నందిపేట్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్మేడ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల కోసం పలుసూచనలు చేశారు. సెల్ ఫోన్ మేసేజ్ వస్తే మనం ప్రెస్ చేయ వద్దని, మన అకౌంట్లో డబ్బులు వాళ్ల అకౌంట్లో వెళ్లి పోతాయని అవగాహన కల్పించారు. కావున ఎవ్వరు కూడా అలాంటి మేసేజ్లు ప్రెస్ చేయవద్దన్నారు. సైబర్ క్రైమ్కు లింక్ ఉన్న ...
Read More »లేబర్ ఎక్కువ పెట్టి పని త్వరగా పూర్తి చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం మెట్టు, గొట్టు ముక్కల మరియు మాక్లూర్ గ్రామాలను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ వివిధ గ్రామాలలో రైతు వేదికల నిర్మాణ పనులు, పల్లె పకతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు వేదికలు అక్టోబర్ 20వ తేదీ నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగం పెంచాలన్నారు. 20 వరకు పూర్తి కాకుంటే సంబంధిత పంచాయతీ ...
Read More »దసరా కంటే ముందే పూర్తిచేయాలి
నందిపేట్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామం రైతు వేదికలను దసరా కన్నా ముందే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ పర్యటనలో భాగంగా ఆకస్మికంగా నందిపేట మండలం, డొంకేఫశ్వర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికను సందర్శించారు. దసరా కన్నా ముందే పూర్తిచేయాలని పంచాయతీ రాజ్ సహాయ ఇంజినీర్ను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 106 రైతు వేదికలకు గాను 70 రైతు వేదికలు పూర్తి అయినాయని, మిగతావి ...
Read More »సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ
నందిపేట్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం తొండాకురు గ్రామంలో కరోనా వైరస్ రావడంతో వైరసు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని శనివారం గ్రామం మొత్తం పిచికారీ చేశారు. స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు గ్రామ వీదులలో మురుగు కాలువల పైన సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ కారోబార్ అశోక్, గ్రామ పారిశుధ్య ...
Read More »పాఠ్య పుస్తకాల పంపిణీ
నందిపేట్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నందిపేట మండలం తొండకురు గ్రామ జిల్లా పరిషత్తు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలబాలికలకు స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లోనే ఉంటు చదువు నేర్చుకునే విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కరోన విస్తరిస్తుండడంతో పాఠశాలలు ప్రారంభం కాక విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్న సందర్భంగా విద్యార్థులకు విద్యనందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు కొంత ...
Read More »కొత్త పుస్తకాలొచ్చాయ్….
నందిపేట్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నందిపేట మండలం షాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలబాలికలకు స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లోనే ఉండి చదువు నేర్చుకునే విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని, కరోన విస్తరిస్తుండడంతో పాఠశాలలు ప్రారంభం కాక విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యను అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. తల్లిదండ్రులు ...
Read More »పశువులకు వ్యాధి నివారణ టీకాలు
నందిపేట్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని తొండకురు గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ శిబిరం నిర్వహించారు. ఇందులో 220 గేదెలు, ఆవులు 20, మొత్తం 240 టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న గాలికుంటు వ్యాధి టీకాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచు దేవన, జిల్లా విద్య క్రీడల కార్యదర్శి మద్దుల మురళి, పశువైద్య సిబ్బంది ...
Read More »డిజిటల్ కార్యక్రమాలపై అవగాహన
నందిపేట్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నందిపేట మండలం తొండకుర్ గ్రామ అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలు టీవీ షార్ట్ ప్రోగ్రామ్ ద్వారా అంగన్వాడి కేంద్రం వారు స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళికి మరియు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం రమా, ఆశా వర్కర్లు సయమ్మ, అంగన్వాడి టీచర్ వినోద పాల్గొన్నారు.
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
నందిపేట్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ 12 వేల రూపాయల చెక్కు తొండకురు గ్రామానికి చెందిన సరోజకు, చీన చీయకు 15 వేల రూపాయల చెక్కును మంగళవారం సర్పంచ్ దేవన్న, ఎంపిటిసి మద్దుల రాణి మురళీ పంపిణీ చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషితో పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ అందడంపై లబ్ది దారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచు రాజేందరు, జిల్లా ...
Read More »ఇంటింటికి పండ్ల మొక్కల పంపిణీ
నందిపేట్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నందిపేట మండలం తొండాకూర్ గ్రామంలో స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6వ విడత హరితహారంలో భాగంగా ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ విఓఏ రాధికా, తాలము గంగారాము, భూమన్న తదితరులు పాల్గొన్నారు.
Read More »గర్భిణీలకు పోషకాహారం పంపిణీ
నందిపేట్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నందిపేట మండలం షాపురు గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి పోషక ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీలకు ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోన వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సి వస్తే మాస్కులు ధరించాలని ఎంపిటిసి మద్దుల రాణి చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్య, క్రీడల ...
Read More »ఎస్ఐని సన్మానించిన ముదిరాజ్ సంఘం సభ్యులు
నందిపేట్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నందిపేట మండలంలో నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన శోభన్ బాబుని నందిపేట ముదిరాజ్ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల మాలతో సన్మానించారు. ముదిరాజ్ కులస్తులకు చేపలు పట్టే అధికారం గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయం గుర్తు చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మద్దుల మురళి, డొంకేశ్వర్ లిప్టు వైస్ చైర్మన్ గంగరాము, నికాల్పూర్ లిఫ్టు డైరెక్టర్ రాజన్న, శ్రవణ్ కుమార్, నరేశ్ ...
Read More »ఘనంగా పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవం
నందిపేట్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తొండాకురు గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిటిసి రాణి మురళీ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. కరోనా నేపథ్యంలో అమ్మవారి ఆలయం వద్ద భక్తులు సామాజిక దూరం పాటించాలన్నారు. బయటకు వెళ్తే తప్పకుండా మాస్కు ధరించాలని ఎంపిటిసి సూచించారు. కార్యక్రమంలో గ్రామ ముదిరాజు కులస్ఠులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
Read More »గర్భిణీలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి
నందిపేట్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా నందిపేట మండలం కోమటిపాలీ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి పోషక ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గర్భిణీలకు ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోన వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని, అత్యవసరంగా బయటకు వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఎంపిటిసి రాణి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచు నాగరాజు, ...
Read More »గర్భిణీలకు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి
నందిపేట్, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా నందిపేట మండలం శాపురు గ్రామం అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి గురువారం పోషక ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలకు ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కరోన వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని, అత్యవసరంగా బయటికి వెళ్ళాల్సి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఎంపిటిసి సూచించారు. కార్యక్రమంలో తెరాస ...
Read More »అక్రమంగా తరలిస్తున్న 111 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం పట్టివేత
నందిపేట్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలోని బర్కత్ పురలో బుదవారం ఉదయం 5.30 గంటలకు జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై ఎన్ఫోర్సు మెంట్ డిప్యూటీ తహసిల్దార్ విజయ్ కాంత్తో కలిసి అక్రమంగా తరలిస్తున్న 111 క్వింటాళ్లు (229 బస్తాలు) పిడిఎస్ బియ్యం స్వాదీనం చేసుకున్నారు. పట్టుకున్న 111 క్వింటాళ్ల బియ్యం బస్తాలను ఆర్మూర్ ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంకు తరలించారు. బియ్యం తరలించేందుకు వినియోగించిన టాటా వ్యాన్ను నందిపేట్ పోలీస్ స్టేషన్లొ అప్పగించినట్లు ఎన్ఫోర్సుమెంట్ ...
Read More »పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
నందిపేట్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని షాపూర్ గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో బుధవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ శిబిరం నిర్వహించారు. ఇందులో 139 గేదెలు, 26 ఆవులు, మొత్తం 159 పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న గాలికుంటు వ్యాధి టీకాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్య అధికారులు డాక్టర్ కృష్ణ, హనుమంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ...
Read More »బాధిత కుటుంబానికి సరుకులు పంపిణీ చేసిన ఎంపిటిసి
నందిపేట్, మే 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తొండాకుర్ గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఇటీవల ఇల్లు కాలి పోయిన మహిళలకు నెలరోజులకు సరిపడా నిత్యవసర సరుకులు, మాస్కులు అందజేశారు. స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి, సర్పంచ్ దేవన చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేందర్, జిల్లా విద్య క్రీడల కార్యదర్శి మద్దుల మురళి, ఐకెపి విఓఎ రాధిక, అశోక్, మహిళలు పాల్గొన్నారు.
Read More »ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి
నందిపేట్, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ జరుగుతుండగా నందిపేట మండలం తొండాకుర్ గ్రామంలో మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి బియ్యం పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తొండాకూరు గ్రామంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు, గ్రామస్తులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు, కార్యక్రమంలో సర్పంచు దేవన, డీలర్ సూకన్య గంగాధర్, గ్రామస్తులు తదితరులున్నారు.
Read More »తెరాస జెండా ఆవిష్కరించిన ఎంపిటిసి
నందిపేట్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నందిపేట మండలం తొండకురు గ్రామంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావం సందర్భంగా ఎంపిటిసి మద్దుల రాణి, మురళితో కలిసి తమ ఇంటి ముందు టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా షాపురు, తొండకూరు, కోమటిపల్లి ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్య క్రీడల కార్యదర్శి మద్దుల మురళి పాల్గొన్నారు.
Read More »