డిచ్పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరీక్షల నియంత్రణా విభాగం ఆధ్వర్యంలో కొవిద్ -19 నిబంధనలను అనుసరించి డిగ్రీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించిన స్పాట్ వాల్యూయేషన్ సెంట్రల్ లైబ్రరీ (విజ్ఞాన సౌధ) సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. మొదటగా ఫాకల్టీ ఆఫ్ సైన్స్, కామర్స్, సోషల్ సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు వివిధ డిగ్రీ కళాశాలల నుంచి దాదాపు ...
Read More »కొనసాగుతున్న ఎం.ఎడ్., ఐఎంబిఎ పరీక్షలు
డిచ్పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో ఎం.ఎడ్., ఐఎంబిఎ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి సోమవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10-12 గంటల వరకు జరిగిన ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 19 నమోదు చేసుకోగా 19 హాజరు, ఎవ్వరు గైరార్ కాలేదని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఐఎంబిఎ మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 6 నమోదు చేసుకోగా 6 హాజరు, ఎవ్వరు ...
Read More »డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలకు చెందిన డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. పరీక్షలకు మొత్తం 2680 విద్యార్థులు హాజరు కాగా 945 మంది ఉత్తీర్ణత సాధించారు. 35.26 ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యిందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించ వలసిందిగా అధికారులు పేర్కొన్నారు.
Read More »400 కోళ్ళు మృతి
డిచ్పల్లి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లి తాండా లోని దుర్గాభవాని బ్రాయిలర్ పౌల్ట్రీ ఫాంలో 12, 13వ తేదీల్లో 400 కోళ్ళు అకస్మాత్తుగా మృతి చెందినట్టు పౌల్ట్రీ యజమాని రాంచందర్ తెలిపారు. కాగా జిల్లా పశు వైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ భరత్, జిల్లా వ్యాధి నిర్దారణ కేంద్రం, సహాయ సంచాలకులు డాక్టర్ కిరణ్ దేశ్ పాండు, స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ గోపికృష్ణ తన సిబ్బందితో కలిసి పౌల్ట్రీని సందర్శించారు. ...
Read More »డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్పల్లి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో పీజీ, యూజీ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన యూజీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 9789 నమోదు చేసుకోగా 8453 హాజరు, 1346 గైరాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి పరీక్షా కేంద్రంలో కెమిస్ట్రీలో ఇద్దరు, స్టాటిస్టిక్స్లో ఒకరు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ డిబార్ అయ్యారని ...
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్లో శ్రీకాంత్ కుమార్కు డాక్టరేట్
డిచ్పల్లి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో బి.ఓ.ఎస్, అసోషియేట్ ప్రొఫెసర్ డా.అపర్ణ పర్యవేక్షణలో పరిశోధకులు బి. శ్రీకాంత్ కుమార్ ”జాబ్ సాటిస్ఫేక్షన్ ఆఫ్ అంగన్ వాడి వర్కర్స్ విత్ రిఫరెన్స్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్” అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి పిహెచ్.డి. డాక్టరేట్ ప్రదానం చేయబడింది. దీనికి సంబంధించి డీన్ ఆచార్య యాదగిరి చైర్మన్ షిప్లో కమిటీ ఏర్పాటు చేసి పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథానికి గాను పరిశోధకుడికి వర్చువల్ ఆన్లైన్ ...
Read More »18 నుండి ఇంటిగ్రేటెడ్ కోర్సుల పరీక్షలు
డిచ్పల్లి, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్., ఎంసిఎ., ఎల్ఎల్బి., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సంబంధించి ఈ నెల 18 వ తేదీ నుంచి పరీక్షలు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు, ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు, ఎపిఇ, పిసిహెచ్, ఐఎంబిఎ (ఇంటిగ్రేటెడ్) మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు, ఎంసిఎ, ఎల్ఎల్బి, ఇంటిగ్రేటెడ్ కోర్సుల మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ ...
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన యూజీ, పీజీ పరీక్షలు – ఒకరు డిబార్
డిచ్పల్లి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో యూజీ, పీజీ పరీక్షలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైనాయి. కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రిజిస్ట్రార్ ఆచార్య నసీం, కంట్రోలర్ డా. పాత నాగరాజు శుభాభినందనలు తెలిపారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు జరిగిన యూజీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 11 వేల 032 నమోదు చేసుకోగా 9 వేల 530 మంది హాజరు, ...
Read More »కెమిస్ట్రీలో నీలి వాసవికి డాక్టరేట్
డిచ్పల్లి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో హెచ్ఓడి., సైన్స్ డీన్ మరియు టీయూ రిజిస్ట్రార్ ఆచార్య నసీం పర్యవేక్షణలో పరిశోధకురాలు నీలి వాసవి ”కారెక్టరైజేషన్ స్టడీస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, లీచెట్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ గ్రౌండ్ వాటర్ అండ్ సాయిల్ క్వాలిటి అరౌండ్ సెలెక్టెడ్ డిస్పోసబుల్ సైట్స్ ఆఫ్ నిజమాబాద్ సిటీ – డైరెక్షన్స్ టు సస్టేనబుల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఇన్ నిజామాబాద్ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్” ...
Read More »సోషల్ వర్క్ అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్
డిచ్పల్లి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం, భిక్నూర్లో గల సోషల్ వర్క్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న భూక్యా వీరభద్రంకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ విభాగంలో గురువారం డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. సోషల్ వర్క్ విభాగంలోని సుప్రసిద్ధ ప్రొఫెసర్ ఎస్.ఎఫ్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో తన పరిశోధన ”మెరుగైన సమాజం పట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై అధ్యయనం” అనే అంశంపై చేసిన పరిశోధన గ్రంధానికి ...
Read More »31 వరకు రీవాల్యుయేషన్
డిచ్పల్లి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ / ఇంప్రూవ్ మెంట్ మరియు నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు ఈ నెల 31 వరకు రివాల్యూయేషన్ / రీకౌంటింగ్కు చివరి తేదీ నిర్ణయించారు. ఒక్కో పేపర్కు రివాల్యూయేషన్ 500 రూపాయలు, ఒక్కో పేపర్కు రీకౌంటింగ్ 300 రూపాయలు, రివాల్యూయేషన్ / రీకౌంటింగ్ ఫారం 25 రూపాయలుగా నిర్ణయించారు. కావున ఈ విషయాన్ని ...
Read More »5 నుంచి పిజి పరీక్షలు
డిచ్పల్లి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులకు సంబంధించిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్లాగ్ మరియు మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు జనవరి 5 వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. అందుకోసం విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్ విభాగాధిపతులతో మంగళవారం ఉదయం పరిపాలనా భవనంలోని ఎగ్జిక్యూటీవ్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎం.సి.ఎ., ...
Read More »సేవాలాల్ మహారాజ్ ఆదేశాలు అనుసరణీయం
ఇందల్వాయి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సేవాలాల్ మహారాజ్ ఆదేశాలు పాటించడమే మనందరికీ మంచిదని అదేవిధంగా పోడు భూముల సమస్య పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందల్వాయి మండలం దేవి తండాలో దేవాదాయ శాఖ మంజూరు చేసిన 50 లక్షల రూపాయలతో నిర్మించిన జగదాంబ మాత దేవాలయం, సేవాలాల్ మహారాజ్ దేవాలయం, రాజగోపురం ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు మంగళవారం రాష్ట్ర ఆర్అండ్బి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ...
Read More »బి.ఎడ్. పరీక్షలు ప్రారంభం
డిచ్పల్లి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో బి.ఎడ్. కోర్సుకు సంబంధించిన రెగ్యూలర్ మరియు బ్యాక్ లాగ్ పరీక్షలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం జరిగిన బి.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు 1307 మంది నమోదు చేసుకోగా 1253 హాజరు, 54 గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం జరిగిన బి.ఎడ్. మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు 210 మంది నమోదు చేసుకోగా 185 హాజరు, 25 గైర్హాజరు అయినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ...
Read More »పల్లె ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్
డిచ్పల్లి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతిలో జరిగిన అభివద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. శనివారం డిచ్ పల్లి మండలం దేవ నగర్ క్యాంప్లో ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పల్లె ప్రగతిలో భాగమైన వైకుంఠధామం, హరితహారంలో కమ్యూనిటీ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఈజీఎస్ పనులు, ల్యాండ్ లెవెలింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వన సేవకులు మొక్కలు పెంచడం, మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కల పాదులు సరి ...
Read More »శాస్త్రీయ పరిశోధనలు విస్తరించాలి
డిచ్పల్లి, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ మనుగడ పురోభివద్ధి సాధించడానికి శాస్త్రీయ పరిశోధనలు విస్తరించాలని అలిగఢ్ ముస్లీమ్ యూనివర్సిటీకి చెందిన ఆచార్య అల్తాఫ్ అహ్మద్ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు ఆన్ ”ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ లైఫ్ సైన్సెస్” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాల సదస్సు జరిగింది. సదస్సులో ఆయన మాట్లాడుతూ జన్యుశాస్త్రం దాని విస్తరణ, జన్యుయుగం, ప్రోటీయోమిక్స్, జీన్ రేగులషన్ తదితర అంశాలను గూర్చి వివరించారు. అనంతరం ...
Read More »శాస్త్రసాంకేతిక పరిశోధనలతోనే మానవాభివద్ది
డిచ్పల్లి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ఫలితాలను తెలుసుకొని ఒకరితో ఒకరు పంచుకుంటూ మానవ మనుగడకు కషి చేయాలని వక్షశాస్త్ర సదస్సులో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య నసీం అంతర్జాతీయ శాస్త్రవేత్తలను కోరారు. వక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు ఆన్ ”ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ లైఫ్ సైన్సెస్” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాల సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధులపై విస్తతంగా ...
Read More »అభివద్ధి పనులతో పాటు కూలీలకు పనులు
ఇందల్వాయి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో ఎన్నో రకాల అభివద్ధి పనులు నిర్వహించడంతోపాటు ఆయా గ్రామాలలోని కూలీలకు ఉపాధి కూడా లభిస్తుందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామాన్ని ఆకస్మికంగా పర్యటించారు. మొదట జాతీయ గ్రామీణ ఉపాధి ద్వారా నిర్మించిన పల్లె ప్రకతి వనం, వైకుంఠధామాలలో నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం ...
Read More »17 నుండి బి.ఇడి ప్రాక్టీకల్స్
డిచ్పల్లి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి. ఎడ్. కోర్సుకు చెందిన రెండవ సెమిస్టర్ రెగ్యూలర్, ప్రాక్టికల్ పరీక్షలు (ఐసిటి మీడియేషన్ ఇన్ టీచింగ్ లర్నింగ్) ఈ నెల 17 వ తేదీన ప్రారంభమతున్నాయని, ఇవి మూడు పేజ్లలో జరుగనున్నాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పాత నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 17 వ తేదీన జరిగే మొదటి పేజ్లో ఆర్మూర్ రాఘవేంద్ర బి.ఎడ్. కాలేజ్లో రెండవ ...
Read More »గర్భిణీ స్త్రీలపై కరోనా ప్రభావము-వ్యాధి నిరోధక శక్తి పెరుగుదల
డిచ్పల్లి, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాస్త్ర సాంకేతిక రంగాలు అభివద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో కొవిడ్- 19 కరోనా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రభలి గర్బిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపిందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హెల్త్, మాలిక్యులార్ ఆండ్ సెల్ బయాలజీ, ముంబాయికి చెందిన ఎమినెంట్ శాస్త్రవేత్త డా. దీపక్ మోది తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ”కొవిడ్-19 బేసిక్ టు క్లినికల్” అనే అంశంపై గురువారం జరిగిన అంతర్జాల ముగింపు ...
Read More »