కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో, కరోనాను అడ్డుపెట్టుకొని హిందూ పండుగలపై ఆంక్షలు పెట్టడం తగదని న్యాయవాది సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏమతం వారికైనా వారి వారి పండగలను స్వేచ్చగా జరుపుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించిందని, హక్కులను కాలరాయడానికి ఎటువంటివారికైనా అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి పెరిగిన తర్వాత కొన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. అయితే కొన్ని ...
Read More »ఇందూరులో సక్రియమైన సమాజము
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్యసమాజము ఇందూరు అన్ని సమాజాలలో కెల్ల సక్రియమైన ఉన్నతమైన సంస్థగా మెగొందుతుందని, కరొనాకాలంలో కూడా అధికారులు సభ్యులు పురోహితులు అందరం కలిసికట్టుగా ఇంటింటా యజ్ఞప్రచారం చేసి దాదాపు 200 కుటుంబాలలో ఉచితంగా యజ్ఞసామాగ్రితో హోమం నిర్వహించి వారిని కరోనా నుండి సురక్షితంగా ఉండేటట్లు ప్రయత్నించినట్టు ఆర్యసమాజ సభ్యులు పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప ఉపలబ్ధి అని, ఇటువంటి ఎన్నో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతనన్యవంతులను చేస్తున్నామన్నారు. విద్యార్థుల నిర్మాణం, యువకుల నిర్మాణం, ...
Read More »వేద సంస్కృతిలో ఎంగిలి దోషం…
మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి ‘ఎంగిలి దోషం’ అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు. ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి ...
Read More »అయ్యప్ప సేవా భవనానికి నిధుల మంజూరు
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్పసేవాసమితి కమ్యూనిటి భవనానికి శాసనమండలి విపక్షనేత షబ్బీర్ రెండు విడతలుగా నిధులు మంజూరు చేశారు. నిదుల మంజూరు పత్రాన్ని శనివారం మాజీ మునిసిపల్ ఛైర్మన్ కైలాష్ శ్రీనివాస్రావు, అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షుడు చీల ప్రభాకర్కు అందజేశారు. షబ్బీర్ అలీ గతంలో మూడు లక్షలు ఇవ్వగా, ఇటీవల 5 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. అయ్యప్పసేవా సంఘం పక్షాన షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ...
Read More »భజరంగ్దళ్, విహెచ్పి ఆధ్వర్యంలో ఆందోళన, అరెస్టు
కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వామి పరిపూర్ణానందపై ప్రభుత్వం విధించిన హైదరాబాద్ నగర బహిష్కరణను నిరసిస్తూ బుధవారం భజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో నల్లజెండాలు, కాషాయ జెండాలు చేబూని ర్యాలీ చేపట్టారు. నిజాంసాగర్ చౌరస్తా వద్దకు ర్యాలీగా చేరుకొని బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శాంతియుతంగా పాదయాత్ర చేపడతానన్న స్వామీజీకి నగర బహిష్కరణ విధించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎంతో కుమ్ముక్కై వారి మెప్పు కోసం స్వామీజీపై నగర బహిష్కరణ ...
Read More »స్వామి పరిపూర్ణాస్వామి పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరణ
– *న్యాయం అడిగితే తనను బహిష్కరణ వేటు వేశారు….స్వామీజీనందపై పోలీసులు నగర బహిష్కరణ – *న్యాయం అడిగితే తనను బహిష్కరణ వేటు వేశారు….స్వామీజీ 1 నవంబర్ 2017లో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో స్వామీజీ ప్రసంగిస్తూ ముస్లింలకు , క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు పెద్దమొత్తం ప్రభుత్వాలు పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని సబ్సిడీలుగా ఇస్తున్నాయని ప్రశ్నించారని…అలాగే హిందువులు తమ పవిత్ర క్షేత్రాలకు వెళ్లాలంటే మాత్రం సర్ ఛార్జీల పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారని పోలీసులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ...
Read More »ఆలయ నిర్మాణానికి నిధుల కోసం వినతి
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసంపూర్తిగా ఉన్న కాలికాదేవి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్కు విశ్వకర్మ ప్రతినిధులు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళికాదేవి మందిరం, బ్రహ్మంగారి మందిరం పిల్లర్ల లెవల్ వరకు నిర్మాణం జరిగి ఆగిపోయిందన్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించనందున నిర్మాణాన్ని ఆపేశామని చెప్పారు. విశ్వకర్మ సంఘం కమ్యూనిటి భవనానికి ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ కోసం ఆలయాల నిర్మాణాల కోసం, మందిరానికి బోరు ...
Read More »సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే జీవన్రెడ్డి
నిజామాబాద్ టౌన్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి శనివారం తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్తో కలిసి కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు.
Read More »నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం
.. ఆలయాలు మూసివేత … తెలుగు సంవత్సరాదిలో చివరిసారిగా సంపూర్ణ చంద్ర గ్రహణం బుధవారం సాయంత్రం ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం కారణంగా కామారెడ్డి నిజామాబాదు జిల్లా ల్లో ఆలయాలను ఉదయం 11గంటల నుండి గురువారం ఉదయం 5గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతి నిధులు తెలిపారు. ఆశ్లేష నక్షత్ర మాఘ పూర్ణిమ కర్కాటక రాశిలో రాహూ గ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ వేదపండితుడు కిషన్ రావు జోషి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల లోపు భోజనాలు ముగించుకోవావని , గ్రహణం సాయంత్రం ...
Read More »అఖిలభారతీయ భగవద్గీత ప్రచారమండలి అధ్యక్షునిగా నరేందర్రావు షిండే
నిజామాబాద్ టౌన్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిలభారతీయ భగవద్గీత ప్రచార మండలి అధ్యక్షునిగా నరేందర్రావు షిండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం స్థానిక గీతాభవన్లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ప్రధాన కార్యదర్శిగా మేడిచర్ల ప్రభాకర్, నిర్మల్ నుంచి ఆరుగురిని, బోధన్ నుంచి నలుగురు, నిజామాబాద్ 11 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది ఎం.ఎస్.ఆచార్య వ్యవహరించారు. అనంతరం పలు దార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో గీతా భవన్ అధ్యక్షుడు ...
Read More »ఘనంగా రథ సప్తమి
నిజామాబాద్ టౌన్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వరాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి సందర్భంగా నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నీలకంఠేశ్వర ఆలయంలో నగర ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంభునిగుడి, చక్రేశ్వరాలయం, రామాలయం, సాయిబాబా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అదేవిధంగా సాయంతం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
Read More »భక్తుల సౌకర్యార్థం బోరుమోటారు ప్రారంభం
బీర్కూర్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ గ్రామ శివారులోని సర్వాపూర్ హనుమాన్ ఆలయం వద్ద స్థానిక ఎంపిటిసి కంది మల్లేశం మంగళవారం కొత్తగా బోరు వేయించారు. ఆలయం వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉండి తాగునీటి సదుపాయం లేకపోవడంతో ఆలయం వద్ద తన స్వంత ఖర్చులతో బోరు వేయిస్తున్నామన్నారు. రాబోయే వేసవి కాలంలో భక్తులకు, దారి వెంబడి వెళ్ళేవారికి, కూలీలకు, వన్య ప్రాణులకు దీనిద్వారా దాహార్తి తీర్చవచ్చని పేర్కొన్నారు.
Read More »ఘనంగా రేణుకామాత ఆలయ వార్షికోత్సవం
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని రేణుకాంబ ఆలయంలో ఆదివారం నుంచి ఆలయ వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఆదివారం ఉదయం విఘ్నేశ్వరపూజ, అఖండస్థాపనం, స్వస్తి పుణ్యాహవాచనం, అమ్మవారికి అభిసేకం, మంగళహారతులు, కుంకుమార్చన, మహాపూజ, తీర్థ, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని గౌడ సంఘం ప్రతినిదులు తెలిపారు.
Read More »కనుమరుగవుతున్న పండుగలు
16.01.1 నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద… సరదాలు తెచ్చిందే తుమ్మెద…. నా చిన్నప్పటి నుంచి వింటున్న సినిమా పాట ఇది. పండగకంటే వారం రోజుల ముందునుంచే టివిలో సందడి చేస్తుంది. బసవన్నల గజ్జల చప్పుడుతో, సన్నాయి మేళాలతో ఉదయం ప్రారంభమయ్యేది. నా చిన్నతనంలో మా వాడలో ప్రతీ ఇంటిముందు కల్లాపి చల్లి ఎంతో పెద్దగా రంగు రంగుల ముగ్గులు దర్శనమిచ్చేవి. పిల్లలమంతా ఒక దగ్గరచేరి భోగిమంటలు వేసేవాళ్లం. స్నానం చేసి కొత్తబట్టలు వేసుకొని ...
Read More »వైభవంగా లలిత పరమేశ్వర కళ్యాణోత్సవం
కామారెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శ్రీలలితా మహాత్రిపుర సుందరి క్షేత్రంలో బుధవారం శ్రీలలిత పరమేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీలలితా త్రిపుర సుందరి హోమం జరిపారు. వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ, సంతోస్పాండే, సతీష్ పాండే, వంశీపాండే, వినోద్ శర్మ, రామశర్మ ల ఆధ్వర్యంలో వివాహ మహోత్సవం, యజ్ఞం, పూజలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలయ్య, ప్రతినిధులు సిదారెడ్డి, విజయ్కుమార్, లక్ష్మాగౌడ్, శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read More »అమెరికా = పాతాళ లోకం ??
భారతీయులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ ...
Read More »కాశీలో వదిలేసేది…
కొందరు వంకాయ తినమంటే.. ‘అబ్బే కాశీలో వదిలేశానండి!’ అంటుంటారు. కాశీలో నచ్చినవి వదిలేసే సంప్రదాయం ఉంది. ఇది పురాణాలు చెప్పిన విషయం కాదు. లౌకిక సంప్రదాయం. కాశీలో నచ్చిన వస్తువులు వదిలివేయడం వెనుక.. ఒక చక్కని బోధ ఉంది. కాశీ అంటేనే మోక్ష భూమి. ఐహిక బంధాలపై వ్యామోహాన్ని వదులుకున్నప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. వస్తువులపై ప్రేమ, వంటకాలపై అభిరుచి, బంధాలపై అనురాగం- ఇవన్నీ మోక్షానికి అడ్డుగా నిలుస్తాయి. కోరికలను జయించగలమనే నమ్మకాన్నీ, విషయసుఖాలను త్యజించగల స్థైర్యాన్నీ కలిగించడానికి పూర్వం రుషులు ‘కాశీలో ఇష్టమైన వస్తువును ...
Read More »గురువుగారు.. శిష్యురాలు..
పూర్వం ఒకానొక ఊరికి ఓ సాధువు వచ్చాడు. అక్కడే నివాసం ఏర్పర్చుకొని రోజూ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పసాగాడు. భగవంతుని శక్తిని తెలియజేసే కథలు ఎన్నో చెప్పేవాడు. భగవంతుడిని మనస్ఫూర్తిగా విశ్వసించాలని బోధించేవాడు. ఆ మంచి మాటలు విని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆ సాధువుకు శిష్యులుగా మారారు. ప్రతి ఉదయం శిష్యుల్లో ఒకరు పాలు, ఒకరు కూరగాయలు, ఇంకొకరు పెరుగు.. ఇలా తెచ్చి గురువుకు ఇస్తూ ఉండేవారు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. పక్క గ్రామానికి చెందిన ఓ మహిళ.. నిత్యం పడవలో ఏరు ...
Read More »బాబాకు ఇష్టమైన గురువారం రోజున ఇవి సమర్పిస్తే కోరికన కోరికలు తీరుతాయి
సాయి బాబాకు భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. భక్తుల కోరికలను సాయిబాబ నెరవేర్చుతారని భక్తుల్లో అపారమైన నమ్మకం ఉంది. బాబా భక్తుల కోరికలను అన్ని సమమయాల్లోనూ నెరవేర్చుతారు. అయితే గురువారంలో కోరిన కోరిక తొందరగా నెరవేరుతుంది. ఈ రోజు సాయి బాబా రోజుగా పరిగణించబడుతుంది. జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికీ బాబా దీవెనలు ఉంటాయి. ఇక్కడ సాయిబాబాకి సమర్పించే 7 విషయాలు ఉన్నాయి. 1. పాలకూర ఇది బాబా యొక్క ఇష్టమైన కూరగాయ అని నమ్ముతారు. అందువలన చాలా మంది బాబాకు పాలకూరను ...
Read More »శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన #మహర్షులు. శివరాత్రే ...
Read More »