నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్ పట్టణంలో 13వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి ఎం.అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని యాదగిరి బాగ్, హనుమాన్ నగర్, కోటగల్లి, బడాబజార్, రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా, శివాజీనగర్, వర్నిరోడ్డులో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
Read More »15న విద్యుత్ అంతరాయం
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 15వ తేదీ మంగళవారం నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తున్న కారణంగా ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి యం.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. పూలాంగ్, కోటగల్లి, గోల్హనుమాన్, జెండాగల్లి, శివాజీ నగర్, పద్మనగర్, హనుమాన్ నగర్, హోటల్ నిఖిల్ సాయి ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.
Read More »రేపు విద్యుత్ అంతరాయం
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ సబ్స్టేషన్ పరిదిలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని సంబంధిత అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అహ్మద్పుర కాలనీ, ముస్తాద్ పుర, మిర్చికాంపౌండ్, కోజా కాలనీ, బోధన్ రోడ్డు, ఇస్లాంపుర, ఎరుకుల వాడ, నామ్దేవ్వాడ, నిజాం కాలనీ, హమాలీ వాడ, గోడౌన్ రోడ్, కిషన్ గంజ్, గాంధీ గంజ్, రైల్వే స్టేషన్ రోడ్డులో విద్యుత్ అంతరాయం ...
Read More »18న ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
నిజామాబాద్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 18వ తేదీ మూడవ శనివారం నిజామాబాద్ పట్టణ విద్యుత్ ఉపకేంద్రం వద్ద నెలవారి మరమ్మతులు చేస్తున్నట్టు సంబంధిత అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Read More »23న ఈ ప్రాంతాల్లో కరెంటు ఉండదు
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 23వ తేదీ మంగళవారం 11 కెవి రాజరాజేంద్ర ఫీడర్ పైన విద్యుత్ పనుల నిమిత్తం విద్యుత్లో అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్ని ఎక్స్ రోడ్డు, ఆనంద్నగర్, సీతారాంనగర్, మానిక్భవన్, చక్రంగుడి ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందన్నారు. అలాగే 11 కె.వి. గాజుల్పేట్ పీడర్ పైన గల బోయిగల్లి, గాజుల్పేట్, బ్రహ్మపురి రెండవ టౌన్ పోలీసు ...
Read More »శనివారం నగరంలో కరెంటు ఉండదు
నిజామాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడవ శనివారం పురస్కరించుకొని ఈనెల 20న విద్యుత్ ఉపకేంద్రాల వద్ద నెలవారి మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారి అశోక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాయం ఉంటుంది కాబట్టి నిజామాబాద్ పట్టణ విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
Read More »గురువారం విద్యుత్ అంతరాయం
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 18న గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని సంబంధిత అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని ఆనంద్నగర్, సీతారామ్నగర్, సాయినగర్, ఇపిఎప్ కార్యాయం వెనక, రోటరీనగర్, సూర్యనగర్, అయోధ్యనగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాగారం, వడ్డెర కాలనీ, గొల్లగుట్ట, 50, 80, ...
Read More »ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్ ఇది
వాషింగ్టన్ : ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ కంప్యూటర్ను రూపొందించినట్లు ప్రముఖ కంపెనీ ఐబీఎమ్ ప్రకటించింది. దీని పరిమాణం ఎంతో తెలిస్తే అవాక్కవడం ఖాయం. 1mmX1mm పరిమాణంతో దాదాపు ఇది ఉప్పు స్ఫటికం అంత సైజులో ఉంటుంది. దీన్నిలో అమర్చిన విడిభాగాలను చూడాలంటే భూతద్దాలు పెట్టుకోవాల్సిందే. లాజిస్టిక్స్ అప్లికేషన్స్ కోసం రూపొందించిన ఈ కంప్యూటర్ ధర 0.10 డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. దీనికి సంబంధించిన ప్రొటోటైప్ డివైస్ను కంపెనీ ఆవిష్కరించింది. ‘థింక్ 2018 కాన్ఫరెన్స్’లో దీని వివరాలను వెల్లడించింది. దీనిలో వేలాది ట్రాన్సిస్టర్లు, మెమొరీ, ఫొటోవోల్టిక్ పవర్ సప్లైని పొందుపరిచారు. ‘అతి చిన్న, చౌకైన దీన్ని ...
Read More »జియోఫోన్ ఆన్ చేస్తే ఏం చూపిస్తుందో తెలుసా..!
న్యూఢిల్లీ: గ్రామీణులకు సైతం 4జీ టెక్నాలజీ రుచిచూపించేందుకే రిలయన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘జియోఫోన్’… విడుదలకు ముందే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకున్నవారు ఎప్పుడు తమ చేతికి వస్తుందా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జియోఫోన్లో ఫీచర్లు ఎలా ఉంటాయి.. నాణ్యత సంగతేంటి… ఇలా పలు సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ వీడియో జియో అభిమానుల అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఫోన్ ఆన్ చేయగానే జియో డిజిటల్ లైఫ్ అన్న లోగోతో స్వాగతం పలుకుతోంది. ఆన్చేసిన ...
Read More »జియోపై ఎయిర్టెల్ కౌంటర్ అటాక్!
రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో అప్పటివరకూ అగ్రగామిగా ఉన్న ఎయిర్టెల్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో 1500 రూపాయలకే 4జీ ఫీచర్ ఫోన్ను అందించనున్నట్లు ముఖేశ్ అంబానీ తెలిపారు. ఈ పరిణామం కూడా ఎయిర్టెల్ను మరింత కుదేలు చేసే దిశగా సాగుతున్నట్లు సదరు కంపెనీ గుర్తించింది. దీంతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చినా… తమకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ఎయిర్టెల్ పావులు కదుపుతోంది. దీపావళి లోపు జియోకు ధీటుగా 4జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేయాలని ...
Read More »జియోకు షాక్: రూ.299కే ఫోన్
న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. జియో రాకతో టెలికం రంగం కుదేలైంది. ఇటీవల జియో వినియోగదారులందరికి ఉచితంగా ఫోన్ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలయన్స్ జియోఫోన్కు షాక్ ఇస్తూ పోటీగా మార్కెట్లోకి కొత్త ఫోన్ రానుంది. కేవలం రూ.299 లకే ఓ కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధంగా వుంది. డీటెల్ అనే స్వదేశీ కంపెనీ నుంచి డీటెల్ డీ1 పేరుతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రిలయన్స్ అధినేత జియో ఫోన్ను ...
Read More »సెకన్లలో ఫోన్ ఫుల్ చార్జింగ్
లండన్: స్మార్ట్ ఫోన్లకు, డివైస్లకు ఉన్న సమస్యల్లా.. చార్జింగే! ఆ సమస్యను అధిగమించేందుకు క్యాండీ కేన్ను పోలి ఉండే సూపర్ కెపాసిటర్ను యూకేలోని క్వీన్మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూరివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ప్రొటోటై్పడ్ పాలిమర్ ఎలకో్ట్రడ్ శక్తిని నిల్వఉంచుకోవడం, చార్జింగ్ పుంజుకునేలా చేస్తుందట. ఈ టెక్నిక్తో సెకన్లలోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. Source:Andhra Jyothi
Read More »జియో అభిమానులకు మరో శుభవార్త!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జియోఫోన్’పై అధినేత ముఖేశ్ అంబానీ మరో శుభవార్త చెప్పనున్నట్టు సమాచారం. ఈ 4జీ పీచర్ ఫోన్ కోసం వినియోగదారులు చెల్లించిన రూ.1500లను మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గడువు తీరకముందే ఫోన్ వెనక్కి ఇచ్చేయాలనుకున్న వారికి కూడా కొంత సొమ్ము తిరిగి ఇవ్వాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం. రిఫండ్ పథకం విధివిధానాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనున్నట్టు చెబుతున్నారు. గతనెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షికోత్సవ సమావేశంలో ...
Read More »క్యాబ్లోనూ ఫ్రీ వైఫై..
దుబాయ్: ట్యాక్సీక్యాబ్స్లోనూ ఇకపై ఫ్రీ వైఫై సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. మొదటి దశలో కొన్నింటిలో ఈ సదుపాయాన్ని కల్పించారు. తాజాగా రెండోదశ కింద మరో 700 టాక్సీ క్యాబ్లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు అథారిటీ సంయుక్తంగా దుబాయ్లోని 1314 టాక్సీ క్యాబ్లకు ఈ సదుపాయాన్ని అందించాయి. అయితే దుబాయ్లో మొత్తం 5000 ట్యాక్సీ క్యాబులు ఉన్నాయి. అందులో ఇప్పటివరకు 1314 అంటే 26 శాతం క్యాబ్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలో ...
Read More »మరో సంచలనానికి రెడీ అవుతున్న జియో
టెలికాం మార్కెట్లో దూకుడుగా ఉన్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయబోతుందట. డీటీహెచ్ సర్వీసు స్పేస్ లోకి రిలయన్స్ జియో అరంగేట్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. జియో డీటీహెచ్ లకు సంబంధించిన సెటాప్ బాక్స్ ఇమేజ్ లు ప్రస్తుతం ఆన్ లైన్ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఈ సెటాప్ బాక్స్ ల మాదిరిగానే దీర్ఘచతురస్రాకారంలో ఇవి కనిపిస్తున్నాయి. ఫ్రంట్ లో యూఎస్బీ పోర్టు కూడా ఉంది. బ్లూ రంగులో ఉన్న ఈ బాక్స్ లపై రిలయన్స్ జియో బ్రాండు ముద్రించి ఉంది.యూఎస్బీ తో పాటు ...
Read More »ఒంటరితనం వేధిస్తోందా?..అర్జెంటుగా ఇలా చేయండి!
న్యూయార్క్: సాంకేతికత పెరిగిన తర్వాత సంఘజీవిగా ఉన్న మానవుడు క్రమంగా ఒంటరితనానికి అలవాటు పడుతున్నాడు. ఇక సామాజిక మాధ్యమాల రాకతో సాంఘిక జీవనం అన్నదే లేకుండా పోయింది. ఎప్పుడూ ఏదో ఒక సోషల్ మీడియాలో గడిపేస్తూ పక్కవారిని కూడా మర్చిపోతున్నాడు. ఫలితంగా సామాజికంగా ఒంటరిగా మారిపోతున్నాడు. చుట్టూ మనుషులున్నా మాట్లాడలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటున్నాడు. సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారు తక్షణం సోషల్ మీడియాను వదిలేయడం ద్వారా దాన్నుంచి బయటపడవచ్చని అంటున్నారు అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ‘‘సంఘజీవులమైన మనం ఆధునిక జీవన విధానంలో పడి ...
Read More »నోకియా 3310 మళ్లీ వస్తోంది..
ధర రూ.3,500 వచ్చే త్రైమాసికంలో విడుదల రెండో త్రైమాసికంలో మూడు స్మార్ట్ఫోన్లు బార్సిలోనా: కొన్నేళ్ల క్రితం ప్రపంచ మార్కెట్ను ఊపేసిన నోకియా 3310 ఫీచర్ ఫోన్ మళ్లీ రాబోతోంది. కొత్త రూపం, ఫీచర్లతో వచ్చే త్రైమాసికంలో దీన్ని హెచ్ఎండి గ్లోబల్ విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర సుమారు 3,500 రూపాయలు ఉండనుంది. పదేళ్ల కాలానికి నోకియాతో బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్ఎండి గ్లోబల్.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో కూడిన నోకియా 6, నోకియా 5, నోకియా ...
Read More »అంతరిక్షంలో నవ్వుల నక్షత్రం
అంతరిక్షంలో మరో కొత్త నక్షత్రం కనిపించనుంది. అయితే దీనిని కనిపెట్టింది ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం కాదు. ఆ మాటకొస్తే ఇదసలు నక్షత్రమే కాదు. ఇజ్రాయిల్కు చెందిన పేరొందిన చిత్రకారుడు రూపొందించిన కళాఖండమిది. లాఫ్ స్టార్గా వ్యవహరిస్తున్న ఈ కళాఖండాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని త్రీడీ ప్రింటర్తో ప్రింట్ చేశారట! ఆపై శూన్యంలో స్వేచ్ఛగా వదిలేసారట! ఐఎస్ఎస్లో రూపొందించిన తొలి ఆర్ట్ వర్క్ ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం నవ్వినపుడు వెలువడే శబ్దాలు ఉంటాయి కదా.. వాటిని రికార్డు చేసి అంతరిక్ష కేంద్రానికి పంపించారు. అక్కడున్న ...
Read More »ఇన్ఫోసిస్కు ఆటోమేషన్ దెబ్బ
దిగువ స్థాయిలోని 9,000 మంది ఉద్యోగులకు స్థాన చలనం కొత్త నియామకాల్లోనూ తగ్గుదల బెంగళూరు: ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్లో ఆటోమేషన్ ప్రభావం మొదలైంది. గత ఏడాది కాలంలో ఈ సంస్థ ఏకంగా 9,000 మంది ఉద్యోగులను దిగు వ స్థాయి నుంచి అడ్వాన్స్డ్ ప్రాజెక్టులకు మార్చివేసింది. దిగువ స్థాయిలో ఉద్యోగులు చేసే పనులను ఆటోమేషన్ చేయడం వల్లనే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు కంపెనీ మానవ వనరుల హెడ్ కృష్ణమూర్తి శంకర్ చెబుతున్నారు. ప్రతి త్రైమాసికంలోనూ లోయర్ ఎండ్ జాబ్స్ నుంచి రెండు వేల ...
Read More »ఏడాదంతా ఫ్రీ 4జీ డేటా
4జీలోకి అప్గ్రేట్ అయ్యే కస్టమర్లకు టెలికాం సంస్థలు పోటాపోటీగా ఉచిత డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తమ 4జీ నెట్వర్క్లోకి అప్గ్రేడ్ అయ్యే కస్టమర్లకు ఏడాదంతా ఉచిత 4జీ డేటాను అందించనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించిన వారం రోజుల్లోనే ఐడియా కూడా అదేతరహాలో 4జీ నెట్వర్క్పై తన ప్లాన్స్ను వెల్లడించింది. ఎంపికచేసిన అపరిమిత కాలింగ్ ప్లాన్స్లో డేటా వాడుక పరిమితిని పెంచుతున్నట్టు తెలిపింది. కొత్త 4జీ హ్యాండ్సెట్లలోకి అప్గ్రేడ్ అయ్యే కస్టమర్లకు అదనంగా 3జీబీ మొబైల్ బ్రాండ్బాండ్ ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. దీంతో ఐడియా కస్టమర్లందరూ తమ ...
Read More »