఫ ఆర్గానిక్ లిమిటెడ్ అధినేత, శాస్త్రవేత్త అయిన పైడి ఎల్లారెడ్డి తన సొంత ఖర్చులతో మండలంలోని మేడిపల్లి, సితాయిపల్లి, పెట్ సంగేమ్, నర్సాపూర్ గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి వాటిని ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశ్యంతో ...
Read More »ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
నిజామాబాద్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి, 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు గల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ తన మాతృ మూర్తికి వ్యాక్సిన్ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 1 నుండి జిల్లాలో జిల్లా ప్రభుత్వ ...
Read More »