డిచ్పల్లి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ, ఎం.ఎడ్., పీజీ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి శనివారం కూడా ప్రశాంతంగా జరిగాయి. కాగా డిగ్రీ పరీక్షా కేంద్రాల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు సమాచారం అందింది. ఉదయం 10-12 గంటల వరకు జరిగిన డిగ్రీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 275 నమోదు చేసుకోగా 230 హాజరు, 40 గైర్హాజర్ అయ్యారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఎం.ఎడ్. నాల్గవ ...
Read More »ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం
జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర మానవ వనరుల అభివద్ది సంస్థ, యూనివర్సిటి గ్రాంట్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి, సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ నీతూ కుమారి ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలలో పీజీ కోర్సులకు ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి భౌతికం (ఆఫ్ లైన్) గా చివరి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్ పేర్కొన్నారు. ...
Read More »27 వరకు డిగ్రీ రి వాల్యూయేషన్
జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎ., బి.కాం.(జనరల్), బి.కాం. (కంప్యూటర్స్), బి.కాం. (ఒకేషనల్), బి.ఎస్సీ., బి.ఎస్సీ (కంప్యూటర్స్) బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) డిగ్రీ ఇయర్ వైస్ కోర్సులకు నవంబర్, 2020 లో జరిగిన మొదటి, రెండవ, మూడవ సంవత్సరం బ్యాక్ లాగ్ పరీక్షలకు ఈ నెల 27 వరకు రి వాల్యూయేషన్ / రి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రి వాల్యూయేషన్ ఒక్కో పేపర్ కు రూ. 500, రి కౌంటికింగ్ ఒక్కో ...
Read More »డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్
డిచ్పల్లి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ, ఎం.ఎడ్., పీజీ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి బుధవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. కాగా డిగ్రీ పరీక్షా కేంద్రాల్లో ఐదుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు సమాచారం. ఉదయం 10-12 గంటల వరకు జరిగిన డిగ్రీమొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 3809 నమోదు చేసుకోగా 3224 హాజరు, 585 గైర్హాజర్ అయ్యారు. ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, పీజీ రెండవ ...
Read More »విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తిచేయాలి
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 1 నుండి తొమ్మిదవ తరగతి నుండి డిగ్రీ వరకు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు కావలసిన ఏర్పాట్లు జనవరి 27 వరకు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి విద్యాశాఖ ఎంఈఓలు, కళాశాల ప్రిన్సిపల్స్, ఎంపీడీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 నెలల నుండి కళాశాలలు, పాఠశాలలు మూసి ...
Read More »స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం
డిచ్పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరీక్షల నియంత్రణా విభాగం ఆధ్వర్యంలో కొవిద్ -19 నిబంధనలను అనుసరించి డిగ్రీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించిన స్పాట్ వాల్యూయేషన్ సెంట్రల్ లైబ్రరీ (విజ్ఞాన సౌధ) సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. మొదటగా ఫాకల్టీ ఆఫ్ సైన్స్, కామర్స్, సోషల్ సైన్స్, హ్యూమానిటీస్ విభాగాల్లో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు వివిధ డిగ్రీ కళాశాలల నుంచి దాదాపు ...
Read More »కొనసాగుతున్న ఎం.ఎడ్., ఐఎంబిఎ పరీక్షలు
డిచ్పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో ఎం.ఎడ్., ఐఎంబిఎ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి సోమవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10-12 గంటల వరకు జరిగిన ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 19 నమోదు చేసుకోగా 19 హాజరు, ఎవ్వరు గైరార్ కాలేదని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఐఎంబిఎ మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 6 నమోదు చేసుకోగా 6 హాజరు, ఎవ్వరు ...
Read More »డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలకు చెందిన డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. పరీక్షలకు మొత్తం 2680 విద్యార్థులు హాజరు కాగా 945 మంది ఉత్తీర్ణత సాధించారు. 35.26 ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యిందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించ వలసిందిగా అధికారులు పేర్కొన్నారు.
Read More »26లోగా పాఠశాలలు సిద్దం చేయాలి
కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ, కస్తూరి భా, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలను జనవరి 26 లోగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జనహితలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1న పాఠశాల, కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. మధ్యాహ్న భోజనం సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. తరగతి గదులను శుభ్రం చేయించి, ఫర్నిచర్ ఉండే విధంగా ...
Read More »డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్పల్లి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో పీజీ, యూజీ పరీక్షలు కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన యూజీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 9789 నమోదు చేసుకోగా 8453 హాజరు, 1346 గైరాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి పరీక్షా కేంద్రంలో కెమిస్ట్రీలో ఇద్దరు, స్టాటిస్టిక్స్లో ఒకరు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ డిబార్ అయ్యారని ...
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్లో శ్రీకాంత్ కుమార్కు డాక్టరేట్
డిచ్పల్లి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో బి.ఓ.ఎస్, అసోషియేట్ ప్రొఫెసర్ డా.అపర్ణ పర్యవేక్షణలో పరిశోధకులు బి. శ్రీకాంత్ కుమార్ ”జాబ్ సాటిస్ఫేక్షన్ ఆఫ్ అంగన్ వాడి వర్కర్స్ విత్ రిఫరెన్స్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్” అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి పిహెచ్.డి. డాక్టరేట్ ప్రదానం చేయబడింది. దీనికి సంబంధించి డీన్ ఆచార్య యాదగిరి చైర్మన్ షిప్లో కమిటీ ఏర్పాటు చేసి పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథానికి గాను పరిశోధకుడికి వర్చువల్ ఆన్లైన్ ...
Read More »18 నుండి ఇంటిగ్రేటెడ్ కోర్సుల పరీక్షలు
డిచ్పల్లి, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్., ఎంసిఎ., ఎల్ఎల్బి., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు సంబంధించి ఈ నెల 18 వ తేదీ నుంచి పరీక్షలు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు, ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు, ఎపిఇ, పిసిహెచ్, ఐఎంబిఎ (ఇంటిగ్రేటెడ్) మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు, ఎంసిఎ, ఎల్ఎల్బి, ఇంటిగ్రేటెడ్ కోర్సుల మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ ...
Read More »కలెక్టర్ కార్యాలయం ముందు బస, నిరసన…
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని అతి పెద్ద ప్రభుత్వ కాలేజీ అయినటువంటి గిరిరాజ్ కళాశాలలో జనవరి 4 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించిన అధికారులు వాటికి సంబంధించిన సంక్షేమ హాస్టళ్లను మాత్రం ప్రారంభించలేదని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు బస చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విషయమై విద్యార్థి సంఘాలు కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినప్పుడు ...
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన యూజీ, పీజీ పరీక్షలు – ఒకరు డిబార్
డిచ్పల్లి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో యూజీ, పీజీ పరీక్షలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైనాయి. కొవిద్ – 19 నిబంధనలను అనుసరించి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రిజిస్ట్రార్ ఆచార్య నసీం, కంట్రోలర్ డా. పాత నాగరాజు శుభాభినందనలు తెలిపారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు జరిగిన యూజీ రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 11 వేల 032 నమోదు చేసుకోగా 9 వేల 530 మంది హాజరు, ...
Read More »కెమిస్ట్రీలో నీలి వాసవికి డాక్టరేట్
డిచ్పల్లి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో హెచ్ఓడి., సైన్స్ డీన్ మరియు టీయూ రిజిస్ట్రార్ ఆచార్య నసీం పర్యవేక్షణలో పరిశోధకురాలు నీలి వాసవి ”కారెక్టరైజేషన్ స్టడీస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, లీచెట్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ గ్రౌండ్ వాటర్ అండ్ సాయిల్ క్వాలిటి అరౌండ్ సెలెక్టెడ్ డిస్పోసబుల్ సైట్స్ ఆఫ్ నిజమాబాద్ సిటీ – డైరెక్షన్స్ టు సస్టేనబుల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఇన్ నిజామాబాద్ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్” ...
Read More »సోషల్ వర్క్ అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్
డిచ్పల్లి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం, భిక్నూర్లో గల సోషల్ వర్క్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న భూక్యా వీరభద్రంకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ విభాగంలో గురువారం డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. సోషల్ వర్క్ విభాగంలోని సుప్రసిద్ధ ప్రొఫెసర్ ఎస్.ఎఫ్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో తన పరిశోధన ”మెరుగైన సమాజం పట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై అధ్యయనం” అనే అంశంపై చేసిన పరిశోధన గ్రంధానికి ...
Read More »31 వరకు రీవాల్యుయేషన్
డిచ్పల్లి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. మొదటి, రెండవ, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ / ఇంప్రూవ్ మెంట్ మరియు నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు ఈ నెల 31 వరకు రివాల్యూయేషన్ / రీకౌంటింగ్కు చివరి తేదీ నిర్ణయించారు. ఒక్కో పేపర్కు రివాల్యూయేషన్ 500 రూపాయలు, ఒక్కో పేపర్కు రీకౌంటింగ్ 300 రూపాయలు, రివాల్యూయేషన్ / రీకౌంటింగ్ ఫారం 25 రూపాయలుగా నిర్ణయించారు. కావున ఈ విషయాన్ని ...
Read More »5 నుంచి పిజి పరీక్షలు
డిచ్పల్లి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులకు సంబంధించిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్లాగ్ మరియు మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు జనవరి 5 వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. అందుకోసం విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్ విభాగాధిపతులతో మంగళవారం ఉదయం పరిపాలనా భవనంలోని ఎగ్జిక్యూటీవ్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎం.సి.ఎ., ...
Read More »ఇదే చివరి గడువు
నిజామాబాద్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఎ, ఎం.కాం, ఎంఎస్సి, ఎంబిఎ) కోర్సుల్లో చేరడానికి డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే అడ్మిషన్ పొంది ఉండి వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీ చెల్లించలేకపోయిన డిగ్రీ కోర్సు ద్వితీయ, తతీయ సంవత్సర ...
Read More »బి.ఎడ్. పరీక్షలు ప్రారంభం
డిచ్పల్లి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో బి.ఎడ్. కోర్సుకు సంబంధించిన రెగ్యూలర్ మరియు బ్యాక్ లాగ్ పరీక్షలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం జరిగిన బి.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు 1307 మంది నమోదు చేసుకోగా 1253 హాజరు, 54 గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం జరిగిన బి.ఎడ్. మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు 210 మంది నమోదు చేసుకోగా 185 హాజరు, 25 గైర్హాజరు అయినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ...
Read More »