హైదరాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ మధ్యకాలంలో యువత జల్సాలకు అలవాటుపడి ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకొని రుణాలు కట్టలేక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అనేక రకాల ఆన్లైన్ యాప్ల ద్వారా వారికి వచ్చు ఆదాయం కంటే ఎక్కువగా రుణాలు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న అప్పును తీర్చలేక వారు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో గానీ లేదా ఏ విధమైన బ్యాంకు నుంచి గాని రుణాలు ...
Read More »నగర ప్రజలకు శుభవార్త
హైదరాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు త్వరలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20వేల లీటర్ల వరకు నీటి వినియోగానికి ఎలాంటి చార్జీలు చెల్లించకుండా ప్రజలకు నీటి సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు ప్రగతి భవన్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన ...
Read More »అత్యంత పారదర్శకంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్
హైదరాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన ...
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
హైదరాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలని, వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల ...
Read More »సినీ పరిశ్రమకు తీపి కబురు…
హైదరాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్లో సీఎంతో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. ...
Read More »23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్
హైదరాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ను లాంచ్ చేస్తారని సీఎం తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ ”ధరణి పోర్టల్ ...
Read More »గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నవంబరు 1న నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 48 వేల సీట్లకు 1.48 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా దగ్గర్లోనే పరీక్ష కేంద్రాలను గురుకుల సొసైటీలు గుర్తించాయి. విద్యార్థి సెట్ దరఖాస్తులో పేర్కొన్న చిరునామా మేరకు సంబంధిత మండలంలో కేంద్రం కేటాయించాయి. ఒక్కో తరగతి గదిలో 20 ...
Read More »వరద బాధితులకు ఒకరోజు వేతనం
హైదరాబాద్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సహాయంగా అందించే కన్సెంట్ లెటర్ను ఉద్యోగ సంఘాల నాయకులు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్కు అందించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, నాలుగవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని అందించనున్నారు. సీఎంను ...
Read More »నాయిని ఇక లేరు
హైదరాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాయిని నర్సింహ రెడ్డి 1944 మే 12 న జన్మించారు. తెలంగాణలో శాసన మండలి సభ్యులుగా పనిచేశారు. 2014 నుండి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు. అతను తెలంగాణ మొదటి హోం మంత్రి. జైళ్లు, అగ్నిమాపక సేవలు, సైనిక్ సంక్షేమ, కార్మిక, ఉపాధి శాఖలలో ఆయన అనేక సేవలు అందించారు. తెలంగాణాలో గవర్నర్ ప్రతిపాదించిన శాసన మండలి సభ్యుడు. నాయిని హైదరాబాదులోని ప్రముఖ నాయకులలో ఒకరు. తెలంగాణ కోసం ...
Read More »ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేలు
హైదరాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ. 10 ...
Read More »అండగా ఉంటాం…
హైదరాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన హైదరాబాద్లోని రామంతాపూర్, హబ్సిగూడ పరిసర ప్రాంతాలను మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సిఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పరిశీలించారు. వరదల్లో చిక్కుకున్న హబ్సిగూడా, రామంతా పూర్ పరిసర ప్రజలకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని స్థానిక కార్పొరేటర్, మరియు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిలకు మంత్రి ...
Read More »స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఎల్సి కవిత
హైదరాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్ అధికారిక నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్సి కల్వకుంట్ల కవిత మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపులో కవిత ఎంఎల్సిగా విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన కవితని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అభినందించారు. తమ నివాసానికి విచ్చేసిన ఎంఎల్సి కవితని పోచారం కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు. జహీరాబాద్ ఎంపీ బిబీ ...
Read More »అందరూ అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే చర్యలు తీసుకుంటున్నట్లు పాత భవనాల యజమానులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఎడతెరిపి లేకుండా ...
Read More »ఉద్యమ సమయంలో అండగా నిలిచారు
హైదరాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా పాశ్వాన్కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పాశ్వాన్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »తెరాస విజయం ఖాయం
హైదరాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కోరారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా తెలంగాణ చైతన్యాన్ని, టిఆర్ఎస్ పార్టీ ...
Read More »పిఎం మోడీతో జగన్ బేటీ…
– మంత్రి వర్గంలో చోటు – మోడీతో భేటీకేనా జగన్ ఢిల్లీలో పాగా – ఏ క్షణాన్నైనా కేంద్రంలో అనూహ్య పరిణామాలు – ఇదే సమయంలో బిజెపి కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు హైదరాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యంత కీలకమైన, ప్రభావ శీలమైన వ్యవసాయ రంగంలో సమూల మార్పుల కొరకు తీసుకువచ్చిన చట్టాలు రాజ్యసభను దాటి, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయమై పంజాబ్, ...
Read More »దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం
హైదరాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదని, పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు గోదావరి, కష్ణా ...
Read More »బంగారు, వెండి జరీ అంచులతో బతుకమ్మ చీరలు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ పండుగకు చిరు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 9 ...
Read More »దసరాకు ‘ధరణి’
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి స్వయంగా ధరణి పోర్టల్ను అదేరోజు ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్కు అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలని చెప్పారు. మారిన రిజిస్ట్రేషన్ ...
Read More »‘బాలు’ అస్తమయం…
హైదరాబాద్, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం (జననం 1946, జూన్ 4) గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన ఉత్తర ఆర్కాడు జిల్లా (ప్రస్తుత తిరువళ్ళూరు జిల్లా) లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి హరికథా ...
Read More »